Rakesh Reddy
Author- NTV Telugu-
Budget 2024 : బడ్జెట్ను రెడీ చేసిన నిర్మలా సీతారామన్ బృందం గురించి తెలుసా ?
Budget 2024 : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆమె బృందం నార్త్ బ్లాక్లో బడ్జెట్ వివరాలను రెడీ చేస్తోంది. సార్వత్రిక ఎన్నికల తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేలా బడ్జెట్ను సిద్ధం చేసే బాధ్యత ఈ బృందంపై ఉంది. -
Budget 2024 : నేడే కేంద్ర బడ్జెట్.. నిర్మలమ్మ దేశ ఆర్థిక వ్యవస్థకు బూస్టర్ డోస్ ఇస్తారా ?
Budget 2024 : ఒకవైపు ప్రపంచంలో రెండు యుద్ధాలు నడుస్తున్నాయి. ఉక్రెయిన్పై రష్యా ప్రతిరోజూ దాడి చేస్తుంటే, ఇజ్రాయెల్ హమాస్ను నాశనం చేయడానికి ప్రతిరోజూ క్షిపణులను ప్రయోగిస్తోంది. -
Haryana : దారుణం.. ఆర్నెళ్ల పాపతో సహా ఐదుగురు కుటుంబ సభ్యులను హతమార్చిన జవాన్
Haryana : హర్యానాలోని అంబాలాలో అత్యంత బాధాకరమైన సంఘటన వెలుగు చూసింది. ఇక్కడ రిటైర్డ్ ఆర్మీ సుబేదార్ తన కుటుంబంలోని ఐదుగురిని హత్య చేశాడు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. -
Gujarat : గ్యాంగ్ స్టర్ తో పారిపోయి.. విషం తాగి చనిపోయిన ఐఏఎస్ భార్య
Gujarat : గుజరాత్లో ఓ ఐఏఎస్ అధికారి భార్య విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఇంటి గుమ్మం వద్దే విషం తాగి భార్య మృతి చెందినట్లు సమాచారం. కొంతకాలం క్రితం ఆమె ఒక గ్యాంగ్స్టర్తో పారిపోయింది. -
Economic Survey 2024: లోక్ సభలో ఆర్థిక సర్వేను ప్రవేశ పెట్టిన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్
Economic Survey 2024: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక సర్వేను లోక్సభలో సమర్పించారు. సర్వే ప్రకారం, 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ జిడిపి 6.5 - 7 శాతంగా అంచనా వేశారు. -
Budget 2024 : ఆర్థిక మంత్రి ప్రవేశ పెట్టబోవు పూర్తి బడ్జెట్ ఎక్కడ, ఎలా చూడవచ్చో తెలుసా ?
Budget 2024 : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జూలై 23 మంగళవారంనాడు పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్లో ఎలాంటి కీలక ప్రకటనలు చేస్తారో అని దేశ ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. -
Tamilnadu : పారిశుద్ధ్య కార్మికుడికి చెత్తలో దొరికిన డైమండ్ నెక్లెస్.. ఆ తర్వాత ఏమైందంటే
Tamilnadu : ఒక్కసారి ఊహించుకోండి.. చెత్త కుప్పలో లక్షల విలువైన డైమండ్ నెక్లెస్ దొరికితే. డైమండ్ నెక్లెస్ అందుకున్న తర్వాత ఎవరైనా ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతారు. అయితే పోగొట్టుకున్న సొంత వజ్రాల హారం తిరిగి దొరికితే సంతోషం రెట్టింపు అవుతుంది. -
PM Modi : 60ఏళ్ల తర్వాత ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చింది : ప్రధాని మోడీ
PM Modi : బడ్జెట్ సమావేశాలకు ముందు ప్రధాని నరేంద్ర మోడీ జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ.. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. -
Vijay : తమిళ రాజకీయాల్లో సంచలనం.. 100నియోజక వర్గాల్లో విజయ్ పాదయాత్ర
Vijay : తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు, సినీ నటుడు విజయ్ తమిళనాడులో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు (2026) సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ఆయన తన పార్టీ రూపు రేఖల మీద దృష్టిపెట్టారు. -
Madhyapradesh : మహిళలను సజీవ సమాధి చేసే ప్రయత్నం.. డిఫెన్స్ లో పడ్డ ప్రభుత్వం
Madhyapradesh : మధ్యప్రదేశ్లోని రేవాలో ఇద్దరు మహిళలను సజీవ సమాధి చేసేందుకు యత్నించిన ఘటన కలకలం రేపుతోంది. ఈ ఘటనపై ఒకవైపు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ట్విట్టర్లో వార్ని ప్రారంభించగా మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా డిఫెన్స్లో పడింది.
తాజావార్తలు
-
IRS Officer Daughter Murder: బాధితురాలిని నిందితుడి ఏమని పిలిచేవాడంటే..! పోలీసుల రిపోర్ట్లో సంచలన విషయాలు
-
IPL 2026: వరుస పరాజయాలు.. Mumbai Indians ప్లేఆఫ్స్ ఆశలు నిలబెట్టుకోవాలంటే ఇలా ఆడాల్సిందే.!
-
CSK History: సరికొత్త చరిత్ర సృష్టించిన సీఎస్కే.. ఐపీఎల్ చరిత్రలోనే..!
-
Top Heroines : ఆ రెండు భారీ చిత్రాల వల్ల ఆఫర్లు కోల్పోతున్నఇద్దరు హీరోయిన్లు!
-
Ragi Papad Recipe: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. “రాగి పాపడాలు” ఈజీగా తయారు చేసుకోండిలా..
ట్రెండింగ్
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!