Rakesh Reddy
Author- NTV Telugu-
Microsoft Outage : మైక్రోసాఫ్ట్ కారణంగా ప్రపంచంలో గందరగోళం.. స్టాక్ మార్కెట్ పై తీవ్ర ప్రభావం
Microsoft Outage : మైక్రోసాఫ్ట్ సెక్యూరిటీ సిస్టమ్లో సాంకేతిక సమస్య కారణంగా ప్రపంచ వ్యాప్తంగా గందరగోళం నెలకొంది.. ఇది ముంబై నుండి బెర్లిన్ వరకు ఎయిర్లైన్స్ నుండి బ్యాంకింగ్, స్టాక్ ఎక్స్ఛేంజీల వరకు అన్నింటిని ప్రభావితం చేసింది. -
Microsoft Outage : ప్రపంచ వ్యాప్తంగా క్రాష్ అయిన విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్.. విమాన సేవలకు అంతరాయం
Microsoft Outage : మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్లో పెద్ద బగ్ ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ బగ్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న విండోస్ యూజర్ల సిస్టమ్ స్క్రీన్లు నీలం రంగులోకి మారుతున్నాయి. -
Uttarpradesh : మంచంపై పడుకున్న యువకుడు.. ప్యాంట్లోకి దూరి ప్రైవేట్ పార్టుపై కాటేసిన పాము
Uttarpradesh : ప్రస్తుతం వానాకాలంలో జనాలు పాముకాటుకు గురైన వార్తలు తరచూ వినిపిస్తూనే ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లోని దేవాస్లో కూడా ఇలాంటి ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఓ యువకుడిని విషసర్పం కాటు వేసింది. -
Budget 2024 : మూడు కోట్ల మంది కల నెరవేర్చనున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
Budget 2024 : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి పూర్తి బడ్జెట్ను 23 జూలై 2024న సమర్పించనున్నారు. ఈసారి బడ్జెట్ లో ప్రభుత్వ దృష్టి మధ్యతరగతి, పేదలపైనే ఉండొచ్చు. -
Scientific Research: ఇక ఏళ్లకు ఏళ్లు బతికేయొచ్చు.. వయసు పెరుగుతుందన్న భయమే అవసరం లేదు
Scientific Research: చాలా మందికి వయసు అయిపోతుంది చావుకు దగ్గరవుతున్నామనే భయం ఉంటుంది. చావును ఎదురించి చాలా కాలం పాటు జీవించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కాలం గడుస్తున్నకొద్దీ మనిషి సగటు జీవితకాలం పెరుగుతోంది. -
Infosys : 52 వారాల గరిష్టానికి ఇన్ఫోసిస్ షేర్లు..మూడు నెలల్లో రూ.6368 కోట్లు ఆర్జించిన కంపెనీ
Infosys : భారతదేశంలోని ప్రముఖ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ భారీ లాభాలను ఆర్జించింది. జూన్ త్రైమాసికంలో కంపెనీ రూ.6,368 కోట్ల నికర లాభాన్ని సాధించింది. ఇది 7.1 శాతం వార్షిక వృద్ధిని చూపుతోంది. -
Meghalaya : మేఘాలయలో బయటి వ్యక్తులను నో పర్మిషన్
Meghalaya : మేఘాలయలో గత 12 రోజుల్లో 2,500 మంది వలస కార్మికులను ఇన్నర్ లైన్ పర్మిట్ (ILP) అనుకూల కార్యకర్తలు తరిమికొట్టారు. వలస కార్మికులు రాష్ట్ర కార్మిక శాఖలో తప్పనిసరి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. -
Chandipura Virus : చండీపురా వైరస్ కారణంగా గుజరాత్లో 14 మంది మృతి
Chandipura Virus : గుజరాత్లోని పలు జిల్లాల్లో చండీపురా వైరస్ బీభత్సం సృష్టిస్తోంది. చండీపురా వైరస్ అనేది ఆర్ఎన్ఏ వైరస్, ఇది సాధారణంగా ఆడ ఫ్లెబోటోమైన్ ఫ్లై ద్వారా వ్యాపిస్తుంది. -
Real Estate : లగ్జరీ హౌస్ అమ్మకాల్లో హైదరాబాద్ టాప్.. సిబిఆర్ఇ నివేదిక
Real Estate : దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో రూ. 4 కోట్లు.. అంతకంటే ఎక్కువ ధర ఉన్న లగ్జరీ ఇళ్ల విక్రయాలు ఈ ఏడాది ప్రథమార్థంలో (జనవరి-జూన్) 8,500 యూనిట్లకు పెరిగాయి. -
Pakistan : భయపడిన పాకిస్తాన్ షాబాజ్ ప్రభుత్వం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లపై నిషేధం
Pakistan : పాకిస్థాన్లోని షాబాజ్ ప్రభుత్వం ప్రతి విషయంలోనూ విఫలమవుతున్నట్లు కనిపిస్తోంది. కొన్ని నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో పీఎంఎల్-ఎన్ ఎలాగోలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా ప్రజల విశ్వాసాన్ని పొందలేకపోయింది.
తాజావార్తలు
-
Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్ విజయ రహస్యాన్ని బయట పెట్టిన పంజాబ్ ఆటగాడు..
-
AAP Crisis: బీజేపీలోకి హర్భజన్ సింగ్.. చద్దాతో పాటు వెళ్లేది వీరే..
-
Vadiyalu Recipe : ఎండతో పనేలేదు.. ఒక్కరోజులో ఫ్యాన్ కింద ఆరిపోయే ‘మ్యాజిక్’ వడియాలు.!
-
Shocking: జిమ్కు వెళ్తుందని భార్య దారుణహత్య..
-
Praful Hinge: వైభవ్ సూర్యవంశీ బలహీనతను ఎక్స్పోజ్ చేసిన ప్రఫుల్ హింజ్..
ట్రెండింగ్
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!