చలికాలం వచ్చిదంటే చాలు స్నానం చేయడానికి జంకుతారు. ఎందుకంటే.. వేడి నీళ్లైనా, చలి నీళ్లైనా.. చల్లగానే ఉన్నట్లు అనిపిస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో చలికాలంలో కొందరు రెండ్రోజులకోసారి, మూడ్రోజులకోసారి స్నానం చేస్తారు. మరి కొందరు చలి నీళ్లతోనైనా ప్రతీ రోజూ స్నానం చేస్తారు. ఎక్కువగా అయితే.. చాలా మంది వేడి నీళ్లతోనే స్నానం చేస్తారు.
వర్షం కారణంగా బ్రిస్బేన్లో జరిగిన మూడో టెస్టు డ్రా అయిన సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో సిరీస్లో ప్రస్తుతం ఇరు జట్లు 1-1తో సమమైంది. అయితే గురువారం నుంచి ప్రారంభమయ్యే బాక్సింగ్ డే టెస్టుపై ఇరు జట్లు కన్నేశాయి. ఈ మ్యాచ్లో గెలిచి తమ ఆధిపత్యాన్ని పెంచుకోవాలని చూస్తున్నాయి. ఈ మ్యాచ్ సిరీస్ విజేతను నిర్ణయించడమే కాకుండా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు అర్హత సాధించే అవకాశాలకు కూడా భారత్కు ముఖ్యమైనది. ఉత్కంఠభరితంగా సాగే మరో మ్యాచ్లో ఆధిక్యం సాధించాలని ఇరు జట్లూ ఉవ్విళ్లూరుతున్నాయి.…
నల్ల జీలకర్ర సహాయంతో రక్తంలో చక్కెరను సహజంగా నియంత్రించవచ్చు. నల్ల జీలకర్రను ఆయుర్వేదంలో ఒక ప్రత్యేక సహజ ఔషధంగా పిలుస్తారు. నల్ల జీలకర్ర సాధారణ జీలకర్ర నుండి కొద్దిగా భిన్నంగా ఉంటుంది.
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే.. డిసెంబర్ 26 (గురువారం) నుంచి మెల్బోర్న్లో ఆస్ట్రేలియాతో భారత్ నాలుగో టెస్టు మ్యాచ్ ఆడనుంది. ఇదిలా ఉంటే.. కోహ్లీపై ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది. ప్రముఖ గాయకుడు, బిగ్బాస్ పార్టిసిపెంట్ రాహుల్ వైద్యను కోహ్లీ ఇన్స్టాగ్రామ్లో బ్లాక్ చేశాడు.
మారుతి సుజుకి అనేక కార్ మోడల్స్, పవర్ట్రెయిన్ ఎంపికలతో భారతీయ మార్కెట్లో తనదైన ముద్ర వేసింది. అయితే ఇప్పటి వరకు మారుతి ఒక్క ఎలక్ట్రిక్ కారును కూడా లాంచ్ చేయలేదు. ఇతర కంపెనీల నుండి చాలా ఎలక్ట్రిక్ మోడల్స్ వస్తున్న సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో మారుతి సుజుకి యొక్క మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు మారుతి ఇ-విటారాను లాంచ్ చేయబోతున్నారు. 2025 సంవత్సరంలో ఇండియాలో ప్రారంభించనున్నారు.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా రేపటి నుంచి (డిసెంబర్ 26) భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో బాక్సింగ్ డే టెస్ట్ జరుగనుంది. ఈ సిరీస్లో ఇరుజట్లు 1-1తో సమంగా ఉన్నాయి. ఈ క్రమంలో ఈ టెస్ట్ మ్యాచ్ రెండు టీమ్లకు చాలా ముఖ్యమైనది. అయితే.. బాక్సింగ్ డే టెస్టు కోసం ఆస్ట్రేలియా ప్లేయింగ్ ఎలెవన్ను ప్రకటించింది. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ను టాస్ సమయానికి ప్రకటించనుంది. బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్లో భారత్ జట్టులో కొన్ని…
టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా.. ప్రస్తుతం ఐసీసీ (ICC) టెస్ట్ ర్యాంకింగ్స్లో నంబర్ వన్ బౌలర్గా కొనసాగుతున్నాడు. అయితే.. బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్కు ముందు.. బుమ్రా మరో రికార్డు సృష్టించాడు. బ్రిస్బేన్ టెస్ట్ మ్యాచ్లో అతని అద్భుతమైన ప్రదర్శనతో.. టీమిండియా తరపున టెస్ట్ క్రికెట్లో ఫాస్ట్ బౌలర్గా అత్యధిక రేటింగ్ పాయింట్లు సాధించిన బౌలర్గా బుమ్రా నిలిచాడు.
2024 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా ఆటో కార్ల తయారీ కంపెనీలు అనేక గొప్ప కార్లను లాంచ్ చేశాయి. అందులో ఎలక్ట్రిక్ కార్లు, హైబ్రిడ్, పెట్రోల్-డీజిల్ ఇంజిన్ కార్లు ఉన్నాయి. ఈ ఏడాదిలో కొన్ని కంపెనీల కార్లు.. అద్భుతంగా విక్రయాలు జరిగితే, మరికొన్ని కార్లకు డిమాండ్ లేకుండా పోయింది.