ఆగి ఉన్న రైలును పునఃప్రారంభించమని ఆరోపిస్తూ ప్రయాణీకులు రైలును నెట్టడం ఓ వీడియోలో కనపడింది. ఈ వీడియో సోషల్ మీడియాలో దుమారం రేపడంతో పలువురు భారతీయ రైల్వేపై విమర్శలు గుప్పిస్తున్నారు.
భారత్ను సెమీకండక్టర్ల తయారీ కేంద్రంగా మార్చే దిశగా ముందుకు సాగుతున్న నేపథ్యంలో.. తైవాన్కు చెందిన ఫాక్స్కాన్తో కంపెనీ కుదుర్చుకున్న డీల్ బ్రేక్ అయింది.
వెన్నునొప్పి అనేది మన శరీరంలో పై నుండి కింద వరకు వస్తుంటుంది. ఆ నొప్పికి గల కారణాలేంటో తెలుసుకుందాం. కూర్చునే స్థానం సరిగా లేనప్పుడు కండరాల ఒత్తిడి కారణంగా నొప్పి వస్తుంది. లేదంటే శరీరానికి ఏమైనా పాత గాయం ఉన్నా నొప్పి వస్తుంది.
విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే సహా పలువురు ఆటగాళ్లు డిఫరెంట్ డ్రిల్ చేస్తున్న వీడియోను బీసీసీఐ సోమవారం పోస్ట్ చేసింది. ప్రాక్టీస్ సెషన్లో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ డ్రిల్తో పాటు, టీమ్ ఇండియా తన ఫీల్డింగ్ను మెరుగుపరచడానికి ప్రత్యేక కసరత్తు చేసింది.
ఈ వైరల్ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తికి కూడా అలాంటి నైపుణ్యం ఉంది. ముందున్న లక్ష్యాన్ని చూడకుండా చేధిస్తాడు. ఆ వ్యక్తి కళ్లకు గంతలు కట్టుకుని, చేతిలో స్లింగ్షాట్తో ఉండటాన్ని వీడియోలో చూడవచ్చు. అతను స్లింగ్షాట్తో సైకిల్ చక్రానికి జోడించిన బాటిల్ను లక్ష్యంగా చేసుకుని, ఒక్కసారిగా బాటిల్ను పగలగొట్టాడు.
దక్షిణ కొరియా దేశానికి చెందిన దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా.. సోమవారం తన కొత్త మోడల్ 'Xeter'ని విడుదల చేసింది. భారత్లో అధికారికంగా లాంచ్ అయిన ఈ హ్యుందాయ్ ఎక్స్టర్ బేస్ వేరియంట్ ఎక్స్షోరూమ్ ధరను రూ.5,99,900గా నిర్ణయించారు.
Oppo Reno 10 5G సిరీస్ ఫోన్లను ఈరోజు ఇండియాలో లాంచ్ చేశారు. ఈ ఫోన్లలో Oppo Reno 10, Reno 10 Pro మరియు Reno 10 Pro+ వెరైటీలు ఉన్నాయి. Oppo Reno 10 8GB + 256GB, ప్రో మోడల్ 12GB + 256GB ఫోన్లను లాంచ్ చేశారు.
ఇండియా ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ చాలా కాలంగా టీమ్ కు దూరంగా ఉన్నాడు. టీమిండియాలో పునరాగమనం కోసం ప్రయత్నిస్తున్నాడు. ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉన్న భారత జట్టులో.. ఈసారి కూడా ఇషాంత్ శర్మకు చోటు దక్కలేదు. కానీ వెస్టిండీస్ సిరీస్ లో ఇషాంత్ కనిపించనున్నాడు. భారత్, వెస్టిండీస్ సిరీస్లతో ఇషాంత్ అరంగేట్రం చేయబోతున్నాడంటే.. నిజమనే చెప్పాలి కానీ మ్యాచ్ లో కాదు. ఈ సిరీస్లో ఇషాంత్ కామెంట్రీ చేస్తూ కనిపించనున్నాడు.
వర్షాకాలంలో తేమ, నీటి కాలుష్యం వల్ల బ్యాక్టీరియా మరియు కీటకాలు తయారవుతాయి. దీంతో అనేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. దగ్గు, జలుబు మరియు ఫ్లూ వంటి వైరల్ ఇన్ఫెక్షన్లు వస్తాయి. అయితే వీటి నుండి కాపాడటానికి హెర్బల్ రెమెడీస్ సహాయపడుతాయి.
రైతులు ఇప్పుడు సాంప్రదాయ పంటల కంటే పూల సాగుపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. జార్ఖండ్ లోని పాలము జిల్లాలో పెద్ద సంఖ్యలో రైతులు పూల సాగు చేస్తున్నారు. కొందరు బంతిపూల సాగు చేస్తుండగా.. మరికొందరు గులాబీ, చంపా, మల్లె, పొద్దుతిరుగుడు పూల సాగు చేస్తున్నారు.