అదానీ-హిండెన్బర్గ్ కేసులో సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) సోమవారం సుప్రీంకోర్టులో 41 పేజీల అఫిడవిట్ను దాఖలు చేసింది. అంతేకాకుండా నిపుణుల కమిటీ మరియు పిటిషనర్ల సిఫార్సులను రికార్డులో ఉంచింది. సెబీ కూడా సుప్రీంకోర్టు నుంచి 'తగిన ఉత్తర్వుల' కోసం చూస్తోంది.
వందే భారత్ ఎక్స్ప్రెస్లో కొన్ని రైళ్ల ఛార్జీలను తగ్గిస్తున్నట్లు ఇటీవల రైల్వేశాఖ ప్రకటించింది. దీంతో చాలా మంది ప్రయాణికులు లబ్ధి పొందుతారని రైల్వే భావిస్తుంది. అయితే ఛార్జీలు తక్కువగా ఉంటే ప్రతి ఒక్కరూ వందేభారత్ లో ప్రయాణించవచ్చని తెలుపుతుంది. మరోవైపు ఇప్పుడున్న పరిస్థితుల్లో వందేభారత్ రైలును నడపడం వల్ల రైల్వేకు పెద్దగా ప్రయోజనం లేదని తెలుస్తోంది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో రైల్వేశాఖ నిజంగా ప్రజల ప్రయోజనాల కోసం వందేభారత్ ఛార్జీలను తగ్గిస్తున్నదా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఇప్పుడు నడిచే వందే భారత్ రైళ్లలో ఛార్జీలు…
దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు యమునా నది ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో నీటిమట్టం హెచ్చరిక స్థాయికి చేరుకుంది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు పాత రైల్వే వంతెన వద్ద యమునా నీటిమట్టం 204.36 మీటర్లకు చేరుకుంది.
2023 ప్రపంచకప్ క్వాలిఫయర్లో శ్రీలంక విజేతగా నిలిచింది. ఫైనల్లో నెదర్లాండ్స్పై 128 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయానికి మహిష్ తీక్షణ హీరోగా నిలిచాడు. 18 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. తీక్షణ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా నిలవగా, 60 పరుగులతో 3 వికెట్లు తీసిన సీన్ విలియమ్స్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగా నిలిచాడు.
ప్రపంచవ్యాప్తంగా మనుషుల్లో మధుమేహం వేగంగా పెరుగుతోంది. వృద్ధులతో పాటు యువతలో కూడా ఈ వ్యాధికి సంబంధించిన కేసులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే మధుమేహం నుంచి కొద్దికొద్దీగా బయటపడాలంటే.. మీ జీవనశైలిని మార్చుకోవాలి. అంతేకాకుండా ఆ వ్యాధిగ్రస్తులు తమ రక్తంలో చక్కెరను క్రమం తప్పకుండా తనిఖీ చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ హర్యానాలోని సోనేపట్ జిల్లా మదీనా గ్రామంలో రెండ్రోజుల క్రితం వరి నాట్లు వేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో చాలా మంది కెమెరామెన్లు అతన్ని వీడియోలు, ఫొటోలు తీశారు. అయితే రాహుల్ గాంధీ నాట్లు వేయడంపై బీజేపీ కామెంట్స్ చేస్తుంది. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ట్విట్టర్లో రాహుల్ గాంధీని హేళన చేస్తూ.. ఓ వీడియో పోస్ట్ చేశారు.
శ రాజధాని ఢిల్లీలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండడంతో అన్ని ప్రాంతాలు నీటితో నిండి ఉన్నాయి. మరోవైపు లోధి రోడ్డులోని పలువురు ఎంపీల ఇళ్లు కూడా జలమయమయ్యాయి. ఢిల్లీలోని లజ్పత్తో పాటు అన్ని ప్రధాన మార్కెట్లలో నీటి కారణంగా జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది. ఈ పరిస్థితుల దృష్ట్యా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాతో మాట్లాడారు. ఢిల్లీలో వర్షం కారణంగా ఏర్పడిన అత్యవసర పరిస్థితిని VK సక్సేనా నుండి అమిత్ షా పరిశీలించారు.
మగవారికి గడ్డం ఉంటే అందంగా, హ్యాండ్ సమ్ గా ఉంటారు. ఎక్కువగా మహిళలు కూడా మగవారి గడ్డాన్ని చూసి ఇష్టపడతారు. కొందరి మగాళ్లలో భారీ గడ్డం, మరికొందరిలో పలుచగా గడ్డం ఉంటుంది. ఇంకొందరికి గడ్డం సరిగా పెరగదు. అయితే వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే గడ్డం బాగా పెరుగుతుందో తెలుసుకోవాలి. కొంతమందిలో ఎన్ని ప్రయత్నాలు చేసినా గడ్డం పెరగదు.
రైలు కింద పడిన తర్వాత మనిషి కానీ జంతువు కానీ బ్రతకడం చాలా కష్టం. అలాంటిది ఓ కుక్క రైలు కింద పడ్డ బతికి బట్ట కట్టింది. అంతం దగ్గరలో ఉన్నవాడిని విశ్వంలో ఏ శక్తీ రక్షించదు. అలాగని.. మరణం వ్రాయబడని వ్యక్తిని చంపగల శక్తి కూడ లేదు. కొన్నిసార్లు అదృష్టం కొద్దీ ఏదైనా ప్రమాదం నుంచి బయటపడుతారు. ఇప్పుడు కూడా ఈ కుక్క లక్కీగా ప్రాణాల నుంచి బయటపడింది.