Health Tips: నడుము నొప్పిని నిర్లక్ష్యం చేయవద్దు.. ఆరోగ్య సమస్యలు వస్తాయి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆఫీస్ లైఫ్ లో ఎక్కువ సేపు ఒకే పొజిషన్ లో కూర్చోవడం వల్ల చాలా మందికి నడుము నొప్పి వస్తుంది. అయితే ఆ నొప్పి చాలారోజుల పాటు వస్తే.. చూస్తూ ఉండకూడదు. ఎందుకంటే వెన్నునొప్పితో ఆరోగ్య సమస్యలు వస్తాయి. అందుకని వెంటనే వైద్యుడిని సంప్రదించడం అవసరం. అయితే వెన్నునొప్పి అనేది మన శరీరంలో పై నుండి కింద వరకు వస్తుంటుంది. ఆ నొప్పికి గల కారణాలేంటో తెలుసుకుందాం. కూర్చునే స్థానం సరిగా లేనప్పుడు కండరాల ఒత్తిడి కారణంగా నొప్పి వస్తుంది. లేదంటే శరీరానికి ఏమైనా పాత గాయం ఉన్నా నొప్పి వస్తుంది. అయితే.. ఈ నొప్పి దీర్ఘకాలికంగా మారితే మీ ఆరోగ్యానికి సంబంధించిన అనేక సమస్యలు ఉండవచ్చు.
Pothula Sunitha Strong Warning: పవన్కు ఇదే మా వార్నింగ్.. మేం చాటలు, చెXX. ఎత్తితే నీ గతేంటి..?
Also Read
- President Murmu AP Visit: విశాఖ పర్యటనకు రాష్ట్రపతి.. గిరిజన వర్సిటీ స్నాతకోత్సవానికి ముర్ము..
- Team India: టైటిల్ పోరు ఖరారు.. జూన్ 21న ‘మహా సంగ్రామం’..
- RCB Player: ‘విరాట్ కోహ్లీ వల్లనే ఇదంతా.. రెండేళ్ల నిషేధాన్ని ఎదుర్కొన్నాను’
- Sai Krishna Missing Case: సాయికృష్ణ కేసులో కొత్త ట్విస్ట్.. కృష్ణలంక పీఎస్ సీసీటీవీలపై ఏసీపీ టీమ్ ఫోకస్..
కొందరిలో కిడ్నీ స్టోన్లో వెన్ను కింది భాగంలో నొప్పి వస్తుంది. వీపు కింది భాగంలో తీవ్రమైన లేదా అడపాదడపా నొప్పి వల్ల మూత్ర విసర్జన చేయడంలో ఇబ్బంది, మూత్రపిండాల్లో రాళ్లకు సంకేతంగా ఉంటుంది. అంతేకాకుండా ఎముకలు బలహీనపడటం ప్రారంభించినప్పుడు ఆరోగ్య సమస్యగా ఏర్పడుతుంది. దాంతో బోలు ఎముకల వ్యాధిలో ఎముక పగుళ్ల ప్రమాదం గణనీయంగా పెరుగుతుంది. ప్రస్తుతం ఈ వ్యాధి ఎక్కువగా 50 ఏళ్ల తర్వాత మాత్రమే కనిపిస్తుంది. బోలు ఎముకల వ్యాధి పెరుగుదలతో తీవ్రమైన నొప్పి సమస్య ఉంటుంది. అందువల్ల, వెన్నునొప్పితో ఇబ్బంది పడితే వైద్యుడిని సంప్రదించాలి.
Nani : తన తరువాత సినిమా పై అప్డేట్ ఇచ్చిన నాని..
ఎవరికైనా వెన్నెముక స్టెనోసిస్ ఉన్నప్పుడు.. ఈ స్థితిలో వెన్నెముక కాలువలు సంకుచితం అవుతాయి. దీని కారణంగా నరాల మీద ఒత్తిడి పెరుగుతుంది. స్పైనల్ స్టెనోసిస్ మెడ నొప్పి నుండి వెన్నునొప్పి మరియు చేతులు మరియు కాళ్ళలో బలహీనత ఉంటుంది.
తాజావార్తలు
-
President Murmu AP Visit: విశాఖ పర్యటనకు రాష్ట్రపతి.. గిరిజన వర్సిటీ స్నాతకోత్సవానికి ముర్ము..
-
Team India: టైటిల్ పోరు ఖరారు.. జూన్ 21న ‘మహా సంగ్రామం’..
-
RCB Player: ‘విరాట్ కోహ్లీ వల్లనే ఇదంతా.. రెండేళ్ల నిషేధాన్ని ఎదుర్కొన్నాను’
-
Sai Krishna Missing Case: సాయికృష్ణ కేసులో కొత్త ట్విస్ట్.. కృష్ణలంక పీఎస్ సీసీటీవీలపై ఏసీపీ టీమ్ ఫోకస్..
-
BCCI: బంగ్లాదేశ్ సిరీస్లపై స్పందించిన బీసీసీఐ.. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారమే పర్యటనలు..
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?