-
పాదాలతో ఫ్యాన్ ఆర్ట్… అమితాబ్ ఫిదా
బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ కు కళల పట్ల మంచి అభిరుచి ఉంది. ఆయన తన అభిమానులు వేసే అద్భుతమైన పెయింటింగ్ ఫోటోలను తరచుగా సోషల్ మీడియాలో పంచుకుంటారు. అమితాబ్ బచ్చన్ ఇటీవల తన అభిమానులలో ఒక ప్రత్యేక వ్యక్తి వేసిన పెయింటింగ్ కు సంబంధించిన ఫోటోను పంచుకున్నారు. యువ అభిమాని కళాత్మక నైపుణ్యాలతో తనను ఆకట్టుకున్నాడు అంటూ ఈ బాలీవుడ్ లెజెండ్ ఆ ఫోటోను షేర్ చేశారు. అందులో ఓ యువకుడు అమితాబ్ నటించిన ‘గులాబో […] -
ప్రముఖ టాలీవుడ్ నిర్మాత కన్నుమూత
ప్రముఖ తెలుగు చిత్రాల నిర్మాత, ఆర్. ఆర్. మూవీ మేకర్స్ అధినేత జె. వి. ఫణీంద్ర రెడ్డి (వెంకట్) అనారోగ్యంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో కన్నుమూశారు. రవి చావలి దర్శకత్వం వహించిన ‘ది ఎండ్’ మూవీతో 2004లో తెలుగు సినిమా రంగంలోకి వెంకట్ అడుగుపెట్టారు. ఈ సినిమా నంది అవార్డులతో పాటు జాతీయ స్థాయిలోనూ ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత జగపతిబాబు హీరోగా రవి చావలి దర్శకత్వంలో ‘సామాన్యుడు’, అలీతో ఎస్వీ కృష్ణారెడ్డి […] -
శ్రీవారి సన్నిధానంలో దిల్ రాజు
ప్రముఖ నిర్మాత దిల్ రాజు టాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న టాప్ ప్రొడ్యూసర్. ప్రస్తుతం ఆయన మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ ను మొదలు పెట్టడానికి సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన తిరుమలను సందర్శించారు. అక్కడ శ్రీవారిని దర్శించి, పూజా తదితర కార్యక్రమాలు కావించారు. శ్రీవారి సర్వదర్శనం అనంతరం తీర్థప్రసాదాలు, పూజారుల ఆశీస్సులు అందుకున్నారు. దిల్ రాజుతో పాటు డైరెక్టర్ వంశీ పైడిపల్లి, ఆయన కుటుంబ సభ్యులు కూడా తిరుమలను సందర్శించారు. Read Also […] -
ముగ్గురు ముద్దుగుమ్మలతో ‘బంగార్రాజు’ ఆటా పాటా
కింగ్ నాగార్జున ఇటీవల తన తదుపరి చిత్రం ‘బంగార్రాజు’ షూటింగ్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. రాబోయే ఈ రొమాంటిక్ డ్రామాలో నాగ చైతన్య, రమ్య కృష్ణ, కృతి శెట్టి కూడా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. నాగార్జున, నాగ చైతన్య గతంలో ‘మనం’, ‘ప్రేమమ్’ వంటి చిత్రాలలో నటించారు. కళ్యాణ్ కృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. 2016లో విడుదలైన “సోగ్గాడే చిన్ని నాయన” చిత్రానికి ఈ మూవీ సీక్వెల్ గా రూపొందుతోంది. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. […] -
లహరి ఎలిమినేషన్ కు కారణం అదేనా!?
బిగ్ బాస్ సీజన్ 5 లో మూడో వ్యక్తి ఎలిమినేషన్ సెప్టెంబర్ 26వ తేదీ రాత్రి జరిగిపోయింది. సరయు, ఉమాదేవి బాటలోనే లహరి బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చేసింది. తాను ఎందుకు ఇంత త్వరగా బయటకు వచ్చానో తనకే తెలియలేదంటూ లహరి ఆశ్చర్యానికి లోనైంది. అసలు ఆట మొదలు పెట్టకముందే ఎలిమినేట్ కావడం పట్ల విచారాన్ని వ్యక్తం చేసింది. అయితే ఇంతవరకూ బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయిన సభ్యులను ఓటింగ్ బట్టి […] -
అనుకున్న సమయానికే “కేజిఎఫ్-2”
మోస్ట్ అవైటెడ్ మూవీ “కేజిఎఫ్ : చాప్టర్ 2” ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో శాండల్ వుడ్ సూపర్ స్టార్ యష్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం మొదటి భాగం ‘కేజిఎఫ్’కు సీక్వెల్. ఇందులో సంజయ్ దత్, రవీనా టాండన్, శ్రీనిధి శెట్టి, ప్రకాష్ రాజ్, మాళవిక అవినాష్, అచ్యుత్ కుమార్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం అందించారు, హోంబలే ఫిల్మ్స్ నిర్మించారు, ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం […] -
పవన్ చెప్పిందే వాస్తవం : నాని
సాయి ధరమ్ తేజ్ హీరోగా దేవాకట్టా దర్శకత్వంలో రూపొందిన ‘రిపబ్లిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్ లో జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యంపై, సినిమా ఇండస్ట్రీ సమస్యలపై, టికెట్ రేట్లు, ఆన్లైన్ టికెట్ విధానం, ఏపీలో థియేటర్ల సమస్యలు, ఆంధ్రాలో జగన్ ప్రభుత్వం తీరుపై చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. ఇక పనిలో పనిగా సినిమా ప్రముఖులకు కూడా పవన్ చురకలు […] -
రివ్యూ: పరిణయం (మలయాళ డబ్బింగ్)
అలనాటి కథానాయిక, నాట్యకారిణి శోభన, ప్రముఖ మలయాళ నటుడు సురేశ్ గోపీ, యంగ్ హీరో దుల్కర్ సల్మాన్, కళ్యాణి ప్రియదర్శన్ కీలక పాత్రలు పోషించిన సినిమా ‘పరిణయం’. సెప్టెంబర్ 24 నుండి ఈ మూవీ ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. గత యేడాది ఫిబ్రవరి మొదటి వారంలో విడుదలైన ‘వరనే అవశ్యముంద్’కు ఇది అనువాదం. నీనా (శోభన) సింగిల్ మదర్. హౌస్ వైఫ్ గా ఉండిపోకుండా రకరకాల వ్యాపకాలతో నిత్యం బిజీ ఉంటుంది. ఫ్రెంచ్ ట్యూటర్ గా పనిచేయడంతో […] -
‘రిపబ్లిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ స్పీచ్… ముఖ్యాంశాలు
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన పొలిటికల్ డ్రామా “రిపబ్లిక్” విడుదలకు సిద్ధమవుతోంది. ఐశ్వర్య రాజేష్, జగపతి బాబు, రమ్య కృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన ‘రిపబ్లిక్’ సినిమాకు దేవ కట్టా దర్శకత్వం వహించారు. భగవాన్, పుల్లారావు నిర్మించారు. అక్టోబర్ 1న సినిమా విడుదలవుతోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ శనివారం రాత్రి హైదరాబాద్ లో జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అథితిగా విచ్చేసిన పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో సినిమా ఇండస్ట్రీ […] -
సాయి ధరమ్ తేజ్ ఇంకా కోమాలోనే…?
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఇంకా కోమాలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవైపు ఆయన హాస్పిటల్ బెడ్ పై ఉంటే మరోవైపు ఆయన నటించిన పొలిటికల్ డ్రామా “రిపబ్లిక్” విడుదలకు సిద్ధమవుతోంది. సాయి ధరమ్ తేజ్, ఐశ్వర్య రాజేష్, జగపతి బాబు, రమ్య కృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన ‘రిపబ్లిక్’ సినిమాకు దేవ కట్టా దర్శకత్వం వహించారు. భగవాన్, పుల్లారావు నిర్మించారు. అక్టోబర్ 1న సినిమా విడుదలవుతోంది. Read Also : ఈ స్టార్స్ సినిమాల ట్యాక్స్ […]
తాజావార్తలు
-
Salt : జాగ్రత్త..! ఉప్పు ఎక్కువగా తింటున్నారా.? ఈ ప్రమాదం గురించి తెలుసుకోండి..!
-
Infinix GT 50 Pro: 6,500mAh బ్యాటరీతో కొత్త గేమింగ్ బీస్ట్.. ఇన్ఫినిక్స్ GT 50 Pro విడుదల
-
Off The Record: నాగబాబు మంత్రి పదవి మీద ఆశలు వదులుకున్నట్టేనా..?
-
Dwcra Group: డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. 22 లక్షల మంది అకౌంట్లోకి డబ్బులు..
-
Vijayasai Reddy: మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన ప్రకటన.. మళ్లీ రాజకీయ ప్రవేశం..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!