-
హీరోగా బిగ్ బాస్ కంటెస్టెంట్ ఫస్ట్ మూవీ… ఫస్ట్ లుక్ విడుదల
జస్వంత్ పడాల తాజా “బిగ్ బాస్ తెలుగు సీజన్ 5″తో పాపులర్ అయ్యాడన్న విషయం తెలిసిందే. హౌజ్ లో ఆయన వైఖరి, అమాయకత్వంతో బయట భారీ సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్నాడు. జెస్సి తన డాషింగ్ లుక్స్తో భారీ మహిళా ఫాలోయింగ్ను కూడా సంపాదించుకున్నాడు. అయితే అనారోగ్య కారణాలతో రియాల్టీ షో నుంచి జెస్సీ తప్పుకోవాల్సి వచ్చింది. ఆ వెంటనే తనకు మూవీ ఆఫర్ వచ్చిందని ‘బిగ్ బాస్ 5’ ఫైనల్ లో జెస్సి ప్రకటించిన విషయం తెలిసిందే. […] -
ఏపీలో మరో 30 థియేటర్లు సీజ్
ఏపీలో టికెట్ రేట్ల ఇష్యూ హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. మరోవైపు థియేటర్ల మూత పర్వం కొనసాగుతోంది. సినిమా థియేటర్లలో తనిఖీలు ఇంకా పూర్తవ్వలేదు. ఆంధ్రాలో శుక్రవారం 30 హాళ్లు సీజ్ అయినట్టు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా సినిమా థియేటర్లలో రెవెన్యూ, పోలీసు అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. నిబంధనలు ఉల్లంఘించారన్న కారణంతో ఇప్పటికే పలు పలుచోట్ల థియేటర్లను సీజ్ చేశారు. మరోవైపు టికెట్ల ధరలు అతి తక్కువగా ఉన్నందున థియేటర్లను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు కొన్ని చోట్ల […] -
అరియనా ఇచ్చిన షాక్ కు ఆందోళనలో అభిమానులు
ప్రపంచవ్యాప్తంగా ప్రజలంతా నిన్న క్రిస్మస్ సెలెబ్రేషన్స్ లో మునిగిపోయారు. గ్లామర్ ప్రపంచంలోని సెలబ్రిటీలు తమ ఫోటోలను, క్రిస్మస్ సందర్భంగా జరుపుకున్న సెలెబ్రేషన్స్ ను వారి అభిమానులతో సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. అదే సమయంలో హాలీవుడ్ పాప్ సింగర్ అరియానా గ్రాండే తన ట్విట్టర్ ఖాతాను తొలగించి అభిమానులను ఆశ్చర్యపరిచింది. ఈ సింగర్ చెప్పా పెట్టకుండా ట్విట్టర్ ఖాతాను డిలీట్ చేయడంతో అభిమానులకు షాక్ ఇచ్చే విషయం. బహుశా అరియానా సైబర్ బెదిరింపుకు గురయ్యి ఉంటుందని, అందుకే ఆమె […] -
“ఆర్ఆర్ఆర్”తో ఒమిక్రాన్ కు చెక్… ప్రభుత్వానికి ఆర్జీవీ సలహా
కరోనా మహమ్మారి ప్రజలను వదలడం లేదు. ఇప్పుడు మరోసారి కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచం మొత్తం భయాందోళనలను సృష్టించింది. తాజాగా బయటపడిన మరో వేరియంట్ డెల్మిక్రాన్ హడలెత్తిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు అప్రమత్తం అవుతున్నాయి. ప్రజలను జాగ్రత్తగా ఉండమని కోరుతూ, మరోమారు లాక్ డౌన్ పరిస్థితులు రాకుండా ఉండడానికి అవసరమైన చర్యలు తీసుకుంటోంది. అయితే కొంతమంది ఇంకా కోవిడ్-19 వ్యాక్సిన్ ను తీసుకోలేదు. అది తీసుకుంటే కరోనాతో పాటు ఒమిక్రాన్ కూడా తగ్గుతుందనేది వైద్యుల సలహా. […] -
పిక్ తో దర్శకుడికి మహేష్ విషెష్… కూల్ లుక్ లో సూపర్ స్టార్
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం “సర్కారు వారి పాట” అనే యాక్షన్ ఎంటర్టైనర్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు యంగ్ డైరెక్టర్ పరశురామ్ పెట్ల దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ దశలో ఉంది. “సర్కారు వారి పాట” సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సి ఉండగా, భారీ పోటీ కారణంగా వాయిదా వేసుకున్నారు మేకర్స్. ఈ చిత్రం 2022 ఏప్రిల్ 1న విడుదలకు […] -
రాజమౌళి దర్శకత్వంలో సల్మాన్… విలన్లుగా టాలీవుడ్ టాప్ స్టార్స్ !
మన దర్శక దిగ్గజం రాజమౌళి బాలీవుడ్ భాయ్ సల్మాన్ ఖాన్ ను డైరెక్ట్ చేస్తున్నాడు. పైగా సినిమాలో ఇద్దరు విలన్స్… వాళ్లిద్దరూ కూడా మన టాలీవుడ్ స్టార్స్ కావడం విశేషం. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు జరిగింది ? అని ఆలోచిస్తున్నారా ?… అసలు విషయం ఏమిటంటే రాజమౌళి నిజంగానే సల్మాన్ ఖాన్ ను నిజంగానే డైరెక్ట్ చేశారు. అయితే అది సినిమాలో కాదు…. బుల్లితెరపై. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను ప్రమోట్ చేయడానికి బాలీవుడ్ పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ […] -
పిక్ : మెగా వారసులంతా ఒకే ఫ్రేమ్ లో… క్రిస్మస్ పార్టీ
చాలా మంది మెగా అభిమానులు మెగా ఫ్యామిలీని ఒకే ఫ్రేమ్ లో చూసే అవకాశం కోసం ఎక్కువగా ఎదురు చూస్తుంటారు. ఇక మెగా కజిన్స్ అందరూ సందర్భానుసారంగా కలిసి సెలెబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఇక పండగలకి ఎలాగోలా మెగా హీరోలు, మెగా కజిన్స్ ఎక్కడో ఒక చోట కలుసుకుని కలిసి ఫోటో దిగేలా చూసుకుంటున్నారు. ఇటీవల కాలంలో అలాంటి ఫొటోలతో మెగా ఫ్యాన్స్ కు సర్ప్రైజ్ కూడా ఇస్తున్నారు. తాజాగా మెగా వారసులంతా కలిసి ప్రేక్షకులను క్రిస్మస్ […] -
నిర్మాత తిరుపతి రెడ్డి బర్త్ డేన ఆది సాయికుమార్ కొత్త సినిమా ప్రకటన
యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో ఆది సాయి కుమార్ హీరోగా తెరకెక్కిన ‘తీస్ మార్ ఖాన్’ మూవీ విడుదలకు సిద్ధమవుతోంది. విజన్ సినిమాస్ బ్యానర్పై నాగం తిరుపతి రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకు ‘నాటకం’ ఫేమ్ కళ్యాణ్ జి. గోగణ దర్శకత్వం వహించారు. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమాలో ఆది సాయి కుమార్ సరసన పాయల్ రాజ్పుత్ హీరోయిన్గా నటిస్తోంది. సునీల్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే డిసెంబర్ 25 నిర్మాత నాగం […] -
అభిమానులకు చిరు, చరణ్ క్రిస్మస్ విషెస్
ఈ రోజు క్రిస్మస్ పండుగ సందర్భంగా అందరూ ఈ ఆనందకరమైన సందర్భాన్ని జరుపుకోవడంలో బిజీగా ఉన్నారు. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు కూడా ఈ ట్రెండ్ను కొనసాగిస్తూ తమ అభిమానులకు, ప్రియమైన వారికి సోషల్ మీడియాలో క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్తున్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి సైతం అభిమానులకు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాకుండా ఓ స్పెషల్ వీడియో ద్వారా తన తనయుడు రామ్ చరణ్ తో కలిసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. […] -
టీజర్ : యాక్షన్ ప్యాక్డ్ “సామాన్యుడు”
యాక్షన్ చిత్రాలతో నటుడిగా తమిళ, తెలుగు భాషల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు విశాల్ ఇప్పుడు మరో యాక్షన్ డ్రామా ‘సామాన్యుడు’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తు పా శరవణన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ద్విభాషా చిత్రంగా రూపొందుతోంది. తాజాగా ‘సామాన్యుడు’ టీజర్ ను ఈరోజు విడుదల చేశారు మేకర్స్. టీజర్ పూర్తిగా విశాల్ యాక్షన్ తో నిండిపోయింది. అధికారంలో ఉన్న వ్యక్తులపై సామాన్యులు చేసే పోరాటమే ఈ సినిమా అని టీజర్ ద్వారా స్పష్టం […]
తాజావార్తలు
-
Protein Rich Ulavala Dosa : బరువు తగ్గడానికి హెల్దీ బ్రేక్ఫాస్ట్.. ప్రోటీన్ రిచ్ ‘ఉలవల దోశ’.. ఇలా ట్రై చేయండి.!
-
Pahalgam Attack: పహల్గామ్ గాయానికి ఏడాది.. ఇప్పుడు ‘మినీ స్విట్జర్లాండ్’ పరిస్థితి ఎలా ఉందంటే!
-
Bishnoi Gang: క్రికెట్లోకి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఎంట్రీ.. టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ ఫిక్సింగ్లో సంచలన విషయాలు!
-
Gayapadda Simham Exclusive: హ్యాపెనింగ్ హీరో ఎక్స్టెండెడ్ క్యామియో.. మరో సర్ప్రైజ్ కూడా!
-
West Bengal Elections: రాత్రి వేళ బైక్లపై నిషేధం.. బెంగాల్లో భారీ ఆంక్షలు..
ట్రెండింగ్
-
రూ.11 వేలలోపే పవర్ఫుల్ ఫీచర్స్ తో REDMI A7, A7 Pro లాంచ్..!
-
AMOLED డిస్ప్లే, 10 రోజుల బ్యాటరీతో హువావే HUAWEI WATCH FIT 5 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా.!
-
Novak Djokovic: కోహ్లీ వల్లే నేను క్రికెట్ ను ఆస్వాదిస్తున్నా.. త్వరలోనే భారత్కు వస్తాను.!
-
200% వాల్యూమ్ బూస్ట్, 144Hz స్క్రీన్ + 7000mAh బ్యాటరీ.. బడ్జెట్లోనే POCO M8s 5G లాంచ్.!
-
Apple CEO: టిమ్ కుక్ రాజీనామా.. కొత్త సీఈఓగా జాన్ టెర్నస్ బాధ్యతలు.!