Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Author - NTV WebDesk

NTV WebDesk

Author- NTV Telugu
    • తగ్గుతున్న పాజిటీవ్ కేసులుః ఇంద్ర‌కీలాద్రికి పెరుగుతున్న భ‌క్తులు…
      Top Story

      తగ్గుతున్న పాజిటీవ్ కేసులుః ఇంద్ర‌కీలాద్రికి పెరుగుతున్న భ‌క్తులు…

      ఏపీలో క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌డుతున్నాయి.  కేసులు త‌గ్గుముఖం పడుతుండ‌టంతో వ‌ర‌స‌గా స‌డ‌లింపులు ఇస్తున్నారు.  ప్ర‌స్తుతం మ‌ధ్యాహ్నం రెండు గంట‌ల వ‌ర‌కు స‌డ‌లింపులు ఉన్నాయి.  జూన్ 20వ తేదీనుంచి మ‌రికొన్ని స‌డ‌లింపులు ఇచ్చే అవ‌కాశం ఉన్న‌ది.  మ‌ధ్యాహ్నం వ‌ర‌కు స‌డ‌లింపులు ఉండ‌టం, క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌డుతుండ‌టంతో దేవాల‌యాల‌కు తాకిడి పెరుగుతున్న‌ది.   Read: బీచ్ లో కుర్రాడితో జాన్వీ… ఎవరబ్బా ? విజ‌య‌వాడ‌లోని ఇంద్ర‌కీలాద్రికి భ‌క్తుల తాకిడి క్ర‌మంగా పెరుగుతున్న‌ది.  ర‌ద్ధీని దృష్టిలో పెట్టుకొని అన్న‌దానం […]
    • ఉత్త‌ర కొరియాలో తీవ్ర‌మైన ఆహార‌కొర‌తః కిలో అర‌టిపండ్లు ఎంతంటే…
      Top Story

      ఉత్త‌ర కొరియాలో తీవ్ర‌మైన ఆహార‌కొర‌తః కిలో అర‌టిపండ్లు ఎంతంటే…

      ఉత్త‌ర కొరియాలోని ప్ర‌జ‌లు తీవ్ర‌మైన ఆహార కొర‌త‌ను ఎదుర్కొంటున్న‌ట్టు ఆ దేశాధ్య‌క్షుడు కిమ్ స్వ‌యంగా పేర్కోన్నారు.  టైఫూన్ వ‌ర‌ద‌లు రావ‌డంతో ఈ ఏడాది వ్య‌వసాయ రంగం ల‌క్ష్యాల‌ను చేరుకోలేక‌పోయింద‌ని కిమ్ పేర్కొన్నారు.  అయితే, ప్ర‌స్తుత ప‌రిస్తితులు కొంత ఆశాజ‌న‌కంగా ఉండ‌టంతో పారిశ్రామికంగా దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కిమ్ ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టు ఆ దేశ అధికారిక మీడియా తెలియ‌జేసింది.  క‌రోనా విజృంభ‌ణ కార‌ణంగా దేశ స‌రిహ‌ద్దుల‌ను మూసేసింది.   Read: 5 భారీ చిత్రాల రిలీజ్ కు […]
    • బిర్యానీ బాగాలేద‌న్నార‌ని… రెస్టారెంట్ యాజ‌మాన్యం దాడి…
      Top Story

      బిర్యానీ బాగాలేద‌న్నార‌ని… రెస్టారెంట్ యాజ‌మాన్యం దాడి…

      హైద‌రాబాద్‌లో బిర్యానీ ఎంత ఫేమ‌స్సో చెప్పాల్సిన అవ‌స‌రం లేదు.  ఇక్క‌డి నుంచి దేశ విదేశాల‌కు ఎగుమ‌తి అవుతుంటుంది.  ఏ రెస్టారెంట్‌లో చూసుకున్నా బిర్యాని రుచి అద్భుతంగా ఉంటుంది.  లాక్‌డౌన్ స‌మ‌యంలో కూడా బిర్యానీకే హైద‌రాబాదీలు మ‌క్కువ చూపారు.  ఇక ఇదిలా ఉంటే, మైలార్‌దేవుల‌ప‌ల్లి మెఫిల్ రెస్టారెంట్‌లో బిర్యానీ బాగాలేద‌ని ప్ర‌శ్నించిన ఇద్ద‌రు యువ‌కుల‌ను యాజ‌మాన్యం చిత‌క‌బాదింది.   Read: సుప్రీంకోర్టుకు మార్కుల ప్ర‌ణాళికః జులై 31 న సీబీఎస్ఈ ఫ‌లితాలు… దీంతో మైఫిల్ రెస్టారెంట్‌పై కేసులు న‌మోదు […]
    • సుప్రీంకోర్టుకు మార్కుల ప్ర‌ణాళికః జులై 31 న సీబీఎస్ఈ ఫ‌లితాలు…
      Top Story

      సుప్రీంకోర్టుకు మార్కుల ప్ర‌ణాళికః జులై 31 న సీబీఎస్ఈ ఫ‌లితాలు…

      దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి త‌గ్గుముఖం ప‌డుతుండ‌టంతో తిరిగి విద్యాసంవ‌త్స‌రాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.  అదే విధంగా క‌రోనా కార‌ణంగా ఆగిపోయిన ప‌రీక్ష‌ల‌ను కూడా తిరిగి నిర్వ‌హించేందుకు కూడా ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తున్నారు.  సీబీఎస్ఈ ప‌రీక్ష‌ల‌పై కేంద్రం ఇప్ప‌టికే నిర్ణ‌యం తీసుకున్న‌ది.  దీనిపై ప్ర‌స్తుతం సుప్రీంకోర్టులో కేసులు న‌డుస్తున్నాయి.  సుప్రీం కోర్టుకు మార్కుల ప్ర‌ణాళిక‌ను సీబీఎస్ఈ స‌మ‌ర్పించింది.   Read: ఈ నెల 20 త‌రువాత రాష్ట్రంలో లాక్‌డౌన్ ఎత్తివేస్తారా? స‌డ‌లింపులు పెంచుతారా? 10,11 త‌ర‌గ‌తుల ఆధారంగా 12వ […]
    • పాశ్వాన్ పార్టీలో ఆదిప‌త్య‌పోరు…లోక్‌స‌భ స్పీక‌ర్‌కు చిరాగ్ లేఖ‌…
      Top Story

      పాశ్వాన్ పార్టీలో ఆదిప‌త్య‌పోరు…లోక్‌స‌భ స్పీక‌ర్‌కు చిరాగ్ లేఖ‌…

      లోక్ జ‌న‌స‌త్తా పార్టీలో ఆదిప‌త్య‌పోరు మొద‌లైంది.  ఆ పార్టీ అధ్య‌క్షుడు చిరాగ్ పాశ్యాన్ కు ఆయ‌న చిన్నాన్న పశుప‌తి కుమార్ పార‌స్‌కు మ‌ధ్య అదిప‌త్య‌పోరు జ‌రుగుతున్న‌ది. లోక్‌స‌భ స‌భాప‌క్ష నాయ‌కుడిగా ప‌శుప‌తిని గుర్తించ‌డంపై చిరాగ్ పాశ్వాన్ మండిప‌డుతున్నారు.  త‌మ పార్టీ నియ‌మావ‌ళిలోని 26 వ అధిక‌ర‌ణ ప్ర‌కారం లోక్‌స‌భ ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా ఎవ‌రు ఉండాల‌నే దానిని సెంట్ర‌ల్ పార్ల‌మెంట‌రీ బోర్డు నిర్ణయం తీసుకుంటుంద‌ని, కాని, అలాంటివి ఏమీ జ‌ర‌గ‌కుండానే ప‌శుప‌తి కుమార్ పార‌స్ ను ఎలా నాయ‌కుడిగా […]
    • మైక్రోసాఫ్ట్ కొత్త చైర్మ‌న్‌గా స‌త్య‌నాదెళ్ల‌…
      Top Story

      మైక్రోసాఫ్ట్ కొత్త చైర్మ‌న్‌గా స‌త్య‌నాదెళ్ల‌…

      ప్ర‌పంచంలోనే ప్ర‌ముఖ టెక్ కంపెనీల్లో ఒక‌టిగా నిలిచిన మైక్రోసాఫ్ట్ కు కొత్త చైర్మ‌న్‌ను నియ‌మించింది.  ఇప్ప‌టి వ‌ర‌కు చైర్మ‌న్‌గా వ్య‌వ‌హరించిన జాన్ థాంప్స‌న్ స్థానంలో స‌త్య‌నాదెళ్ల‌ను నియ‌మించింది.   మైక్రోసాఫ్ట్ కంపెనీ అభివృద్దిలో స‌త్య‌నాదెళ్ల కీల‌క‌పాత్ర పోషించారు.  2014లో ఆయ‌న్ను సీఈవోగా నియ‌మించారు.  స‌త్య‌నాదెళ్ల మైక్రోసాఫ్ట్‌కు సీఈవోగా బాధ్య‌త‌లు చెప‌ట్టిన త‌రువాత ఆ కంపెనీ మ‌రింత వేగంగా అభివృద్ది చెందింది.  సీఈవోగా వ్య‌హ‌రిస్తున్న స‌త్య‌నాదెళ్ల‌ను చైర్మ‌న్‌గా నియమించేందుకు బోర్డు ఏక‌గ్రీవంగా అమోదించిన‌ట్టు ఆ సంస్థ ప్ర‌క‌టించింది.  ఇప్ప‌టి […]
    • క‌ర్నూలులో భ‌గ్గుమ‌న్న పాత క‌క్ష‌లు…టీడీపీ నేత‌ల దారుణ హత్య…
      Top Story

      క‌ర్నూలులో భ‌గ్గుమ‌న్న పాత క‌క్ష‌లు…టీడీపీ నేత‌ల దారుణ హత్య…

      ఆంధ్ర‌ప‌దేశ్‌లోని క‌ర్నూలు జిల్లాలో పాత‌క‌క్ష‌లు భ‌గ్గుమ‌న్నాయి.  క‌ర్నూలు జిల్లాలోని గడివేముల మండ‌లంలోని పెస‌ర‌వాయి గ్రామంలో టీడీపీ నేత‌ల‌ను ప్ర‌త్య‌ర్ధులు న‌రికి చంపారు.  అడ్డొచ్చిన అనుచ‌రుల‌పై కూడా దాడులు చేశారు.  పెస‌ర‌వాయి గ్రామానికి చెందిన ఇద్ద‌రు అన్న‌ద‌మ్ములు ప్ర‌తాప్ రెడ్డి, నాగేశ్వ‌ర్ రెడ్డీలు గురువారం ఉద‌యం అనుచ‌రుల‌తో క‌లిసి వెళ్తున్న స‌మ‌యంలో ప్ర‌త్య‌ర్ధులు దాడి చేశారు.  ఈ దాడిలో ప్ర‌తాప్ రెడ్డి, నాగేశ్వ‌ర్ రెడ్డీలు అక్క‌డికక్క‌డే మ‌ర‌ణించ‌గా, ముగ్గురికి తీవ్ర‌గాయాల‌య్యాయి.  గాప‌ప‌డిన ముగ్గురిని నంధ్యాల ఆసుప‌త్రికి త‌ర‌లించి వైద్యం […]
    • వూహాన్‌లో 11 వేల మంది విద్యార్ధులు ఒకే చోట‌…
      Top Story

      వూహాన్‌లో 11 వేల మంది విద్యార్ధులు ఒకే చోట‌…

      క‌రోనాకు పుట్టినిల్లుగా చెబుతున్న చైనాలోని వూహ‌న్ న‌గ‌రంలో ఒకే చోట 11 వేల మంది విద్యార్ధులు మాస్క్‌లు లేకుండా గుమిగూడారు.  సోష‌ల్ డిస్టెన్స్ లేకుండా పక్క‌పక్క‌నే కూర్చున్నారు.  వూహాన్‌లోని విశ్వ‌విద్యాల‌యం స్నాత‌కోత్స‌వంలో భాగంగా జరిగిన వేడుక‌లో ఈ సంఘ‌ట‌న జరిగింది.  ప్ర‌స్తుతం ప్ర‌పంచంలో ఒక‌చోట ప‌దిమంది క‌లిసి కూర్చోవాలంటేనే భ‌య‌ప‌డిపోతున్నారు.  క‌లిసి తిర‌గాలంటే ఆంధోళ‌న చెందుతున్నారు.  మాస్క్ లేకుండా బ‌య‌ట‌కు రావ‌డంలేదు.  2019 డిసెంబ‌ర్ నెల‌లో వూహాన్ న‌గ‌రంలో తొలి క‌రోనా కేసు నమోదైంది. ఆ త‌రువాత […]
    • ముంబైలోని ఆ ఆల‌యంలో క‌రోనా టీకాలు…
      Top Story

      ముంబైలోని ఆ ఆల‌యంలో క‌రోనా టీకాలు…

      మ‌హారాష్ట్ర కరోనా నుంచి ఇప్పుడిప్పుడే బ‌య‌ట‌ప‌డుతోంది.  క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు ఎక్కువ‌గా మ‌హారాష్ట్ర‌లోనే న‌మోద‌య్యాయి.  మహారాష్ట్ర‌లో వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం వేగంగా సాగుతున్న‌ది.  ప్ర‌భుత్వ, ప్రైవేట్ ఆసుప‌త్రుల‌తో పాటుగా కొన్ని స్వ‌చ్చంద సేవాసంస్థ‌లు, దేవాల‌య ట్ర‌స్ట్‌లు కూడా వ్యాక్సిన్‌ను అందిస్తున్నాయి.  ముంబైలోని జైన దేవాల‌యంలో ఎలాంటి గుర్తింపు కార్డులు లేని యాచ‌కులు, పేదలు, వీధి వ్యాపారుల‌కు వ్యాక్సిన్‌ను అందిస్తున్నారు.  టీకాల‌పై అవ‌గాహ‌న క‌ల్పిస్తు, వ్యాక్సిన్ అందిస్తున్న‌ట్టు ఆల‌య అధికారులు చెబుతున్నారు.  ఆల‌యంలో వేస్తున్న టీకాకు మంచి రెస్పాన్స్ వ‌స్తున్న‌ది.  
    • ర‌ష్యాకు అమెరికా హెచ్చ‌రికః చైనాతో జ‌రాజాగ్ర‌త్త‌…
      Top Story

      ర‌ష్యాకు అమెరికా హెచ్చ‌రికః చైనాతో జ‌రాజాగ్ర‌త్త‌…

      ప్ర‌పంచంలో అమెరికా, ర‌ష్యా రెండు బ‌ల‌మైన దేశాలు.  ఈ రెండు దేశాల మ‌ధ్య ప్ర‌చ్చ‌న్న యుద్ధం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే.  రెండు దేశాల మ‌ద్య సంబంధాలు పెద్ద‌గా లేవ‌ని చెప్పుకొవచ్చు.  అయితే, రెండు దేశాల మ‌ద్య ఉన్న దూరాన్న త‌గ్గించేందుకు అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్ న‌డుం బిగించారు.  జెనీవాలో జ‌రుగుతున్న నాటో దేశాల శిఖ‌రాగ్ర‌దేశాల స‌ద‌స్సులో రష్యా అధ్య‌క్షుడు కూడా పాల్గోన్నారు.  అమెరికా, ర‌ష్యా దేశాల అధినేత‌లు భేటీ ఆయ్యారు.  రెండు దేశాల మ‌ధ్య ఉన్న […]
    ←1…2,6022,6032,6042,6052,606…2,665→

తాజావార్తలు

  • Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ కారణంగా.. బీసీసీఐకి కొత్త తలనొప్పి స్టార్ట్.. ఎందుకంటే..

  • MI vs PBKS : డికాక్ సెంచరీ వృథా.. పంజాబ్ దెబ్బకు ముంబై కూలింది!

  • Fly Over: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో ఫ్లై ఓవర్ అందుబాటులోకి..

  • Ramavath Madhu : మైక్రో ఫైనాన్స్‌ ఫ్రాడ్‌ కేసులో రమావత్‌ మధు అరెస్టు.

  • Bonus Shares: ఒక షేరు కొంటే.. మరో షేరు ఉచితం.. ప్రకటించిన ప్రభుత్వ రంగ సంస్థ..

ట్రెండింగ్‌

  • Kitchen Cleaning Tips: జిడ్డు వదలడం లేదా.? ఉప్పుతో ఇలా చేసి చూడండి.. మొండి జిడ్డు కూడా పరార్.!

  • కేవలం రూ. 12,999కే 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Vivo Y05 లాంచ్.!

  • QD MiniLED డిస్ప్లే, సౌండ్, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్, 34 కొత్త AI ఫీచర్లతో Lumio Vision 9 (2026) భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే.?

  • Fatal Surgery: రోగి ప్లీహాన్ని తొలగించబోయి.. కాలేయాన్ని తొలగించిన డాక్టర్.. తర్వాత ఏం జరిగిందంటే..

  • 4K QD Mini-LED టెక్నాలజీ, ప్రీమియం ఫీచర్లతో Xiaomi TV S Mini LED Series 2026 లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions