బీహార్లో ఓ వింత కేసు నమోదైంది. తన కలలోకి ఓ మాంత్రికుడు వచ్చి అత్యాచారం చేస్తున్నాడని చెప్పి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది ఓ మహిళ. గతేడాది చివరిలో బీహార్లోని గాంధీనగర్లో ఉండే మహిళ కుమారుడు అనారోగ్యం పాలవ్వడంతో ప్రశాంత్ చతుర్వేది అనే మాంత్రికుడి వద్దకు తీసుకెళ్లింది. కుమారుడి ఆరోగ్యం కోసం మాంత్రికుడు పూజలు చేశాడు. కానీ, ఆరోగ్యం కుదుటపడకపోగా, జనవరిలో మృతిచెందాడు. Read: అక్కడ పది జిల్లాల్లో వంద దాటిన పెట్రోల్… దీనిపై మాంత్రికుడిని […]
పెళ్లిళ్లలో అలకలు, కొట్లాటలు, విసుగులు సహజమే. అమ్మాయి తరపువారిని ఇబ్బందులు పెట్టి కావాల్సిన చేయించుకుంటుంటారు. తప్పదని అమ్మాయి తరపు బంధువులు కూడా చేస్తుంటారు. ఒక్కోసారి కూరలు కూడా పెళ్లిళ్లలో కీలకంగా మారుతుంటాయి. పెద్ద గొడవలు సృష్టిస్తుంటాయి. పెళ్లిళ్లు రద్దు చేసుకునే వరకూ తీసుకెళ్తుంటాయి. ఇలాంటి సంఘటన ఒడిశాలో జరిగింది. ఒడిశాలోని జాజ్పూర్ జిల్లా మనతిరా గ్రామంలో వివాహానికి అంగరంగవైభవంగా ఏర్పాట్లు చేశారు. వివాహం సమయంలో ఏర్పాటు చేసిన విందులో మటన్ పెట్టలేదు. Read: బాసరలో అక్రమాలు.. […]
దేశంలో సెకండ్ వేవ్ కు కారణమైన డెల్టా వేరియంట్ ఇప్పుడు మ్యూటేషన్ చెంది డెల్టాప్లస్ వేరియంట్గా మారింది. ఈ వేరియంట్కు చెందిన కేసులు దేశంలో నమోదవుతున్నాయి. ఇప్పటికే 40కి పైగా కేసులు నమోదయ్యాయి. డెల్టా వేరియంట్ మాదిరిగా వేగంగా వ్యాప్తి చెందడం, దక్షిణాఫ్రికా వేరియంట్ మాదిరిగా టీకాల నుంచి తప్పించుకునే లక్షణం కలిగి ఉండటంతో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. Read: అమితాబ్ ‘బిస్కెట్’ ఆఫర్ ని అడ్డంగా తిరస్కరించిన దర్శకుడు! ఈ కేసులకు సంబందించి […]
గత దశాబ్ధకాలంగా చైనా దూకుడును ప్రదర్శిస్తొంది. అమెరికా, రష్యా మధ్య ప్రచ్చన్న యుద్దం తరువాత రష్యా బలం కాస్త తగ్గగా, చైనా దూకుడును ప్రదర్శించడం మొదలుపెట్టింది. ఇది అమెరికాతో పాటుగా, ప్రపంచానికి కూడా పెద్ద ప్రమాదంగా మారింది. చైనా నుంచి వచ్చే ఉత్పత్తులు తక్కువ ధరకే విదేశాలకు ఎగుమతి అవుతుండటంతో పాటుగా, ఇప్పుడు చైనా నుంచి కరోనా వైరస్ ప్రపంచానికి వ్యాపించడంతో అన్ని దేశాలు గుర్రున ఉన్నాయి. చైనాపై కోపం ఉన్నప్పటికీ, ఆ దేశంతో ఉన్న ఆర్థిక […]
మేషం : భాగస్వామ్యుల మధ్య ఆప్యాయత, అనురాగాలు ఇనుమడిస్తాయి. కొంతమంది మీ ప్రశాంతతను పోగొట్టే ప్రయత్నం చేస్తారు. మతపరమైన విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. దృఢ సంకల్పంతో ముందుకు సాగండి. మీ బహుముఖ ప్రజ్ఞకు మంచి గుర్తింపు లభిస్తుంది. స్త్రీలకు సందేహాలు అధికమవుతాయి. వృషభం : ముఖ్యమైన విషయాలలో మనస్సు నిలుపలేకపోతే అభాసుపాలయ్యే ఆవకాశం ఉంది. విద్యార్థులు ఏది చేయొచ్చో ఏది చేయకూడదో గ్రహించాలి. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. మీ సృజనాత్మకశక్తిని వెలికి తీయండి. గొప్ప […]
భారత్లో సెకండ్వేవ్లో అత్యధిక కేసులు, మరణాలకు కారణమైన డెల్టా వేరియంట్ ఇప్పుడు ప్రపంచంలో 85 దేశాల్లో వ్యాప్తి చెందినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికలో పేర్కొన్నది. సార్స్కోవ్ 2 వైరస్లో వివిధ వేరియంట్లు ఉన్నా అందులో ఆల్ఫా, బీటా, గామా, డెల్టా వేరియంట్లుగా విభజించింది. ఆల్ఫా వేరియంట్ 170 దేశాల్లో వ్యాప్తి చెందగా, బీటా వేరియంట్ 119 దేశాల్లో వ్యాప్తి చెందింది. గామా వేరియంట్ 71 దేశాల్లో వ్యాప్తి చెందగా, డెల్టావేరియంట్ మాత్రం 85 దేశాల్లో వ్యాప్తి […]
దేశంలో 21 రాష్ట్రాలకు చెందిన బోర్డులు పరీక్షలను రద్దు చేయగా, ఏపీ ప్రభుత్వం పరీక్షలను రద్దు చేయకుండా నిర్వస్తామని అఫిడవిట్ను దాఖలు చేసింది. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్పై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. దేశంలోని అనేక బోర్డులు పరీక్షలను రద్దు చేశాయని, ఒకవేళ పరీక్షలు నిర్వహిస్తే… ఏ ఒక్క విద్యార్ధి మరణించినా కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కరోనా మహమ్మారి విస్తరణ వేళ పరీక్షలకు హాజరయ్యో లక్షలాదిమంది విద్యార్ధులను ఎలా కూర్చోబెడతారని ప్రశ్నించింది. […]
ఆఫ్రికాలోని ఇథియోపియా దేశంలో సైనికులకు, టిగ్రే పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్ తీవ్రవాదులకు మధ్య భీకరపోరు జరుగుతున్నది. ఈ నేపథ్యంలో ఉత్తర టిగ్రే ప్రాంతంలోని టొగొగాలోని ఓ మార్కెట్పై వైమానిక దాడులు జరిగాయి. ఈ దాడుల్లో 80 మందికిపైగా మృతి చేందారు. వందల సంఖ్యలో గాయాలయ్యాయి. Read: బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి అంశంపై మంత్రి వెలంపల్లి చర్యలు… ఇందులో అనేక మంది పరిస్థితి సీరియస్గా ఉన్నది. అయితే, క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించేందుకు సైనికులు ఒప్పుకోలేదు. అటు అంబులెన్స్లు వచ్చేందుకు […]
దేశంలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ బలహీనపడటంతో మోడీని, ఎన్డీఏను ఎదుర్కొనడానికి మూడో ఫ్రంట్ ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఇందులో భాగంగా శరద్పవార్ ఇటీవలే దేశంలోని వివిధ పార్టీలతో మీటింగ్ను ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్కు కాంగ్రెస్తో పాటుగా కొన్ని కీలక పార్టీలు హాజరుకాలేదు. మూడో ఫ్రంట్ ప్రయత్నాలు ఎప్పటినుంచో చేస్తున్నా, సరైన ఫలితాలు ఇవ్వడంలేదన్నది వాస్తవం. అయితే, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మద్యవర్తిత్వంతో పలు పార్టీలు ఇటీవలే ముంబైలోని శరద్పవార్ నివాసంలో భేటీ అయ్యాయి. […]