NTV WebDesk
Author- NTV Telugu-
ఏపీలో నేడే ఇంటర్ ఫలితాలు…
ఈరోజు ఏపీ ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షల ఫలితాలు విడుదల కాబోతున్నాయి. సాయంత్రం 4 గంటలకు మంత్రి ఆదిమూలపు సురేష్ పరీక్షా ఫలితాలను విడుదలన చేయనున్నారు. ఇంటెర్నెట్ ద్వారా ఫలితాలను చూసుకోవచ్చు. సాయంత్రం 4 గంటల తరువాత ఫలితాలను http://examresults.ap.nic.in, http://results.bie.ap.gov.in, http://results.apcfss.in, htpp://bie.ap.gov.in వెబ్సైట్లలో చూసుకోవచ్చు. కరోనా సమయంలో చాలా రాష్ట్రాలు ఇంటర్ పరీక్షలను రద్దు చేసుకున్నాయి. అయితే, విద్యార్ధుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పరీక్షలను నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. కానీ, సుప్రీం కోర్టు సూచనల […] -
ఏపీ కరోనా అప్డేట్…
ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 1843 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదన మొత్తం కరోనా కేసుల సంఖ్య 19,48,592కి చేరింది. ఇందులో 19,11,812 మంది ఇప్పటికే కోలుకొని డిశ్చార్జ్ కాగా, 23,571 కేసులు యాక్టీవ్గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనాతో 12 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో 13,209 మంది మృతి చెందారు. రాష్ట్రంలో 24 గంటల్లో 70,727 శాంపిల్స్ను పరీక్షించినట్టు ఆరోగ్యశాఖ బులిటెన్లో […] -
ఈ ఐస్ క్రీమ్ ఖరీదు రూ.60వేలు… ఎందుకంటే…
సాధారణంగా ఐస్ క్రీమ్ ధర ఎంత ఉంటుంది. మామూలు ఐస్ క్రీమ్ రూ. 10 నుంచి ప్రీమియం అయితే రూ.1000 వరకు ఉంటుంది. కానీ, అన్ని ఐస్క్రీమ్ల్లోనూ ఈ ఐస్క్రీమ్ వేరయా అంటున్నారు స్కూఫీకెఫే నిర్వాహకులు. ఈ దీనిని తయారు చేయడానికి తాజా వెనిల్లా గింజలు, మేలిమి కుంకుమ పువ్వును వినియోగిస్తారు. అంతేకాదు, దీనిపై 23 క్యారెట్ల బంగారం రేకులను అలంకరిస్తారు. ఖరీదైన వస్తువులు వినియోగిస్తారు కాబట్టే ఈ ఐస్ క్రీమ్ను రూ.60 వేలకు అమ్ముతున్నట్టు నిర్వాహకులు […] -
అక్కడ మేఘాలకే కరెంట్ షాకిచ్చారు… ఎందుకంటే…
సాధారణంగా గల్ఫ్ దేశాల్లో వేడి అధికంగా ఉంటుంది. సాధారణ రోజుల్లోనే ఉదయం సమయంలో వేడి 50 డిగ్రీల వరకు ఉంటుంది. ఆ వేడి నుంచి తట్టుకోవాలి అంటే ఏసీలు వేసుకున్నా సరిపోదు. అందుకే చాలామంది ఇంటి నుంచి బయటకు రావడానికి సందేహిస్తుంటారు. ఏడారిలో వర్షం కురిసింది అంటే ఇక పండగే పండగా. వేడి పెరిగిపోతుండటంతో కృత్రిమంగా వర్షాలు కురిపించేందుకు దుబాయ్ వాతావరణ శాఖ వినూత్నమైన ప్రయోగం చేసింది. మేఘాల్లోకి ప్రత్యేకంగా తయారు చేసిన డ్రోన్లను పంపి కరెంట్ […] -
ట్విట్టర్లో కొత్త ఆప్షన్: త్వరలో డిస్లైక్ బటన్…కానీ…
ఇప్పటి వరకు ట్విట్టర్లో కామెంట్, రీట్వీట్, లైక్, అప్లోడ్ బటన్ యాక్టివిటీస్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. 140 పదాలకు మించి ట్విట్టర్లో పోస్ట్ చేయడం కుదరదు. ట్వీట్ పెద్దదిగా ఉంటే కొనసాగింపుగా త్రెడ్ ట్వీట్ను వేస్తాము. అయితే, ఇప్పుడు ట్విట్టర్ డిస్లైక్ బటన్ను అందుబాటులోకి తీసుకురావాలని చూస్తున్నది. కేవలం లైక్ ఆప్షన్ మాత్రమే ఉండటం వలన ట్వీట్ నచ్చని వ్యక్తులు కామెంట్స్ రూపంలో మెసేజ్లు చేస్తుండటంతో పెద్ద ఎత్తున గొడవలు జరుగుతున్నాయి. అదే డిస్లైక్ బటన్ను అందుబాటులోకి […] -
కర్ణాటక సీఎం మార్పుపై సుబ్రహ్మణ్యస్వామి కీలక వ్యాఖ్యలు… ఆయన్ను మారిస్తే…
కర్ణాటకలో నాయక్వంలో మార్పు ఉండొచ్చని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందనే విషయం ఇప్పటి వరకు స్పష్టంకాలేదు. అయితే, ముఖ్యమంత్రిని మారిస్తే ఇబ్బందులు వస్తాయని, రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం కష్టం అవుతుందని కొందరివాదన. అటు అధిష్టానం కూడా యడ్డియూరప్పను మార్చేందుకు సాహసం చేయడంలేదు. కర్ణాటక తాజా రాజకీయాలపై బీజేసీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి స్పందించారు. కర్ణాటకలో ముఖ్యమంత్రిని మార్చడం పెద్ద సాహసమే అవుతుందని, రాష్ట్రంలో తొలిసారి బీజేపి […] -
చలో రాజ్భవన్: కాంగ్రెస్ నేతలు అరెస్ట్…
చలో రాజ్భవన్ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ పిలుపునివ్వడంతో ఇందిరాపార్క్ వద్దకు భారీ సంఖ్యలో నేతలు, కార్యకర్తలు చేరుకున్నారు. ర్యాలీగా రాజ్భవన్ కు వెళ్లేందుకు ప్రయత్నిస్తుండటంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. కాంగ్రెస్ నేతలు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఇక కాంగ్రెస్ ముఖ్యనాయకులైన భట్టి విక్రమార్క, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, జగ్గారెడ్డి, ఏఐసీసీ కార్యక్రమాల ఇన్చార్జ్ మహేశ్వర్ రెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేసి అబిడ్స్ పీఎస్కు తరలించారు. ఇక, […] -
ఆదాయపన్నుకు షాక్: వీరు చిరు వ్యాపారులు కాదు…కోటీశ్వరులు…
వ్యాపారం చేసే ఎవరైనా సరే ప్రభుత్వానికి పన్ను చెల్లించాలి. జీఎస్టీలో వారి పేరు నమోదు చేసుకోవాలి. లేదంటే ఏదోక సమయంలో అన్ని వివరాలు బయటకు వస్తాయి. ఆ సమయంలో ఏం చేసినా మొత్తం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. సంపాదించింది మొత్తం కోల్పోవాల్సి వస్తుంది. ఆ మధ్య ఓ ముసలావిడ వీధిలో వీల్ఛైర్ మీద కూర్చోని యాచిస్తూ ఉందని, పని పూర్తయ్యకా హ్యాపీగా నడిచి వెళ్తుందని, యాచించిన డబ్బుతో ఖరీదైన వస్తువులు కొనుగోలు చేసినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. […] -
చైనా కొత్త పల్లవి: వూహాన్ ల్యాబ్లో కరోనా వైరస్లు లేవు…
చైనాలోని ఊహాన్ ల్యాబ్ నుంచి కరోనా వైరస్ లీక్ అయిందని ఇప్పటికే అనేక కథనాలు వెలువడ్డాయి. అమెరికాతో సహా అనేక దేశాలు కరోనా వైరస్ ల్యాబ్ నుంచే లీకయిందని, తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పుకొచ్చింది. అటు ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనాలో గతంలో పర్యటించిన తరువాత ల్యాబ్ నుంచి వచ్చిందా లేదా అన్నదానిపై మరింత విపులంగా పరిశోధించాలని పేర్కొన్నది. ల్యాబ్ నుంచి లీకైందని కొట్టిపారెయ్యలేమని చెప్పింది. మరోసారి చైనాలో పర్యటించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ […] -
నైజీరియాలో వింత గొర్రె…ఐదు కొమ్ములతో ప్రత్యక్షం…
ఈ భూప్రపంచంలో అనేక వింతలు విశేషాలు ఉన్నాయి. కొన్ని వింతలు వినోదాన్ని కలిగిస్తే మరికొన్నిమాత్రం ఆలోచనలను, భయాన్ని కలిగిస్తాయి. ముస్లింలు ఎక్కువగా జరుపుకునే పండుగ బక్రీద్. ఆ పండుగ రోజున గొర్రెను బలి ఇస్తుంటారు. ప్రపంచంలో ఆ రోజుల గొర్రెల కొనుగోలు ఆమ్మాకాలు అధికంగా జరుగుతుంటాయి. అయితే, నైజీరియాలోని లాగోస్ మార్కెట్కు ఓ వ్యక్తి గొర్రెను అమ్మేందుకు తసుకొచ్చారు. సాధారణంగా గొర్రెలకు రెండు కొమ్ములు ఉంటాయి. కానీ, ఈ గొర్రెకు రెండు కాకుండా ఐదు కొమ్ములు ఉన్నాయి. […]
తాజావార్తలు
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!
-
Akhil Akkineni : ‘లెనిన్’ కు క్రూషియల్ టెస్ట్.. ఎలాంటి బ్యాటింగ్ చేస్తాడో?
-
Indian Railways Viral Train Puja: కదులుతున్న రైలులో పూజలు?.. రైల్వే శాఖ క్లారిటీ..
-
iPhone 17 Demand: సీన్ రివర్స్.. ఐఫోన్ 17 సిరీస్కు ఊహించని డిమాండ్.. అసలు కారణం ఏంటో తెలుసా?
-
Akshay Kumar: ఆ హీరోయిన్ నా మొదటి క్రష్.. క్లైమాక్స్ లేకుండానే సినిమా.. అక్షయ్ షాకింగ్ రివీల్
ట్రెండింగ్
-
Mobile Theft: మొబైల్ దొంగతనం యత్నం.. 9 కి.మీ. పాటు రైలుకే వేలాడిన దొంగ.!
-
Rahul Dravid Coach: మరోసారి హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్!
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?