ఏ సముద్ర తీరానికి వెళ్లినా మనకు బీచ్లు కనిపిస్తాయి. బీచ్ల్లో ఇసుక కనిపిస్తుంది. అయితే, అన్ని బీచ్ల సంగతి ఎలా ఉన్నా, జపాన్లోని ఇరుమోటే ఐలాండ్లోని బీచ్ వేరుగా ఉంటుంది. అక్కడ మనకు తెల్లని ఇసుక కనిపిస్తుంది. ప్రజలు అక్కడ ఒట్టికాళ్లతో తిరుగుతుంటారు. కాళ్లకు అంటుకున్న ఇసుకను జాగ్రత్తగా ఇంటికి తెచ్చుకొని భద్రపరుచుకుంటుంటారు. ఇలా కాళ్లకు అంటుకున్న ఆ బీచ్లోని ఇసుకను ఇంటికి తెచ్చుకుంటే అంతా మంచి జరుగుతుందని అక్కడి ప్రజలు భావిస్తుంటారు. దీనికి కారణం లేకపోలేదు. […]
ఏపీలో రాజకీయాలు వేడెక్కిన సంగతి తెలిసిందే. వైసీపీ-టీడీపీ నేతల మాటల మంటలు కొనసాగుతూనే వున్నాయి. చంద్రబాబు ఢిల్లీకి వెళ్ళేది టీడీపీని బీజేపీలోకి కలపడానికే అన్నారు. పట్టాభిని పార్టీ నుంచి సస్పెండ్ చేసి వుంటే బాగుండేదని వైసీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వర ప్రసాద్ అన్నారు. పట్టాభిని పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నానని చెప్పి చంద్రబాబు దీక్ష చేసి ఉంటే బాగుండేదన్నారు. చంద్రబాబు దీక్ష వేదిక నుండి ఏం మాట్లాడారో అందరం చూశామని, దీక్ష ముగిసే లోపు చంద్రబాబు.. […]
హుజురాబాద్ ఎలక్షన్స్ దగ్గర పడతున్న కొద్ది ప్రచారంలో నేతల మాటల యుద్ధం తారా స్థాయికి చేరుతుంది. తాజాగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజశ్వేర్ రెడ్డి బీజేపీ పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ధరలు తగ్గించడం చేతకాక నిందలు కేసీఆర్ పై వేస్తున్నారన్నారు. పెరిగినా పెట్రోల్, డీజీల్ ధరలకు బాధ్యత కేసీఆర్దే అని చెప్పడానికి కొంచెమైనా సిగ్గుండాలన్నారు. మోడీకీ పరిపాలనా చేతకాదు అని కిషన్రెడ్డి ఒప్పుకున్నట్టేనా అని ఎద్దేవా చేశారు. ధరలు తగ్గిస్తామని బీజేపీ అధికారంలోకి వచ్చిందని కానీ, […]
మహిళా సినిమాటోగ్రాఫర్ మృతిరస్ట్ మూవీ షూటింగ్ సెట్ రిహార్సల్స్ లో గన్ పేలి మహిళా సినిమాటోగ్రాఫర్ మృతి చెందారు. న్యూ మెక్సికోలోని హాలీవుడ్ సినిమా సెట్లో మూవీ షూటింగ్ చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ సినిమాలో ఫ్రాన్సిస్ ఫిషర్, మిస్టర్ బాల్డ్విన్ మీద సన్నివేశం చిత్రీకరిస్తున్న సమంలో ఆయన ప్రాప్ గన్ను కాల్చారు. దీంతో సినిమాటోగ్రాఫర్ హాలీనా హచ్చిన్స్ మృతి చెందారు. దర్శకుడు జోయొల్ సౌజా గాయపడ్డారు. బాల్డ్విన్ గతంలో ద క్యాట్ ఇన్ […]
మహిళల సంరక్షణలో తెలంగాణ నెంబర్వన్ గా ఉందని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. బంజరాహిల్స్లోని మిథాలినగర్లోని సఖీ సెంటర్కు మేయర్ గద్వాల విజయ లక్ష్మీ, ఎమ్మెల్సీ వాణి దేవి, ఎమ్మెల్యే శ్రీ దానం నాగేందర్తో కలిసి శంకుస్థాపన చేసిన అనంతరం ఆమె మాట్లాడారు. మహిళల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటుందన్నారు. మొన్ననే సీఎం కేసీఆర్ గంజాయి నిర్మూలన కోసం సమీక్ష నిర్వహించి చర్యలు […]
ప్రసంగంలో కీలక వ్యాఖ్యలు..భారత్ వంద కోట్ల వ్యాక్సిన్ డోసుల పంపిణీ పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధాని మోడీ జాతినుద్దేశించి ప్రసంగం చేశారు. అందరి సహాయ సహకారాలతో 100 కోట్ల వ్యాక్సిన్ డోసుల పంపిణీ పూర్తయిందన్నారు. కరోనా పై యుద్ధంలో భారత్ కీలకంగా వ్యవహరిస్తుందన్నారు. కరోనా వచ్చినప్పుడు వ్యాక్సిన్ కనుగొంటుందా అని ఆశ్చర్యం వ్యక్తం చేసిన దేశాలే నేడు భారత్ వైపు చూస్తున్నాయి అన్నారు. ఇదంతా భారత ఐక్యమత్య శక్తికి నిదర్శనమన్నారు. వ్యాక్సినేషన్లో భారత్ స్పీడు చూసి ప్రపంచ […]
ఆఫ్ఘన్ లో పరిస్థితులు రోజు రోజుకు దారుణంగా తయారవుతున్నాయి. అమెరికా బలగాల ఉపసంహరణ అనంతరం తాలిబాన్ ప్రభుత్వ ఏర్పాటుతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా ఆఫ్ఘన్ లోని టీచర్లు గత నాలుగు నెలలుగా తమకు జీతాలు ఇవ్వడం లేదని టీచర్లు రోడ్డెక్కారు. జీతాలు రాకపోవడంతో తమకు కుటుంబపోషణతో పాటు పూట గడవడం కష్టంగా మారిందని వాపోతున్నారు. ఒక్క హెరాత్ ఫ్రావిన్స్లోనే 30కి పైగా టీచర్లకు జీతాలు చెల్లించడం లేదంటున్నారు. ఇప్పటికైనా తాలిబాన్ ప్రభుత్వం తమకు […]
ఈ డిసెంబర్ నుంచి డీటీహెచ్ ఛార్జీలు భారీగా పెంచే దిశగా ఆయా నెట్వర్క్ కంపెనీలు తెలిపాయి. న్యూటారీఫ్ ఆర్డర్2.0(NTO)లో భాగంగా జీ, స్టార్, సోనీ, వైకామ్ వంటి18 సంస్థలు అందించే ఛానళ్ల ప్యాకేజ్ నుంచి తీసివేయనున్నట్టు తెలుస్తోంది. దీంతో టీవీ ప్రేక్షకులపై అదనపు భారం పడే అవకాశం ఉంది. అదనంగా35 నుంచి50 శాతం మేర ఛార్జీల మోత మోగనుంది. 2017 ట్రాయ్ ఎన్టీఓ పాలసీని తీసుకు వచ్చింది. ఎన్టీఓ2.0తో టీవీ ప్రేక్షకులు తమకు నచ్చిన ఛానల్ ఛార్జీలను […]
రాబోయే ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపిస్తే విద్యార్థినులకు స్మార్ట్ఫోన్లు, స్కూటీలు ఇస్తామని ప్రియాంక గాంధీ తెలిపారు. డిగ్రీ విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటీలు, 12వ తరగతి పాసైన విద్యార్థులకు స్మార్ట్ ఫోన్లు ఇస్తామన్నారు. ఇప్పటికే మహిళలకు 40శాతం టికెట్లు ఇస్తామని హామీ ఇచ్చారు. ఏండ్లుగా కోల్పోయిన అధికారన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ పని చేస్తోంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ అధికారంలోని లేని పరిస్థితి ఉంది. దీంతో ఈ సారి ఎలాగైనా ఉత్తరప్రదేశ్ లో పాగా వేయాలని చూస్తోంది. […]