ఇన్స్టాగ్రామ్ యూజర్లకు ఆ సంస్థ శుభవార్త చెప్పింది. ఇక నుంచి PC లోనూ యాప్ను వాడుకోవచ్చని తెలిపింది. వెబ్ వెర్షన్ ద్వారా ఫొటోలు, వీడియోలను పోస్ట్ చేయొచ్చు. ఈ ఫీచర్ ద్వారా పర్సనల్ కంప్యూటర్లో ఎడిట్ చేసుకున్న ఫొటోల్ని, హైలీ ప్రాసెస్స్ ఇమేజ్లను సైతం అప్లోడ్ చేయొచ్చు. ఇంతకుముందు ఈ అవకాశం కేవలం స్మార్ట్ ఫోన్లో మాత్రమే అప్లోడ్ చేసుకునే వీలు ఉండేది. ఈ ఫీచర్తో ఇక నుంచి యూజర్లకు ఇబ్బంది లేకుండా పర్సన్లో పీసీలో వాడుకోవచ్చని […]
ఫేస్బుక్పై గత కొన్ని రోజులుగా అనేక ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫేస్బుక్ పేరును మార్చుకోబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఫేస్బుక్ కొత్త పేరుపై యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్నది. ఫేస్బుక్ త్వరలోనే మోటావర్స్ను రిలీజ్ చేయబోతున్నదని, మోటా అనే పేరుతో కొత్తగా లాంచ్ అయ్యే అవకాశం ఉందని ఆ సంస్థ మాజీ సివిక్ చీఫ్ తెలిపారు. సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ కొంతమంది వ్యక్తుల కోసమే పనిచేస్తుందని, వీఐపీల ప్రైవసీల విషయంలో వారిని […]
భారత్లో టీకా కార్యక్రమం వేగంగా సాగుతున్నది. ఇప్పటికే 100 కోట్ల డోసుల వ్యాక్సినేషన్ జరిగింది. త్వరలోనే దేశంలో అర్హులైన అందరికీ వ్యాక్సినేషన్ కార్యక్రమం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది భారత ప్రభుత్వం. అయితే, చిన్నారులకు సంబంధించి వ్యాక్సినేషన్ కూడా త్వరలోనే అందుబాటులోకి రాబోతున్నది. కోవీషీల్డ్ వ్యాక్సిన్ను తయారు చేసిన సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదర్ పూనావాలా వ్యాక్సినేషన్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రానున్న రోజుల్లో మరింత వేగంగా డోసుల కార్యక్రమం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం […]
బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ సంచలన ప్రకటన చేశారు. ఆయన ఒక పాన్ మసాలా ప్రొడక్ట్ తో కుదుర్చుకున్న బ్రాండ్ అంబాసిడర్ కాంట్రాక్టును రద్దు చేసుకున్నారు. అలాగే ప్రమోషనల్ డబ్బులను కూడా వాపసు ఇచ్చేశారు. ఈ పాన్ మసాలా ప్రకటనను చట్టం నిషేధించిన సరోగేట్ యాడ్స్ గా పరిగణిస్తారని బిగ్ బీకి తెలియక ఒప్పుకున్నట్లు ఆయన టీమ్ చెబుతోంది. గుట్కాకి బదులుగా పాన్ మసాలా అని ప్రకటనలో రూపంలో అందరికీ తెలియచేయడం జరుగుతుంది. అయితే ఇలాంటి పాన్ […]
కరోనా వైరస్ను కట్టడి చేసేందుకు వ్యాక్సినేషన్ డ్రైవ్ను చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది జనవరి 16 వ తేదీ నుంచి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టారు. మొదట నిదానంగా సాగిన వ్యాక్సినేషన్ ప్రక్రియ ఆ తరువాత దశల వారీగా పెంచుకుంటూ వెళ్లారు. కాగా నేటితో దేశంలో వందకోట్ల డోసుల వ్యాక్సినేషన్ పూర్తయింది. ప్రపంచంలోనే అత్యధిక డోసులు వేసిన దేశంగా భారత్ నిలిచింది. దేశంలోని 9 రాష్ట్రాల్లో, కేంద్రపాలిత ప్రాంతాల్లో అర్హులైన అందరికీ మొదటి డోసు వ్యాక్సినేషన్ పూర్తయినట్టు […]
కరోనాపై పోరాటంలో దేశం మైలురాయిని అధిగమించింది. ఇంతింతై వటుడింతై అన్నట్టుగా.. 100 కోట్ల డోసుల్ని దేశం దాటేసింది. ఎన్నో అవాంతరాలను దాటుకుని వాక్సినేషన్ ప్రక్రియలో ప్రపంచానికే ఆదర్శంగా నిలిచింది. ఈ ఘనతకు కారకులైన ప్రధాన మంత్రి మోడీకి ధన్యవాదాలు అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఈ మేరకు పవన్ వీడియో విడుదల చేశారు. కోవిడ్ వాక్సినేషన్ ప్రక్రియ 100 కోట్ల డోసుల మార్క్ దాటడం ప్రతి ఒక్కరం హర్షించాల్సిన మైలు రాయి. ప్రధాన మంత్రి నరేంద్ర […]
వైఎస్ షర్మిల రెండోరోజు పాదయాత్ర ముగిసింది. అక్టోబర్ 20 వతేదీ నుంచి వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పేరుతో పాదయాత్రను చేపట్టిన సంగతి తెలిసిందే. శంషాబాద్ మండలంలోని క్యాచారం వరకు ఈ యాత్ర సాగింది. ఈరోజు షర్మిల పాదయాత్ర 12 కిలోమీటర్లమేర సాగింది. ఈరోజు క్యాచారంలోనే షర్మిల బసచేయనున్నారు. మొయినాబాద్ మండలం నక్కలపల్లి నుంచి క్యాచారం వరకు సాగిన పాదయాత్రకు కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. కాగా, ఇప్పటి వరకు మొత్తం 24 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగింది. […]
విశాఖ జిల్లాలో ఇటీవల కాలంలో గ్రామాల్లో నాటుసారా తయారీ, అమ్మకాలు, బెల్ట్ షాపుల నిర్వహణపై ఉక్కుపాదం మోపేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. వీటిపై విస్తృతంగా దాడులు నిర్వహించి, వందల సంఖ్యలో కేసులు నమోదు చేస్తున్నారు. వీరిపై పోలీస్ కేసులతో పాటు బైండోవర్ కేసులు నమోదుకు చర్యలు తీసుకిన్నారు. దీనిలో భాగంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు ఇప్పటికే పట్టుకున్న 89 మంది నిందితులను గురువారం రోలుగుంట తహశీల్దారు శ్రీనివాసరావు ఎదుట హాజరు పరిచి వారిపై బైండోవర్ […]
కూకట్ పల్లి కోర్టులో సమంత మూడు యూట్యూబ్ ఛానల్స్పై పరువునష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుపై ఈరోజు విచారణ చేపట్టారు. సమంత ఇంకా విడాకులు తీసుకోలేదని, ఆ లోగానే ఆమెపై దుష్ప్రచారం చేస్తూ పరువుకు భంగం కలింగేలా ప్రవర్తించారని, సమంతను వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకొని వార్తలు రాశారని, ఆమెకు అక్రమ సంబంధాలు అంటగట్టారని సమంత తరపు న్యాయవాది కోర్టులో వాదించారు. వాదనలు విన్న కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తప్పు జరిగిందని భావిస్తే పరువునష్టం […]
ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని వైసీపీ ప్రభుత్వం విద్యుత్ బిల్లులు అమాంతం పెంచి సంక్షేమ పథకాల్లో కోత విధిస్తూ పేద ప్రజలను మోసం చేస్తున్నారని బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి ఆరోపించారు. గురువారం కోవెలకుంట్ల మండలం లోని కలుగొట్ల గ్రామంలో ఆయన పర్యటించి విద్యుత్ సమస్య కరెంట్ ఛార్జీల పెరుగుదలతో ప్రజలను ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. వైసీపీ ప్రభుత్వం సంక్షేమ ప్రభుత్వం అని చెబుతూ విద్యుత్ బిల్లులు పెంచి సంక్షేమ పథకాల్లో […]