ఆంధ్రప్రదేశ్లో ముదిరిన మాటల యుద్ధం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీలో బలప్రదర్శన..
ఆంధ్రప్రదేశ్లో రాజకీయం వేడేక్కింది. గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు ఏపీ రాజకీయాలను మరింత అగ్గి రాజేస్తున్నాయి. వైసీపీ నేతలు టీడీపీ ఆఫీస్లపై దాడులు చేశారని టీడీపీ ఆరోపిస్తే , అధికార పక్షం మాత్రం రాష్ట్రంలో అలజడి సృష్టించేందుకు టీడీపీ డ్రామా ఆడుతుందని వైసీపీ నేతలు అంటున్నారు. నిన్నటి జగన్ ప్రెస్మీట్లో ఓర్వలేక మాపై బురద జల్లుతున్నారన్నారు. జగన్ గుండా రాజకీయాలు చేస్తున్నారన్నారని టీడీపీ ఆరోపిస్తుంది. టీడీపీ ఏపీలో రాష్ట్రపతి పాలనా పెట్టాలని కోరుతున్నాయి. వైసీపీ శాంతి భద్రతలకు ఎవ్వరూ విఘాతం కలిగించిన ఊరుకోబోమని స్పష్టం చేసింది.
దీంతో ఏపీలో రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. పట్టాభిఅరెస్ట్, డ్రగ్స్ కేసు వంటి అంశాలను టీడీపీ గట్టిగా వినిపిస్తుండగా, వైసీపీ మాత్రం పట్టాభి సీఎంను దూషించడమేంటని ఆరోపిస్తుంది. దీంతో ఇరు పక్షాలు ఢీల్లీ వెళ్లి హోం మంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేసే అవకాశాలు ఉన్నాయి. జగన్ పాలన చూసి జీర్ణించుకోలేకనే టీడీపీ తమపై ఆరోపణలు చేస్తుందని వైసీపీ నేతలు అంటున్నారు. ఆరోపిస్తున్నారు. వైసీపీ నేతలుసీఎంను దూషించే అధికారం టీడీపీనేతలకు లేదన్నారు. ప్రజల్లో జగన్కు వస్తున్న ప్రజాదరణను చూసి టీడీపీ నేతలు తట్టుకోలేకపోతున్నారన్నారు. మరోవైపు టీడీపీ అధికారులు వైసీపీ చెప్పినట్టు నడుచుకుంటున్నారని రాష్ట్రంలో అక్రమ పాలన రాజ్యమేలుతుందన్నారు. చంద్రబాబు దీక్ష అనంతరం ఢీల్లీ వెళ్లే అవకాశాలు ఉన్నాయి. అటు వైసీపీ శ్రేణులు కూడా ఢీల్లీ వెళ్లనున్నాయి.
Also Read
- 108 Ambulances at District Courts: జిల్లా కోర్టుల వద్ద 108 అంబులెన్సులు.. ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం
- AP Government: భూ కేటాయింపు విధానంలో కీలక సంస్కరణలు.. ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం
- OTR: సాయి కృష్ణ కస్టోడియల్ డె*త్.. హోమ్ మంత్రి ఎందుకు మౌనం?
- OTR: డ్యామేజ్ కంట్రోల్ కోసం ఎమ్మెల్యే పార్ధసారధి ప్రయత్నాలు.. ఎందుకు రివర్స్ అవుతున్నాయి?
- Tags
తాజావార్తలు
-
AAA Cinemas: విశాఖలో అల్లు అర్జున్ ‘AAA’ సినిమాస్.. 8 స్క్రీన్లతో ప్రీమియం మూవీ ఎక్స్పీరియెన్స్కు సిద్ధం!
-
Vaibhav Sooryavanshi: ఏమో ఎవరికి తెలుసు.. వైభవ్ సూర్యవంశీ బలహీనతను అతడు కనిపెట్టామేమో!
-
108 Ambulances at District Courts: జిల్లా కోర్టుల వద్ద 108 అంబులెన్సులు.. ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం
-
ZombieReddy2 : బాలీవుడ్ డైరెక్టర్ దర్శకత్వంలో సైలెంట్ గా స్టార్ట్ అయిన జాంబీరెడ్డి – 2
-
Petrol, Diesel Prices Reduced: ఇది కదా కావాల్సింది.. పెట్రోల్ ధరలు లీటరు రూ. 5, డీజిల్ ధరలు రూ. 3 తగ్గింపు
ట్రెండింగ్
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!