అమెరికా.. చైనా దేశాల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ఆసియా ఖండంలో ఆధిపత్యం చలాయించేందుకు చైనా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. గత రెండు దశాబ్దాల కాలంలో చైనా ఆర్థికంగా వేగంగా అభివృద్దిచెందింది. అప్పటి వరకు అగ్రరాజ్యంగా ఉన్న అమెరికా ఆధిపత్యాన్ని ప్రశ్నించే స్థాయికి చైనా ఎదిగింది. ఆర్థిక ఎదుగుదలతో పాటుగా చైనా విస్తరణపై దృష్టి సారించడంతో సరిహద్దు దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ఇప్పటికే టిబెట్, హాంకాంగ్పై పట్టు సాధించిన చైనా దృష్టి తైవాన్పై పడింది. వన్ చైనాలో […]
ఒకప్పుడు అమెరికా… రష్యా దేశాల మధ్య కోల్డ్ వార్ నడిచింది. రష్యా విచ్చిన్నం తరువాత అమెరికా అగ్రదేశంగా చలామణి అవుతూ వస్తున్నది. అయితే, స్పేస్ రంగంలో ఇప్పటికీ రెండు దేశాల మధ్య నువ్వానేనా అన్నట్టుగా పోటీ నెలకొని ఉన్నది. రెండు దేశాలు పోటాపోటీగా ఆయుధాలను తయారు చేసుకోవడంతో పాటు, అత్యాధునిక ఆయుధాలను వివిధ దేశాలకు విక్రయిస్తూ లాభాలు ఆర్జిస్తున్నాయి. Read: హోండా యాక్టివాపై 117 చలానాలు… యజమాని అరెస్ట్… రష్యా ఓ అడుగు ముందుకు వేసి […]
చలానాలు కట్టకుండా తిరుగుతున్న వాహనాలపై ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. అనుమానం ఉన్న ప్రతీ వాహనాన్ని ఆపి చెక్ చేస్తున్నారు. ఇందులో భాగంగా నాంపల్లిలో ట్రాఫిక్ పోలీసులు హోండా యాక్టివా ఏపీ 09 ఏయూ 1727 వాహనాన్ని ఆపి చెక్ చేయగా దిమ్మతిరిగిపోయే విషయాలు బయటపడ్డాయి. హోండా యాక్టివాపై 117 చలాన్లు పెండింగ్లో ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. మొత్తం చలాన్ల విలువ రూ.3 లక్షలకు పైగా ఉన్నది. Read: హైదరాబాద్ -వరంగల్ జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్ […]
హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారిపై రైతులు ఉదయం నుంచి రాస్తారోకో చేస్తున్నారు. బీబీనగర్ ధాన్యం కొనుగోలు కేంద్రం వద్దకు రైతులు పెద్ద ఎత్తున చేరుకొని ధర్నా చేశారు. జాతీయ రహదారిపై రైతులు ఒడ్లుపోసి తగలబెట్టారు. దీంతో బీబీనగర్-హైదరాబాద్ రూట్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. Read: ఆ గ్రామంలో నివశించాలంటే… ఆ అవయవం తీయించుకోవాల్సిందే.. ఉదయం నుంచి ట్రాఫిక్ జామ్ కావడంతో అధికారులు, పోలీసులు అక్కడికి చేరుకొని ట్రాఫిక్ను క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. గత […]
కరోనాకు ముందు నిబంధనలు, షరతులు అంటే ప్రజలు పెద్దగా పట్టించుకునేవారు కాదు. కానీ, కరోనా సమయంలో, కరోనా తరువాత నిబంధనలను ప్రజలు విధిగా పాటిస్తున్నారు. ప్రభుత్వాలు మాత్రమే కాదు, కరోనా సమయంలో గ్రామాలు కూడా సొంతంగా నిబంధనలు విధించుకున్నాయి. ఆయితే, ఆ గ్రామంలో చాలా కాలంగా ఓ నిబంధనల అమలులో ఉన్నది. ఆ గ్రామంలో నివశించే వ్యక్తులు ఎవరైనా సరే ఆ పని చేయాల్సిందే. Read: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు… ఆయనకు కేబినెట్ బెర్త్? […]
ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన తరువాత ఈ కామర్స్ రంగం వేగంగా అభివృద్ది చెందుతున్నది. ఆన్లైన్ ద్వారా షాపింగ్ చేసేవారి సంఖ్య రోజురోజుకూ భారీగా పెరుగుతున్నది. ప్రపంచంలో రెండో అతిపెద్ద జనాభా కలిగిన దేశమైన ఇండియాలోని ప్రజలు ఆన్లైన్ ద్వారా షాపింగ్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. మన దేశంలో ప్రతి ఏడాది అనేక పండుగలు, స్పెషల్ ఫెస్టివల్స్ వస్తుంటాయి. ఆయా రోజుల్లో పండుగల ఆఫర్ కింద ఈ కామర్స్ సంస్థలు డిస్కౌంట్, క్యాష్ బ్యాక్ వంటి ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. […]
నీటిలోనూ, నేలమీద బలమైన జలచరజీవి మొసలి. నీటిలో ఉన్నప్పుడు దాని బలం ఎంత ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. అయితే, భూమిపైకి వచ్చినపుడు దాని బలం చాలా వరకు తగ్గిపోతుంది. ఇక మొసలితో పోరాటం చేయడం అంటే మామూలు విషయం కాదు. దాని నోటికి చిక్కితే ఏదైనా సరే కడుపులోకి పోవాల్సిందే. ఓ మహిళ తన పెంపుడు కుక్కతో కలిసి నది ఒడ్డున నిలబడింది. Read: ఆ చెక్డ్యామ్ను బాంబులతో పేల్చివేసిన ప్రభుత్వం… ఇదే కారణం… […]