టీడీపీ ఇప్పటికే కాడి పడేసింది: సజ్జల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైసీసీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. టీడీపై విమర్శలు చేశారు. టీడీపీ, జనసేన లోపాయికారి ఒప్పందాలకు వెళ్లాయన్నారు. కుప్పం కోట తొలిసారి బద్ధలైంది అన్నారు. మా ప్రభుత్వ పనితీరును వివరిస్తూ ఓట్లు అడిగాం. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. కుప్పంలో 8 వేల దొంగ ఓట్లు ఉన్నాయని వైసీపీ నేతలు అంటున్నారన్నారు. జగన్ మోహన్ రెడ్డికి ప్రజల ఆశీర్వాదం ఉందన్నారు.
ఐఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులంటే చంద్రబాబు చిన్న చూపు చూస్తారన్నారు. మా ప్రభుత్వంలో వారికి స్వేచ్ఛను ఇచ్చామ న్నారు. కొత్త తరం రాజకీయాలను చంద్రబాబు చూడాలని, ఆయన ఇప్పటికే రాజకీయాల నుంచి తప్పు కోవాల్సిన సమయం వచ్చిందని సజ్జల అన్నారు. దొంగ ఓట్లు వేయడం ఎలా సాధ్యమవుతుంది. ఓటమికి సాకులు వెతకడంలో చంద్రబాబు దిట్ట అని సజ్జల ఆరోపిం చారు. ప్రభుత్వం పై ప్రజల అభిప్రాయం ఇప్పటికే తెలిసిపోయింది. నన్ను గుర్తించకుంటే అది మీ ఓటమి అని అనడం చంద్రబాబు అహం కారానికి నిదర్శనమి ఆయన అన్నారు. ఇదే అహంకారంతో లోకేష్ కూడా వ్యవహరి స్తున్నాడన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు ప్రజా అభిప్రాయాన్ని గౌరవించడం నేర్చుకోవాలని సజ్జల అన్నారు.
Also Read
- CM Chandrababu: వెలిగొండ ప్రాజెక్ట్తో దశాబ్దాల కరవు పోతుంది.. అభివృద్ధికి ఓటేయాలన్న చంద్రబాబు
- Pawan Kalyan: సంక్షేమ పథకాలపై పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. దానికి వైసీపీనే ఉదాహరణ..!
- Pawan Kalyan: వైసీపీకి పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.. మౌనం బలహీనత కాదు..!
- Amaravati Tension: ఉండవల్లిలో హైటెన్షన్.. వైసీపీ నేతలపై కోడిగుడ్లు, రాళ్ల దాడి
సీఎం జగన్ మంచి పనులు చేస్తున్నారు కనుకనే ప్రజలు ఆదరిస్తు న్నారన్నారు. మా ప్రభుత్వం పై ప్రజలకు విశ్వాసం ఉందని, సకాలం లో వర్షాలు పడుతున్నాయని, పంటలు పండుతున్నాయని యువత కు ఎన్నో ఉద్యోగాలు ఇచ్చామని వారు సంతోషంగా ఉన్నారని సజ్జల అన్నారు. ఇవేమి తెలియకుండా చంద్రబాబు కేవలం అధికారం లేద నే ఎప్పుడు ప్రభుత్వం పై విమర్శలు చేస్తూ రాష్ర్టంలో ఏదో ఒక అల జడి సృష్టించాలని చూస్తున్నారని సజ్జల అన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు వాస్తవాలను తెలుసుకుని ప్రజల్లో ఉండి రాజకీయం చేయాలన్నారు. ఆయనదంతా వెన్నుపోటు రాజకీయమేనని చంద్రబాబును ఉద్దేశించి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
తాజావార్తలు
-
Aadarsha Kutumbam: అక్టోబర్ 2న ‘ఆదర్శ కుటుంబం’.. రిలీజ్ డేట్ లాక్! వెంకీ ఫ్యాన్స్కు పూనకాలే..
-
CM Vijay: ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా ‘జన నాయకన్’ నిర్మాత నియామకం.. తమిళనాడులో రాజకీయ దుమారం
-
Ketan Agarwal murder: ‘‘కుటుంబానికి చెప్పడం కన్నా చంపడమే ఈజీ’’.. కేతన్ హత్యలో సియా సంచలన ఒప్పుకోలు..
-
Ketan Agarwal Case: దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. వేళ్లన్నీ సియా తల్లిదండ్రుల వైపే..!
-
Sergei Ivanov: పుతిన్ రైట్ హ్యాండ్ మృతి.. అది సహజ మరణమా? లేక పక్కా స్కెచా? అసలు నిజమేంటి!
ట్రెండింగ్
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..