టీడీపీ ఇప్పటికే కాడి పడేసింది: సజ్జల
వైసీసీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. టీడీపై విమర్శలు చేశారు. టీడీపీ, జనసేన లోపాయికారి ఒప్పందాలకు వెళ్లాయన్నారు. కుప్పం కోట తొలిసారి బద్ధలైంది అన్నారు. మా ప్రభుత్వ పనితీరును వివరిస్తూ ఓట్లు అడిగాం. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. కుప్పంలో 8 వేల దొంగ ఓట్లు ఉన్నాయని వైసీపీ నేతలు అంటున్నారన్నారు. జగన్ మోహన్ రెడ్డికి ప్రజల ఆశీర్వాదం ఉందన్నారు.
ఐఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులంటే చంద్రబాబు చిన్న చూపు చూస్తారన్నారు. మా ప్రభుత్వంలో వారికి స్వేచ్ఛను ఇచ్చామ న్నారు. కొత్త తరం రాజకీయాలను చంద్రబాబు చూడాలని, ఆయన ఇప్పటికే రాజకీయాల నుంచి తప్పు కోవాల్సిన సమయం వచ్చిందని సజ్జల అన్నారు. దొంగ ఓట్లు వేయడం ఎలా సాధ్యమవుతుంది. ఓటమికి సాకులు వెతకడంలో చంద్రబాబు దిట్ట అని సజ్జల ఆరోపిం చారు. ప్రభుత్వం పై ప్రజల అభిప్రాయం ఇప్పటికే తెలిసిపోయింది. నన్ను గుర్తించకుంటే అది మీ ఓటమి అని అనడం చంద్రబాబు అహం కారానికి నిదర్శనమి ఆయన అన్నారు. ఇదే అహంకారంతో లోకేష్ కూడా వ్యవహరి స్తున్నాడన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు ప్రజా అభిప్రాయాన్ని గౌరవించడం నేర్చుకోవాలని సజ్జల అన్నారు.
Also Read
- Minister Dola Bala Veera Anjaneya Swamy: విజయసాయి రెడ్డికి మంత్రి డోలా కౌంటర్.. పగటి కలలు మానుకో..!
- Andhra Pradesh Fuel Crisis: ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత.. బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు.. వాహనదారుల ఇక్కట్లు..
- Governor Abdul Nazeer: ఏపీ గవర్నర్కు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు..
- CM Chandrababu: ఎన్టీఆర్ జిల్లా ప్రజా ప్రతినిధులతో చంద్రబాబు ప్రత్యేక భేటీ.. సమన్వయంతో పని చేయండి.. ఆత్మ విమర్శ అవసరం..
సీఎం జగన్ మంచి పనులు చేస్తున్నారు కనుకనే ప్రజలు ఆదరిస్తు న్నారన్నారు. మా ప్రభుత్వం పై ప్రజలకు విశ్వాసం ఉందని, సకాలం లో వర్షాలు పడుతున్నాయని, పంటలు పండుతున్నాయని యువత కు ఎన్నో ఉద్యోగాలు ఇచ్చామని వారు సంతోషంగా ఉన్నారని సజ్జల అన్నారు. ఇవేమి తెలియకుండా చంద్రబాబు కేవలం అధికారం లేద నే ఎప్పుడు ప్రభుత్వం పై విమర్శలు చేస్తూ రాష్ర్టంలో ఏదో ఒక అల జడి సృష్టించాలని చూస్తున్నారని సజ్జల అన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు వాస్తవాలను తెలుసుకుని ప్రజల్లో ఉండి రాజకీయం చేయాలన్నారు. ఆయనదంతా వెన్నుపోటు రాజకీయమేనని చంద్రబాబును ఉద్దేశించి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
తాజావార్తలు
-
Punjab: ‘‘పంజాబ్ ద్రోహులు’’ వెలసిన ఆప్ తిరుగుబాటు ఎంపీల పోస్టర్లు
-
Paytm: టెన్షన్ వద్దు.. మీ డబ్బులు సేఫ్! పేటియం బ్యాంక్ లైసెన్స్ రద్దైనా డబ్బు ఎలా వస్తుందంటే..
-
Swati Maliwal: ఆప్కు స్వాతి మాలివాల్ గుడ్బై.. రాజీనామా చేసినట్లు ప్రకటన
-
RCB: మ్యాచ్ గెలిచినా ఆర్బీబీ ఖాతాలో చెత్త రికార్డు.. ఐపీఎల్లోనే తొలి టీమ్గా..
-
Iran-US Talks: ఇస్లామాబాద్లో అసిమ్ మునీర్తో ఇరాన్ బృందం భేటీ
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!