Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Author - NTV WebDesk

NTV WebDesk

Author- NTV Telugu
    • ఏపీ రాజ‌ధానిపై సీఎం కీల‌క ప్ర‌క‌ట‌న‌:  మూడు రాజ‌ధానుల‌పై మ‌రింత మెరుగైన బిల్లు తీసుకొస్తాం..
      Top Story

      ఏపీ రాజ‌ధానిపై సీఎం కీల‌క ప్ర‌క‌ట‌న‌: మూడు రాజ‌ధానుల‌పై మ‌రింత మెరుగైన బిల్లు తీసుకొస్తాం..

      ఏపీ రాజ‌ధానిపై సీఎం వైఎస్ జ‌గ‌న్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది.  రాజ‌ధాన‌ల వికేంద్రీక‌ర‌ణ బిల్లు ఆమోదం పొందిన వెంట‌నే మూడు ప్రాంతాల‌కు న్యాయం చేసేలా మూడు రాజ‌ధానుల ప్ర‌క్రియ ప్రారంభ‌మై ఉంటే ఈరోజుకు మంచి ఫ‌లితాలు ఉండేవ‌ని, నాటి శ్రీభాగ్ ఒడంబ‌డిక స్పూర్తితో వెన‌క‌బ‌డ్డ ఉత్త‌రాంధ్ర స‌హా అన్ని ప్రాంతాలు కూడా స‌మాన అభివృద్ది చెందాల‌న్న అకాంక్ష‌తో వికేంద్రీక‌ర‌ణ బిల్లుల్ని ప్ర‌వేశ‌పెట్టిన‌ట్టు సీఎం వైఎస్ జ‌గ‌న్ తెలిపారు. Read: అన్ని సంస్థ‌లు ఒకేచోట పెడితే ఏప్రాంతం అభివృద్ది […]
    • అన్ని సంస్థ‌లు ఒకేచోట పెడితే ఏప్రాంతం అభివృద్ది చెంద‌దు:  బుగ్గ‌న‌…
      Top Story

      అన్ని సంస్థ‌లు ఒకేచోట పెడితే ఏప్రాంతం అభివృద్ది చెంద‌దు: బుగ్గ‌న‌…

      సీఆర్డీఏ ర‌ద్దు ఉప‌సంహ‌ర‌ణ బిల్లును మంత్రి బుగ్గ‌న ఏపీ అసెంబ్లీలో ప్ర‌వేశ‌పెట్టారు.  అభివృద్ది వికేంద్రీకర‌ణ జ‌ర‌గాల‌ని శివ‌రామకృష్ణ‌న్ క‌మిటీ సూచించింద‌ని మంత్రి బుగ్గ‌న అన్నారు. అమ‌రావ‌తి ప్రాంతం సార‌వంత‌మైన‌, ఖ‌రీదైన భూమి అని, దాన్ని వృధా చేయ‌వ‌ద్ద‌ని క‌మిటీ స్ప‌ష్టంగా చెప్పింద‌ని అన్నారు.  బీహెచ్ఈఎల్ వంటి పెద్ద సంస్థ‌లు వ‌స్తే ప్ర‌వేట్ సంస్థ‌లు వ‌స్తాయ‌ని, ఏ రాష్ట్ర‌మైనా వెనుక‌బ‌డిన ప్రాంతాల అభివృద్దికి ప్రాధాన్య‌త ఇచ్చాయ‌ని అన్నారు.   Read: అభివృద్ధి వికేంద్రీక‌ర‌ణ పిటిష‌న్ల‌పై ఏపీ హైకోర్టులో విచార‌ణ […]
    • ఇప్పటికైనా మంచి నిర్ణయాలుతీసుకోవాలి:సత్యవతి రాథోడ్‌
      తెలంగాణ

      ఇప్పటికైనా మంచి నిర్ణయాలుతీసుకోవాలి:సత్యవతి రాథోడ్‌

      ఇప్పటికైనా మంచి నిర్ణయాలు తీసుకోవాలన మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బీజేపీ పై నిప్పులు చెరిగారు. బీజేపీ అనాలోచిత నిర్ణయాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కొంత మంది వ్యక్తుల ప్రయోజనాల కోసం రైతు లను ఇబ్బందులకు గురి చేస్తారా అంటూ ఆమె ప్రశ్నించారు. రైతు లను ఇబ్బంది పెడితే ఎవ్వరూ చూస్తు ఉరుకోరన్నారు. ఇప్ప టికైనా రైతులకు మేలు కలిగించే నిర్ణయాలు తీసుకోవాలని ఆమె అన్నారు. బీజేపీప్రభుత్వం కొంతమంది వ్యక్తుల […]
    • అభివృద్ధి వికేంద్రీక‌ర‌ణ పిటిష‌న్ల‌పై ఏపీ హైకోర్టులో విచార‌ణ వాయిదా…
      Top Story

      అభివృద్ధి వికేంద్రీక‌ర‌ణ పిటిష‌న్ల‌పై ఏపీ హైకోర్టులో విచార‌ణ వాయిదా…

      ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధానుల అభివృద్ధి వికేంద్రీక‌ర‌ణ,  సీఆర్డీఏ ర‌ద్దు, ఉప‌సంహ‌ర‌ణ త‌దిత‌ర అంశాల‌పై విచార‌ణ‌ను ఏపీ హైకోర్టు సోమ‌వారానికి వాయిదా వేసింది.  3 రాజ‌ధానులు, సీఆర్డీఏ చ‌ట్టం ర‌ద్దు వివ‌రాల‌ను సమ‌ర్పించాల‌ని కోర్టు ఆదేశించింది.  ఉపసంహ‌ర‌ణ బిల్లుపై మెమో దాఖ‌లు చేయ‌డానికి ప్ర‌భుత్వ అడ్వ‌కేట్ జ‌న‌ర‌ల్ స‌మ‌యం కోరారు.   Read: సీఎం జ‌గ‌న్ ఒక్కసారి నిర్ణ‌యం తీసుకుంటే వెన‌క్కి త‌గ్గే ప్ర‌సక్తే లేదు : కొడాలి నాని శుక్ర‌వారం అఫిడ‌విట్‌తో పాటుగా మెమో దాఖ‌లు చేయాల‌ని హైకోర్టు […]
    • రైతులను వీధుల పాలు చేసిన వారు దేశభక్తులా..?: కేటీఆర్‌
      తెలంగాణ

      రైతులను వీధుల పాలు చేసిన వారు దేశభక్తులా..?: కేటీఆర్‌

      తెలంగాణ సీఎం కేసీఆర్‌ను దేశద్రోహి అన్న బీజేపీ నేతల వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. కోవిడ్‌ తీవ్రత, చలి ఉన్నప్పటికీ ఏడాదికి పైగా కాలంగా రైతులను వీధుల పాలు చేసిన వారు దేశభక్తులా అంటూ కేటీఆర్‌ ప్రశ్నించారు. రైతులు ఆందోళన కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. రైతులకు అండగా నిలబడ్డ వారు దేశద్రోహులు అవుతారా అంటూ కేటీఆర్‌ విమర్శించారు. దేశ భక్తిపై సర్టిఫికెట్‌ ఇవ్వడానికి అసలు వీళ్లేవరూ అంటూ ఆయన స్పం దించారు. కాగా రైతు […]
    • LIVE : అసెంబ్లీలో సీఎం జగన్ సంచలన ప్రకటన
      Top Story

      LIVE : అసెంబ్లీలో సీఎం జగన్ సంచలన ప్రకటన

    • టీటీడీ ఆఫర్.. వాళ్ళు ఎప్పుడైనా దర్శనం చేసుకోవచ్చు!
      ఆంధ్రప్రదేశ్

      టీటీడీ ఆఫర్.. వాళ్ళు ఎప్పుడైనా దర్శనం చేసుకోవచ్చు!

      భారీవర్షాలు కారణంగా ఈ నెల 18వ తేదీ నుంచి 30వ తేదీ వరకు దర్శనం చేసుకోలేని భక్తులకు అవకాశం ఇచ్చింది టీటీడీ. అలాంటి భక్తులు రాబోయే ఆరు నెలలలో ఎప్పుడైనా స్వామి వారిని దర్శించుకోవచ్చు. ఇందుకు కోసం ప్రత్యేకంగా సాఫ్ట్ వేర్ రూపొందిస్తున్నామని, అందులో భక్తులు స్లాట్ ను బుక్ చేసుకోవచ్చన్నారు టీటీడీ అధికారులు. వరదలు వల్ల తిరుమలలో రెండు ప్రదేశాలలోనే నష్టం జరిగింది…ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. భక్తులు నిర్భయంగా తిరుమలకు చేరుకొని స్వామి వారిని […]
    • బుల్లి మోడల్..సమ్ థింగ్ స్పెషల్
      అంతర్జాతీయం

      బుల్లి మోడల్..సమ్ థింగ్ స్పెషల్

      ఇక్కడ కనిపిస్తున్న చిన్నారిని చూశారా. ముద్దులొలికే ఈ పాప దుబాయ్ లో జరగనున్న వరల్డ్ ఫ్యాషన్ షోలో భారత్ తరఫున పాల్గొనేందుకు ఎంపికైంది. అదేంటని ఆశ్చర్యపోతున్నారా? మూడేళ్ళ ఈ చిన్నారిది కేరళలోని కొట్టాయం జిల్లా. ఈ అమ్మాయి పేరు సెరా రాథీస్. ఈమెది కేరళలోని కొల్లాయం ఉమయనల్లూర్. అతి చిన్నవయసులో ముద్దులొలుకుతూ భారత తరఫున అంతర్జాతీయ వేదికలపై మెరవడానికి రెడీ అయింది. ఇటీవల ఈ చిన్నారి నేషనల్ మోడల్ ఫ్యాషన్ షోలో పాల్గొంది. అనంతరం అంతర్జాతీయంగా జరిగే […]
    • వరద ధాటికి కుంగిన పాపాఘ్ని బ్రిడ్జి
      Top Story

      వరద ధాటికి కుంగిన పాపాఘ్ని బ్రిడ్జి

      వరద తాకిడికి కుంగిన కడప జిల్లా కమలాపురంలో పాపాఘ్ని బ్రిడ్జి
    • ఇది ప్రజా విజయం.. జగన్ నిర్ణయంపై రఘురామ స్పందన
      Top Story

      ఇది ప్రజా విజయం.. జగన్ నిర్ణయంపై రఘురామ స్పందన

      మూడురాజధానుల నిర్ణయం వెనక్కి తీసుకోవడంపై అమరావతి వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. ముందునుంచీ అమరావతికి తన మద్దతు ప్రకటించి, రాజధాని రైతులకు బాసటగా నిలిచారు నరసాపురం ఎంపీ రఘురామ. తాజా నిర్ణయంపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిరంకుశంగా నిర్ణయాలు తీసుకుంటే ప్రజలు సాధించిన విజయం. అవిశ్రాంతంగా పోరాటం చేసిన అమరావతి రైతులు, రైతు సోదరులకు, పర్యవేక్షణ కమిటీ నిర్వాహకులకు మహిళా సంఘాలు, సమర్ధించిన అందరికీ చెందుతుంది. అమిత్ షా తిరుపతి పర్యటన అనంతరం జరిగిన […]
    ←1…2,3212,3222,3232,3242,325…2,666→

తాజావార్తలు

  • House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..

  • Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ..

  • Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..

  • Angkrish Raghuvanshi: రేర్ డిస్‌మిసల్.. అంగ్క్రిష్ రఘువంశీ ఆబ్‌స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కు ఔట్.. కేకేఆర్ ఆగ్రహం

  • Seshachalam Forest : శేషాచలం అడవుల్లో కార్చిచ్చు.. జీవకోన ప్రాంతంలో ఎగిసిపడుతున్న మంటలు.!

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions