కొండపల్లి ఖిల్లా ఎవరిది? వైసీపీ టీడీపీ హోరా హోరీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో స్థానిక ఎన్నికల సందడి ముగిసింది. ఇక మునిసిపల్ ఛైర్ పర్సన్ల ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది. కొండపల్లి ఛైర్ పర్సన్ ఎన్నిక రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 29 స్థానాలకు గానూ ఎన్నికలు జరిగాయి. చెరో 14 స్థానాలు దక్కించుకున్నాయి వైసీపీ, టీడీపీ. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ హవా నడిచినా టీడీపీ తన సత్తా చాటుకుంది.

టీడీపీకి మద్దతిస్తూ పార్టీలో చేరారు ఇండిపెండెంటుగా గెలిచిన లక్ష్మీ. దీంతో ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది. ఎక్స్ అఫీషియో ఓటు కీలకంగా మారింది. ఎక్స్ అఫిషియో ఓట్లు వినియోగించుకోనున్నారు టీడీపీ ఎంపీ కేశినేని నాని, వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్. తమ సభ్యులను క్యాంపులకు తరలించాయి వైసీపీ, టీడీపీ. ప్రత్యర్ధి శిబిరాల్లోని సభ్యులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి వైసీపీ, టీడీపీ పార్టీలు. ఈ నేపథ్యంలో హైకోర్టుకెళ్లి ఎక్స్ అఫీషియో ఓటు వేసేందుకు అనుమతి తెచ్చుకున్నారు ఎంపీ కేశినేని నాని. ఎక్స్ అఫీషియో ఓటేసేందుకు అనుమతిస్తూనే ఎన్నిక ప్రక్రియ పూర్తైన తర్వాత ఫలితం ప్రకటించవద్దని హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.
Also Read
- Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
- Charlie Kirks: ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్య కేసులో కీలక ట్విస్ట్.. కుటుంబం సంచలన నిర్ణయం
- Trump-Israel: ఇజ్రాయెల్కు ట్రంప్ భారీ ఆయుధ ప్యాకేజీ.. 40 వేల బాంబులు, 20 వేల పెనిట్రేటర్ వార్హెడ్లు!
- Chhattisgarh: కాంగ్రెస్ నేతల హత్యపై సంచలన తీర్పు.. 10 మంది మావోలకు మరణశిక్ష
బెజవాడ కార్పోరేషన్ ఎన్నికలో ఎక్స్ అఫీషియో ఓటేసేందుకు గతంలో అప్లై చేసుకున్నారన్న విషయమై అభ్యంతరం వ్యక్తం చేసింది వైసీపీ. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్ లో అత్యవసర విచారణ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. అత్యవసర విచారణకు అంగీకరించలేదు డివిజన్ బెంచ్. ఈ పిటిషన్ పై ఎలాంటి తీర్పు వస్తుందోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇవాళ జరిగే ఎన్నిక విషయంలో రెండు పార్టీలు పకడ్బందీ వ్యూహం అమలుచేస్తున్నాయి.

తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!