NTV WebDesk
Author- NTV Telugu-
Asaduddin Owaisi: మా పండుగలకే బంక్ లు ఎందుకు మూసేస్తున్నారు?
సీపీ సీవీ ఆనంద్పై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అయ్యారు. హైదరాబాద్ లో రాత్రి నుంచి పెట్రోల్ బంక్ లు ఎందుకు బంద్ చేశారో చెప్పాలని అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అయ్యారు. మా పండుగలకు పెట్రోల్ బంక్లు బంద్ ఎందుకు చేయిస్తున్నారని ప్రశ్నించారు. -
Vijayawada: దేశి సురేష్ హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి
బెజవాడలో సంచళనంగా మారిన దేశి సురేష్ హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కారులో చౌడేష్ తోపాటు మరో ముగ్గురు వున్నట్లు.. అందరూ మద్యం సేవించనట్లు పోలీసులు గుర్తించారు. మద్యం మత్తులోనే కారును నడుపుతూ సురేష్ ని ఢీకొట్టి చౌడేష్ అనే వ్యక్తం హత్య చేసినట్లు నిర్థారించారు. దీంతో కేసునమోదు చేసుకున్న పోలీసులు నలుగురు నిందితులను అదుపులో తీసుకున్నారు. -
Flood washed away bus: వాగులో బస్సు బోల్తా.. ప్రయాణికులు 50 మంది
మధ్యప్రదేశ్ షియోపూర్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఇక్కడ విజృంభిస్తున్న క్రీక్ను దాటుతున్న ప్రయాణికుల బస్సు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయి కల్వర్టుపై నుంచి బోల్తా పడింది. వంతెనపై దాదాపు 2 అడుగుల మేర నీరు ప్రవహిస్తోంది. బస్సులో దాదాపు 50 మంది ప్రయాణికులు ఉన్నారు. -
NV Prasad: ప్రజారాజ్యం నుంచి పుట్టిన బాధ, ఆవేదనే.. ఈరోజు జనసేన
చిరంజీవి గురించి ఎవరైనా ఏమన్నా అంటే మాత్రం పవన్ కళ్యాణ్ రోడ్డులోకి వెళ్లి పోతారు. ప్రజారాజ్యం నుంచి పుట్టిన బాధ, ఆవేదనే ఈరోజు ఈజనసేన అంటూ సంచళన వ్యాఖ్యలు చేశారు. దయచేసి ఒక వ్యక్తి గురించి మాట్లాడే ముందుగానీ.. రాసే ముందుగానీ ఒక సెకెండ్ ఆలోచించండి అంటూ తెలిపారు. -
Bandi sanjay letter to CM Kcr: సీఎంకు బండి సంజయ్ లేఖ
ముఖ్యమంత్రి కేసీఆర్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ లేఖ రాశారు. పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు నోటిఫికేషన్ లో ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు కటాఫ్ మార్కుల్లో మినహాయింపు ఇవ్వకపోవడం దారుణమని అన్నారు. -
Munugode Bypoll: చౌటుప్పల్ లో టెన్షన్ వాతావరణం.. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పోటాపోటీ కార్యక్రమాలు
మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్కు మరో 26 రోజుల వ్యవధి మాత్రమే వుంది. ప్రధాన పార్టీలతో పాటు ఇతర పార్టీలు ఎన్నికల కార్యాచరణలో వేగాన్ని పెంచాయి. 12మంది మంత్రులు, 76 మంది ఎమ్మెల్యేలకు అధికార టీఆర్ఎస్ బాధ్యతలు అప్పగించగా నిన్న శనివారం ఒక్కరోజే ఐదుగురు మంత్రులు నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. -
Heavy rains in Hyderabad: వర్షానికి జలమయమైన లోతట్టు ప్రాంతాలు.. మరో రెండురోజులు వానలే
తెలంగాణ రాష్ట్రంతో సహా పలు జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ పరిస్థితి ఇంకా రెండు రోజులు ఇలాగే కొనసాగుతుందని తెలిపింది. -
Oxygen cylinder car caught fire: తప్పిన ప్రమాదం.. ఆక్సిజన్ సిలిండర్లను తరలిస్తున్న కారులో భారీ పేలుడు..
క్సిజన్ సిలిండర్లను తరలిస్తున్న ఓ కారులో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటన మహారాష్ట్రలోని నాసిక్లో జరిగింది. కండ్గావ్ సమీపంలోని చొండి ఘాట్ సమీపంలోని మాలేగావ్ రోడ్లో, కార్గో ట్రక్కులోని ఎల్పిజి సిలిండర్ అకస్మాత్తుగా పేలడంతో కార్గో ట్రక్కులో మంటలు చెలరేగాయి. -
Three People Drowned in the River: వనపర్తి జిల్లాలో విషాదం.. బైక్ సహా ముగ్గురు గల్లంతు
వనపర్తి జిల్లా మదనాపురంలో విషాదం చోటుచేసుకుంది. ఎగువన సరళ సాగర్ ప్రాజెక్ట్ ఆటోమేటిక్ సైఫన్స్ తెరుచుకోవడంతో కాజ్ వే పై నుంచి నీరు ప్రవహిస్తుంది. నదిపై నిర్మించిన లోలెవల్ బ్రిడ్జిపై నుంచి వరద నీరు ప్రవహిస్తుండగా ద్విచక్ర వాహనంపై ఇద్దరు మహిళలతో వస్తున్న వ్యక్తి కాజ్ వే దాటుతుండగా.. అదుపు తప్పి బైక్తో సహా నదిలో పడిపోయాడు. ప్రవాహం ఎక్కువగా ఉండటంతో.. ముగ్గురు కొట్టుకుపోతున్నారు. -
Samantha Ruth Prabhu: వెనక్కి తగ్గా, ఔట్ అవ్వలేదు.. సమంత పోస్ట్ వైరల్
సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్గా ఉండే సినీ తారల్లో సమంత ఒకరు. సినిమాకు సంబంధించిన అప్డేట్స్తో...
తాజావార్తలు
-
NEET Paper Leak Case: నీట్ పేపర్ లీక్ కేసు.. ఎన్టీఏను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్
-
CM Chandrababu: భూ వివాదాలకు చెక్.. పేదరికం లేని సమాజమే నా లక్ష్యం..
-
Sanjay Manjrekar: హార్దిక్ చాప్టర్ క్లోజ్? ముంబై ఇండియన్స్కు అతడే కరెక్ట్ కెప్టెన్ అంటున్న మాజీ స్టార్
-
Veera Bhadrudu OTT: సూర్య ‘వీర భద్రుడు’ ఓటీటీ లాక్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!
-
CM Chandrababu: సీఎం చంద్రబాబు బంపరాఫర్.. మూడో బిడ్డకు రూ.30 వేలు, నాలుగో బిడ్డకు రూ.40 వేలు..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..