ప్రస్తుతం యూఏఈ లో జరుగుతున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లో భారత జట్టు కనీసం సెమీస్ కు కూడా చేరుకోకుండా నిష్క్రమించిన విషయం తెలిసిందే. అయితే ఈ టోర్నీతో జట్టు హెడ్ కోచ్ గా రవిశాస్త్రి పదవీకాలం ముగియడంతో ఆ స్థానంలో మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రావిడ్ ను ఆ స్థానంలో నియమించింది బీసీసీఐ. అయితే తాజాగా ద్రావిడ్ ను హెడ్ కోచ్ గా ఎందుకు ఎంపిక చేసారు అని బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీని ప్రశ్నించగా.. […]
తెలంగాణలో కరోనా రోజువారి కేసులు మరింత తగ్గుముఖం పట్టాయి… రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 23,888 శాంపిల్స్ పరీక్షించగా… 105 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఈరోజు ఎటువంటి మరణాలు సంభవించలేదు. ఇదే సమయంలో 106 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్లో పేర్కొంది. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,73,574 కు చేరుకోగా… రికవరీ కేసులు 6,65,861 కు పెరిగాయి.. […]
ఈరోజు ఐసీసీ టీ20 ప్రపంచ కప్ ఫైనల్స్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు తలపడుతున్నాయి. అయితే ఈ ఫైనల్స్ లో టాస్ గెలిచిన ఆసీస్ బౌలింగ్ తీసుకొని కివీస్ ను మొదట బ్యాటింగ్ కు పంపిస్తుంది. ఇక ఈ మ్యాచ్ లో ఆసీస్ ఎటువంటి మార్పులు లేకుండా వస్తుంటే కివీస్ మాత్రం గాయపడిన కాన్వే స్థానంలో టిమ్ సీఫెర్ట్ ను జట్టులోకి తెచ్చింది. ఇక ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఈ […]
భారత జట్టు న్యూజిలాండ్ తో టెస్ట్ సిరీస్ లో తలపడనున్న విషయం తెలిసిందే. అయితే ఈ సిరీస్ కోసం ఎంపిక చేసిన జట్టులో హనుమ విహారి లేకపోవడం కొంత వివాదాస్పదంగా మారింది. అయితే ఈ న్యూజిలాండ్ సిరీస్ లో విహారి లేకపోవడంపై గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేసారు. విహారి గత కొన్ని నెలలుగా ఏ విధమైన క్రికెట్ ఆడలేదని.. అతను కనీసం ఐపీఎల్ లో కనిపించకపోవడం తో అతని పేరును పరిశీలనలోకి తీసుకోలేదు కావచ్చు అని అన్నారు. […]
హైదరాబాద్ సిటీ సెక్యురిటి కౌన్సిల్ ఆద్వర్యం లో ట్యాంక్ బండ్ పై బాలల దినోత్సవం నిర్వహించారు. బాలల దినోత్సవం సందర్బంగా 45 స్కూల్స్ నుంచి 40 విద్యార్థులని ఎంపిక చేసి మెడల్స్, ప్రశంస పత్రాల ప్రదానం చేసారు. గత సంవత్సర కాలంగా నగరం లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ రూల్స్ పై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు విద్యార్థులు. ప్రతి ఇంట్లో ఒక పోలీస్ అనే కాన్సెప్ట్ తో నిర్వహిస్తున్నారు WECOP ప్రోగ్రాం. హైదరాబాద్ సీపీ అంజనీ […]
జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) హెడ్ గా ఇన్ని రోజులు ఉన్న రాహుల్ ద్రావిడ్ ఇప్పుడు భారత జట్టు యొక్క ప్రధాన హెడ్ కోచ్ గా మారిన విషయం తెలిసిందే. దాంతో ఇప్పుడు ఎన్సీఏ హెడ్ స్థానంలోకి ఎవరు వస్తారు నేచర్చ బాగా జరిగింది. ఆ పదవికి వినిపించిన పేర్లలో వీవీఎస్ లక్ష్మణ్ పేరే ఎక్కువగా ప్రచారం అయింది. అయితే ఇప్పుడు ఆ ఉత్కంఠకు తెర దించుతూ… ఎన్సీఏ హెడ్ లక్ష్మణ్ బాధ్యతలు స్వీకరించబోతున్నాడు అని బీసీసీఐ […]
ఏపీలో ఇవాళ మళ్లీ కరోనా కేసులు భారీ పెరిగాయి. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 32,630 శాంపిల్స్ పరీక్షించగా.. 208 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మరో ముగ్గురు కోవిడ్ బాధితులు మృతిచెందారు. ఇక, ఇదే సమయంలో 247 మంది కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు. దీంతో.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 2,99,83,209 కు చేరుకోగా… మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,69,978 కు పెరిగింది.. ఇక, 20,52,477 మంది […]
ఈ నాటికీ ఎంతోమంది కె.జె.ఏసుదాస్ మధురగానంతోనే నిదుర లేచి ఆనందిస్తూ ఉంటారు. ఆయన మాతృభూమి కేరళలోనే కాదు, యావద్భారతంలోకె.జె.ఏసుదాస్ మధురస్వరం వింటూనే రోజు ప్రారంభించే సంగీతాభిమానులు ఎందరో ఉన్నారు. నవంబర్ 14తో ఏసుదాస్ మధురగానానికి షష్టి పూర్తి. ఆయన తొలిసారి గానం చేసిన పాట రికార్డ్ అయింది. శ్రీనారాయణ గురు రాసిన జాతి భేదం... మత ద్వేషం... అంటూ సాగే ఆ పాటను సంగీత దర్శకులు ఎమ్.బి. శ్రీనివాసన్ , ఏసుదాస్ గళంలో కల్పదుకళ్* చిత్రం కోసం […]
దళితబంధు మాదిరి గిరిజనబంధు అమలు చేయాలి అని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ఎన్నికల్లో ప్రజలను వంచించటానికి సీఎం కేసీఆర్ దొంగ స్కీంలను తీసుకొచ్చాడు. నవంబర్ 4న దళితబంధు అమలు చేస్తామన్న కేసీఆర్ మాటలు ఒట్టి మాటలు. రిజర్వేషన్లను అడ్డుకుని గిరిజనుల కళ్ళల్లో మట్టికొట్టిన వ్యక్తి సీఎం కేసీఆర్ అని తెలిపారు. మూడెకరాల భూమి దేవుడెరుగు.. సాగుచేసుకుంటోన్న పోడు భూములను లాక్కుంటున్నాడు. ధరణి పోర్టల్ వలన సొంత భూముల మీద హక్కులు కోల్పోతున్నాం. సమాజంలో అత్యంత […]