-
కార్పొరేటర్ భర్త వీరంగం… కూలి పై విచక్షణ రహితంగా దాడి
నిజామాబాద్ నగరంలో 34వ డివిజన్ కార్పొరేటర్ భర్త మల్లేష్ గుప్తా వీరంగం సృష్టిస్తున్నారు. వాటర్ వర్క్ చేస్తున్న అడ్డా కూలి పై విచక్షణ రహితంగా దాడి చేసారు. కాలితో తన్ని పిడి గుద్దు లు కురిపించారు కార్పొరేటర్ భర్త, నుడా డైరెక్టర్ మల్లేష్ గుప్తా. రాములు అనే అడ్డా కూలిని చితక బాధిన వీడియో వైరల్ అవుతుంది. ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులకు ఘటన పై ఫిర్యాదు చేసింది బాధితురాలు. తన అనుమతి లేకుండా […] -
జట్టులో కోహ్లీ రోల్ పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు…
భారత టీ20 జట్టు కెప్టెన్ గా విరాట్ కోహ్లీ తప్పుకున్న తర్వాత ఆ స్థానాన్ని ఓపెనర్ రోహిత్ శర్మ భర్తీ చేసాడు. అయితే ఈరోజు రోహిత్ కెప్టెన్సీలో న్యూజిలాండ్ తో టీ20 సిరీస్ లోని మొదటి మ్యాచ్ ఆడనుంది భారత జట్టు. ఆ సందర్భంగా రోహిత్ మాట్లాడుతూ ఇక మీదట టీ20 జట్టులో కోహ్లీ రోల్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. జట్టు కోసం అతను ఇప్పటివరకు ఏమి చేస్తున్నాడో అది అలాగే ఉంటుంది. అతను చాలా […] -
న్యూజిలాండ్ కు షాక్.. ఇండియాతో టెస్ట్ సిరీస్ కు బౌల్ట్ దూరం
ఈరోజు నుండి ఇండియా – న్యూజిలాండ్ జట్ల మధ్య టీ20 సిరీస్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే ఈ సిరీస్ ముగిసిన తర్వాత రెండు జట్లు టెస్ట్ సిరీస్ లో పాల్గొంటాయి. ఈ టెస్ట్ సిరీస్ కోసం సిద్ధం కావడానికి కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ టీ20 సిరీస్ నుంచి తప్పుకుంటే… ఈ సిరీస్ లో పాల్గొంటున్న ఆ జట్టులో కీలకమైన బౌలర్ ట్రెంట్ బౌల్ట్ టెస్ట్ సిరీస్ కు దూరమవుతున్నట్లు ప్రకటించాడు. ఐపీఎల్ 2021 […] -
మహిళలకు షాక్.. పెరిగిన బంగారం ధరలు
ఇండియాలో బంగారం ధరలు రోజు రోజుకు పెరిగి పోతున్నాయి. నిన్నటి రోజున తగ్గిన బంగారం ధరలు.. ఇవాళ మరోసారి ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 250 పెరిగి రూ. 46,150 కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 280 పెరిగి రూ. 50, 350 కి చేరింది. ఇక అటు వెండి ధరలు కూడా పెరిగాయి. కిలో […] -
బాలీవుడ్ లోనూ రిలీజ్ డేట్స్ అటూ… ఇటూ…
పెద్ద సినిమాలు సీన్ లోకి రాగానే చిన్న సినిమాల విడుదల తేదీలలో మార్పులు జరగడం సహజం! గత కొద్ది రోజులుగా తెలుగు సినిమాల విడుదల తేదీలలో మార్పులు చాలానే జరుగుతున్నాయి. విశేషం ఏమంటే… ఇది టాలీవుడ్ కే పరిమితం కాలేదు. బాలీవుడ్ లో ఓ నెల రోజుల ముందు, 2022 క్యాలెండర్ ఇయర్ లో ప్రధాన చిత్రాల రిలీజ్ డేట్స్ ను దర్శక నిర్మాతలు ప్రకటించారు. అయితే ఇప్పుడు కారణాలు ఏవైనా… వాటిలో మార్పులు జరుగుతున్నాయి. తాజాగా […] -
ఫ్రెండ్స్ తో చిల్ అవుతున్న జెస్సీ!
బిగ్ బాస్ సీజన్ 5లో గత వారం అనారోగ్యం కారణంగా జస్వంత్ (జెస్సీ) హౌస్ నుండి బయటకు వచ్చాడు. అతనిది ఎలిమినేషన్ కాదని, కేవలం ఆరోగ్యపరమైన సమస్య ఉన్నందునే మరికొన్ని వైద్య పరీక్షల నిమిత్తం బయటకు పంపుతున్నట్టు నాగార్జున ప్రకటించాడు. అయితే బిగ్ బాస్ హౌస్ లోకి ఇక జెస్సీ తిరిగి వెళ్ళే ఆస్కారం లేదన్నది స్పష్టమైపోయింది. అందుకే అతనితో ఇంటి సభ్యులందరితోనూ నాగ్ పర్శనల్ గా ఫోన్ లో మాట్లాడించాడు. ఇంతకూ విషయం ఏమంటే…. బిగ్ […] -
హుజురాబాద్ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు : డీకే అరుణ
గవర్నర్ ను కలిసిన బీజేపీ నేతలు నిన్న నల్గొండ జిల్లా బండి సంజయ్ పర్యటనలో చోటు చేసుకున్న పరిణామాలు ఆయన కాన్వాయ్ పై దాడి పై గవర్నర్ కి ఫిర్యాదు చేసారు. అనంతరం బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మాట్లాడుతూ… హుజురాబాద్ ఓటమిని కేసీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారు అని అన్నారు. ఇక సీఎం ఆదేశాల మేరకే బండి సంజయ్ పై దాడి జరిగింది. తెలంగాణలో శాంతిభద్రతలు క్షిణీస్తున్నాయి. అందుకే గవర్నర్ దృష్టి కి తీసుకెళ్ళాం అని తెలిపారు. […] -
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి…
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో బాగంగా ఏజీ బిఎస్ ప్రసాద్ ఆధ్వర్యంలో హైకోర్టు ప్రాంగణంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్పృష్టికర్త, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సతీష్ చంద్ర శర్మ,ఇతర న్యాయమూర్తులు ఏజీ బిఎస్ ప్రసాద్,అడిషనల్ ఏ జి జె.రామచందర్ రావు, కలిసి మొక్కలు నాటారు ఎంపీ […] -
మోహన్ లాల్ ను చూసి స్టన్ అయ్యాను: వెంకటేష్
విక్టరీ వెంకటేష్ హీరోగా, జీతూ జోసెఫ్ దర్శకత్వంలో ‘దృశ్యం 2’ చిత్రాన్ని ఆంటోని పెరంబవూర్, రాజ్ కుమార్ సేతుపతి, సురేష్ బాబు సంయుక్తంగా నిర్మించారు. సూపర్ హిట్ థ్రిల్లర్ ‘దృశ్యం’కు సీక్వెల్గా ఈ చిత్రం నవంబర్ 25న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మీడియాతో ముచ్చటించింది. తొలుత వెంకటేశ్ మాట్లాడుతూ, ” ఇవాళ ‘దృశ్యం 2’ ట్రైలర్ లాంచ్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ‘దృశ్యం’ తర్వాత అలాంటి సినిమా […] -
కీర్తి సురేశ్ చిత్రాలు బ్యాక్ టు బ్యాక్…!
గత యేడాది కరోనా ఫస్ట్ వేవ్ సమయంలోనూ జాతీయ ఉత్తమ నటి కీర్తి సురేశ్ నటించిన రెండు సినిమాలు ‘పెంగ్విన్, మిస్ ఇండియా’ ఓటీటీలో విడుదల అయ్యాయి. థియేట్రికల్ రిలీజ్ కాకపోవడంతో అవి ఏ మేరకు కలెక్షన్లు వసూలు చేశాయనే విషయం చెప్పలేం. అయితే నిర్మాతలు మాత్రం మంచి లాభానికే ఓటీటీ సంస్థలకు ఆ చిత్రాలను అమ్మారని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే… ఈ యేడాది మార్చిలో విడుదలైన ‘జాతి రత్నాలు’ చిత్రంలో కీర్తి సురేశ్ […]
తాజావార్తలు
-
Viral : పంది కడుపున ‘ఏనుగు పిల్ల’.. విస్తుపోతున్న జనం.!
-
Editor Madhu Reddy: చిన్న వయసులోనే దూరమైన ప్రతిభావంతుడు.. గుండెపోటుతో ప్రముఖ ఎడిటర్ కన్నుమూత
-
Gold In India: ఇండియాలో బంగారమే బంగారం.. బయటపడ్డ 42.5 టన్నుల గోల్డ్.. తవ్వకాలకు అంతా సిద్ధం..
-
House Construction: మీరు ఇంటిని ఏ డబ్బుతో కడుతున్నారు..? స్వాధీనం తప్పుదు..!
-
Rammohan Naidu : మహిళా బిల్లును అడ్డుకోవడం కాంగ్రెస్ చేసిన క్షమించరాని పాపం
ట్రెండింగ్
-
Health Tips : కిడ్నీలో రాళ్లు ఉన్నప్పుడు మూత్రంలో రక్తం ఎందుకు వస్తుంది.? నిపుణుల వివరణ
-
Apple Sharbat Recipe: అద్దిరిపోయే సమ్మర్ డ్రింక్.. ‘ఆపిల్ షర్బత్’.. ఎంతో చల్లగా, రిఫ్రెషింగ్గా..!
-
Miriyala Charu Recipe: జలుబు, జ్వరమా? ఐదు నిమిషాల్లో ఘాటైన ‘మిర్యాల చారు’.. అన్నమంతా దీనితోనే తినేస్తారు.!
-
Broccoli Soup Recipe : హెల్తీ అండ్ టేస్టీ.. ఇంట్లోనే క్రీమీ బ్రోకలీ సూప్.! కేవలం 20 నిమిషాల్లో రెడీ..!
-
Tubeless Tyre Puncture: టైర్ పంక్చర్ అయినా.. మరో 100 కి.మీ వరకు వెళ్లొచ్చు..! ఎలాగో తెలుసా?