ఏపీలో ముఖ్యంగా తిరుపతిలో గ్రామాలను వరదలు ముంచెత్తుతున్నాయి. అయితే తాజాగా రాయల్ చెరువు నిండిపోవడంతో 7 గ్రామాలు ముంపుకు గురైయ్యాయి. చెరువుకు వున్న మొరవ ఆక్రమణకు గురైవడంతో గ్రామాలు ముంపుకు గురైవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తూన్నారు గ్రామస్థులు. ఈ వరదలతో 7 గ్రామ ప్రజలకు బాహ్య ప్రపంచంతో సంభంధాలు తెగిపోయాయి. ఆహారం కూడా అందలేదని ఆవేదన వ్యక్తం చేస్తూన్నారు గ్రామస్థులు. తమ గ్రామాలు వైపు అధికారులు కన్నేత్తి చూడలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూన్నారు గ్రామస్థులు. అయితే ఏపీలో […]
నాగ చైతన్య సమంత నుండి విడిపోతున్నట్లు ప్రకటించిన తర్వాత మొదటిసారి ఇన్స్టాలో ఓ పోస్ట్ పెట్టాడు. దాదాపు 45 రోజుల తర్వాత అతగాడు చేసిన మొదటి పోస్ట్ ఇది. హాలీవుడ్ నటుడు మ్యాథ్యూ మెక్కోనాగే రాసిన ‘గ్రీన్లైట్స్’ పుస్తకాన్ని చదవుతున్నట్లు చెప్పకనే చెప్పాడు తన పోస్ట్ ద్వారా. జీవితం పట్ల తన దృక్పధాన్ని వివరిస్తూ ఓ జ్ఞాపకంలా మ్యాథ్యూ ఈ అప్రోచ్ బుక్ ను తీర్చిదిద్డాడు. ప్రతి ఒక్కరూ జీవితంలో ముందుకు పోవడానికి అనువైన పరిస్థితులను వివరించటానికి […]
చంద్రబాబు తన మేధాశక్తిని క్రోడీకరించి మెలోడీ డ్రామాను క్రియేట్ చేశారు. ఇది దురదృష్టకరం అని మంత్రి పేర్ని నాని అన్నారు. అసెంబ్లీలో ఎవరూ చంద్రబాబు కుటుంబ సభ్యులు, వారి శ్రీమతి ప్రస్తావనే తేలేదు. రాజకీయాలను రాజకీయంగానే ఎదుర్కోవాలి. దాన్ని పక్కన పెట్డి మెలోడీ డ్రామా కోసం కుటుంబ సభ్యులను తెరమీదకు తెచ్చారు. చంద్రబాబు కుటుంబ సభ్యులను ఎవరు? ఏమన్నారో చెప్పాలి. చంద్రబాబు మాటలను వీడియో తీశారు కదా? అందులో ఎక్కడైనా దూషణల గురించి ఉందా అని అడిగారు. […]
భారత టీ20 జట్టుకు గత కెప్టెన్ అయిన విరాట్ కోహ్లీ పేరిట చాలా రికార్డులు ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు అందులో ఓ రికార్డును భారత టీ20 జట్టు యొక్క ప్రస్తుత కెప్టెన్ అయిన రోహిత్ శర్మ సమం చేసాడు. అదే ఈ పొట్టి ఫార్మాట్ లో అత్యధిక అర్ధ శతకాలు చేయడం. విరాట్ కోహ్లీ ఈ పొట్టి ఫార్మాట్ లో ఇప్పటివరకు 29 అర్ధశతకాలు చేయగా.. రోహి శర్మ కూడా నిన్న న్యూజిలాండ్ తో […]
2000లో ‘రెఫ్యూజీ’తో ఎంట్రీ ఇచ్చిన అభిషేక్ బచ్చన్ ప్రస్తుతం నటుడుగా పేరు తెచ్చే సినిమాలపై ఫోకస్ పెట్టాడు. ‘మన్ మర్జియాన్’, ‘లూడో’, ‘ద బిగ్ బుల్’ వంటి సినిమాలలో పాత్రలతో ఆకట్టుకున్న అభిషేక్ ఇప్పుడు ‘బాబ్ బిస్వాస్’ పేరుతో ఆసక్తికరమైన మూవీ చేస్తున్నాడు. షారూఖ్ ‘రెడ్ చిల్లీస్’ బ్యానర్ దియా అన్నపూర్ణ ఘోష్ దర్శకత్వంలో తీస్తున్న ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఈ బాబ్ బిస్వాస్ 2012లో విడుదలైన ‘కహానీ’ సినిమాలో పాత్ర. నిజానికి కహానిలో ఆ […]
ఈరోజు ఏపీ శాసనసభలో జరిగిన విషయమై స్పందించారు ఏపీ బీజేపీ అగ్ర నేతలు. బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ… ఈ రోజు శాసన సభలో పరిణామాలు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు. శాసనసభ హుందాతనం, గౌరవం కోల్పోయిన సంఘటనలు చోటు చేసుకోవడం దురదృష్టకరం అన్నారు. ఈరోజు జరిగిన సంఘటనలు పునరావృతం కాకుండా సీఎం జగన్ బాధ్యత తీసుకోవాలి. వ్యక్తిగత విమర్శలు హృదయాలను గాయపరుస్తాయి. ఈ రోజు సంఘటన శాసనసభకు మాయని మచ్చగా భావించాలి అని తెలిపారు. […]
మన ఇండియాలో క్రికెట్ కు ఉన్న క్రేజ్ మారే ఆటకు ఉండదు. అందులో మన దేశంలో దానికి అభిమానులు చాలా మంది ఉన్నారు. ఇక ఐసీసీకి కూడా ఆదాయం వచ్చేది అంటే మన బీసీసీఐ నుండే. అటువంటి మన ఇండియా ఈ మధ్య యూఏఈ లో జరిగిన టీ20 ప్రపంచ కప్ లో కనీసం సెమీస్ కు కూడా చేరుకోలేదు. దాంతో జట్టులోని ఆటగాళ్ళని మార్చాలని చాలా వాదనలు వచ్చాయి. అయితే వాటిపైన ఆసీస్ మాజీ కెప్టెన్ […]
ఏపీలో ముఖ్యంగా కడపలో భారీ భార్షలు కురుస్తున్న విషయం తెలిసిందే. దాంతో అక్కడ ప్రజలు ఎవరు ఇంటి నుంచి బయటికి వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. అయితే రేపు ఆ జిల్లా మీదుగా నడుస్తున్న పలు రైళ్లను రద్దు చేయగా…పలు రైళ్లు దారి మళ్లించారు. చెన్నై, తిరుపతి నుండి కడప మీదుగా నడిచే రైళ్లు రేపు రద్దు చేసారు. రేణిగుంట -గుంతకల్లు, గుంతకల్లు -రేణిగుంట మధ్య నడిచే ప్యాసింజర్ రైలు.. కడప -విశాఖపట్నం, విశాఖపట్నం -కడప మధ్య […]
పదవి కోసం ‘జయప్రదం’గా అద్భుతంగా నటిస్తున్నావు చంద్రబాబు అని ట్విట్టర్ లో టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అన్నారు. మాధవరెడ్డి పేరు ఎత్తగానే పెడబొబ్బలు సోకాలు పెడుతున్నావు. మరి నీ పుత్రరత్నం పప్పు నాయుడు మమ్మలిని అందరినీ సోషల్ మీడియాలో క్యారక్టర్ అససనేషన్ చేసినప్పుడు ఏమైంది నీ పెద్దరికం ఇంగితజ్ఞానమ్ అని అడిగారు. చంద్రబాబు… మా అందరివి కుటుంబాలు కావా… మా అందరివి సంసారాలు కావా… మా భార్య పిల్లలు భాదపడరా అని అడిగారు. నిన్ను […]
తెలంగాణలో కరోనా రోజువారి కేసులు కొంచెం పెరిగాయి… రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 31,054 శాంపిల్స్ పరీక్షించగా… 137 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, మరో ఒక్క కరోనా బాధితుడు మృతిచెందారు. ఇదే సమయంలో 173 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్లో పేర్కొంది. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,74,318కు చేరుకోగా… రికవరీ కేసులు 6,66,682కు పెరిగాయి.. ఇక, మృతుల […]