ఏపీలో ఓ 15 ఏళ్ల బాలిక సీఎం జగన్ కు లేఖ రాసింది. మా అమ్మ చనిపోయి 40 రోజులైంది. కానీ ఇంకా డెత్ సర్టిఫికెట్ ఇవ్వలేదంటూ లేఖలో తెలిపింది. మేన మామ ఆర్షిత్ రెడ్డి సహాయంతో డెత్ సర్టిఫికెట్ కోసం లేఖ రాసింది.లేఖలో ముఖ్యమైన ”పంచాయతీ సెక్రెటరీ కి అర్జీ పెట్టుకుంటే మీ అమ్మ నెల్లూరులో చనిపోయింది నేను డెత్ సర్టిఫికెట్ ఇవ్వలేను అని సమాధానం చెప్పారు. పురపాలక సంఘం నుంచి డెత్ సర్టిఫికెట్ రావాలని […]
తెలుగు రాష్ట్రల్లో ఈనెల ఆరంభంలో భారీగా పడిన వర్షాలు ఇప్పుడు కాస్త తగ్గాయి. అలాగే ఎగువ నుండి కూడా వరద కూడా రాకపోవడంతో శ్రీశైలం జలాశయంకి వచ్చిన వరద నీరు పూర్తిగా నిలిచిపోయింది. అయితే ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో ఇన్ ఫ్లో మరియు ఔట్ ఫ్లో కూడా పూర్తిగా నిల్ గా ఉంది. ఇక శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885.00 అడుగులు కాగా ప్రస్తుతం 818.70 అడుగులుగా ఉంది. పూర్తిస్దాయి నీటి నిల్వ 215.8070 […]
ఏపీలో కరోనా కేసులు తగ్గుతూ వస్తున్నాయి. దాంతో రాష్ట్ర ప్రభుత్వం కరోనా కర్ఫ్యూలో భారీగా సడలింపులు చేసింది. గతంలో 20 వేలకు పైగా కరోనా కేసులు నమోదుకాగా ఇప్పుడు అవి 6 వేలకు వచ్చాయి. అయితే కరోనాను కట్టడి చేయడానికి వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గం అని అంటున్నారు. ఇక ఈరోజు ఏపీలో స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించనున్నారు.ఈ ఒక్కరోజే 8 లక్షణ వ్యాక్సిన్ లు వేసేలా చర్యలు తీసుకుంటుంది. దీనికి సంబంధించి అన్ని జిల్లాల కలెక్టర్లు, వైద్య, […]
కరోనా మహమ్మారి క్రమంగా తగ్గుముఖం పడుతున్నది. చాలా రాష్ట్రాల్లో అన్లాక్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. తిరిగి మార్కెట్లు యధావిధిగా నడుస్తున్నాయి. కరోనా సమయంలో సామాన్యుడికి అందుబాటులో లేకుండా ఉన్న పుత్తడి ఆ తరువాత తగ్గుతూ వస్తుంది. ఈరోజు కూడా బంగారం ధరలు తగ్గాయి. ఈ రోజు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 కారెట్ల బంగారం ధర రూ.250 తగ్గి రూ.44,000 వద్ద ఉండగా, 10గ్రాముల 24 క్యారెట్ల బంగారం […]
ఆయనో మంత్రి. వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా సొంత పార్టీవర్గాలే చెవులు కొరుక్కుంటాయి. ఏదో ఒక అంశంలో మంత్రి పేరు వినిపించడం కామన్. ఈసారి తమ్ముడు చేసిన పనివల్ల చిక్కుల్లో పడ్డారు. విపక్షాలకు మళ్లీ దొరికిపోయారు. దాంతో ఆ సమస్య నుంచి బయటపడేందుకు దారులు వెతుక్కుంటున్నారట అమాత్యుల వారు. మళ్లీ చర్చల్లోకి వచ్చిన మంత్రి మల్లారెడ్డి మంత్రి చామకూర మల్లారెడ్డి. ఈ పేరు చెప్పగానే రాజకీయవర్గాల్లో అనుకోకుండానే నవ్వు వచ్చేస్తుంది. ఆయన కామెడీ టైమింగ్ అలా ఉంటుంది మరి. […]
పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతున్నాయి. 70 శాతం వరకు పన్నుల రూపంలో దోచుకుంటున్నారు అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. కోవిడ్ విజృంభిస్తున్న సమయంలో కనీస సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది.కేంద్ర ప్రభుత్వ ముందు చూపు లేకపోవడంవల్లనే కరోనాను అరికట్టడంలో విఫలమయ్యారు. పీఎం కేర్ పేరుతో వేల కోట్లు వసూలు చేస్తున్నారు అని తెలిపారు. ముందుచూపు లేకపోవడం వల్లనే వ్యాక్సిన్ అందరికి వేయలేక పోయారు. సొంతంగా భారత దేశంలో వ్యాక్సిన్ తయారు అవుతున్నా. ఇక్కడి […]
నారా లోకేష్ పై హోంమంత్రి సుచరిత మండిపడ్డారు. లోకేష్ శవ రాజకీయాలకు పాల్పడుతున్నారు. వ్యక్తిగత కారణాలతో జరుగుతున్న ఘటనలకు కూడా రాజకీయ రంగులు పులుముతున్నారు. కర్నూలు జిల్లాలో జరిగిన హత్యలు వ్యక్తిగత కారణాలతో జరిగిందని ప్రజలు చెబుతున్నారు. ఇది రాజకీయ ఘటన కాదు. ఘటనకు కారణం ఏంటో కూడా తెలుసుకోకుండా లోకేష్ అక్కడికి వెళ్లి రాజకీయ లబ్ధి పొందాలని చూశాడు. లోకేష్ ప్రజలను రెచ్చగొడుతున్నారు. గత ప్రభుత్వంలో 30కిపైగా రాజకీయ హత్యలు జరిగాయి అన్నారు. Read Also […]
ప్రజల క్షేమం విషయంలో అందరికంటే ముందు వరుసలో రాహుల్ గాంధీ గారు ఉన్నారు అని పొన్నాల లక్ష్మయ్య అన్నారు. ముందుగానే సంక్షోభం రాబోతోందని రాహుల్ గాంధీ ముందుగానే చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుగానే గ్రహించి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు. రైతు మల్లారెడ్డి మనస్థాపానికి ఎందుకు గురయ్యారు. దానికి కెసిఆర్ తీసుకొస్తున్న ఇరీగేషన్ ప్రాజెక్ట్స్ కారణం అని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏ ఒక్క రైతు న్యాయస్థానికి వెళ్లకుండా ప్రొజెక్ట్స్ నిర్మించిన ఘనత కాంగ్రెస్ […]
హన్మకొండలో భూవివాదంలో న్యాయం చేయాలంటూ సెల్ టవర్ ఎక్కి నిరసన చేస్తున్నాడు శ్రీనివాస్ కాలనీకి చెందిన జంగిలి విజేందర్. బాధితుడి మద్దతుగా సెల్ టవర్ క్రింద నిరసన వ్యక్తం చేస్తున్నారు బాధితుడి భార్య ఇద్దరు పిల్లలు. హన్మకొండ శ్రీనివాస్ కాలనిలో 10 లక్షలు పెట్టి కొన్న ఇల్లు 3 ఏళ్ల తర్వాత మాదంటూ వేరేవాళ్ళు రావడం.. ఇల్లు అమ్మిన వ్యక్తి నాకు ఇల్లు అమ్మి 3 ఏళ్ళు అయ్యింది నాకు సంబంధం లేదు మేరే తేల్చుకోండి అనడం. […]
చరిత్రలో మొదటిసారిగా 20500 గంటల ఫ్లయింగ్ ట్రైనింగ్ టైమింగ్ ఈ బ్యాచ్ క్యాడెట్లు చేశారు అని… దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ ఇన్స్ట్రక్టర్ లకు, ఇతర సిబ్బందికి అభినందనలు తెలిపారు ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ బదౌరియా. కోవిడ్ సమయంలో 3800 గంటలు ప్రయాణించారు ఐఎఎఫ్ టీమ్. సమయానికి ఆక్సిజన్ చేరవేయడంలో ఐఎఎఫ్ కీలక పాత్ర పోషించింది. 161 మంది క్యాడేట్ లకు అభినందనలు తెలిపారు. Read Also : భారత్ కరోనా : 2 వేలకు […]