భూవివాదం… సెల్ టవర్ ఎక్కి న్యాయం చేయాలంటూ నిరసన
By Manohar
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హన్మకొండలో భూవివాదంలో న్యాయం చేయాలంటూ సెల్ టవర్ ఎక్కి నిరసన చేస్తున్నాడు శ్రీనివాస్ కాలనీకి చెందిన జంగిలి విజేందర్. బాధితుడి మద్దతుగా సెల్ టవర్ క్రింద నిరసన వ్యక్తం చేస్తున్నారు బాధితుడి భార్య ఇద్దరు పిల్లలు. హన్మకొండ శ్రీనివాస్ కాలనిలో 10 లక్షలు పెట్టి కొన్న ఇల్లు 3 ఏళ్ల తర్వాత మాదంటూ వేరేవాళ్ళు రావడం.. ఇల్లు అమ్మిన వ్యక్తి నాకు ఇల్లు అమ్మి 3 ఏళ్ళు అయ్యింది నాకు సంబంధం లేదు మేరే తేల్చుకోండి అనడం. పోలీసులు ..ప్రజా ప్రతినిధుల దగ్గరకు వెళ్లిన న్యాయం జరగలేదని టవర్ ఎక్కాడు బాధితుడు. ఖాళీ చేయాలంటూ ఒత్తిడి చేస్తున్న వ్యక్తి నుండి న్యాయం కావాలంటున్నారు బాధితుడి కుటుంభ సభ్యులు.
Also Read
- Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
- APL: మరో క్రీడా సమరానికి వేదికగా హైదరాబాద్.. అక్టోబర్ 8 నుంచే ప్రారంభం..
- Sangareddy: భార్య సంపాదన పుట్టింటికి ఇస్తోందని కసి.. సుపారీ ఇచ్చి హత్య చేయించిన భర్త!
- DGP CV Anand: "ఇకపై నో ఫ్రెండ్లీ పోలీసింగ్".. వాళ్లను అస్సలు వదలమన్న డీజీపీ సీవీ ఆనంద్
- Tags
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi Next Match: వైభవ్ సూర్యవంశీకి మరో అవకాశం.. ఇప్పుడైనా బ్యాట్తో చెలరేగుతాడా..?
-
Pawan Kalyan: ‘పవన్ కళ్యాణ్’ నా పేరు కాదు.. అసలు పేరు చెప్పి షాకిచ్చిన పీకే!
-
Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
-
Sri Lanka: ఈస్టర్ బాంబు దాడి వెనుక కుట్ర.. శ్రీలంక మాజీ అధ్యక్షుడు, స్పై చీఫ్పై సంచలన ఆరోపణలు
-
SS Rajamouli: సింగీతం శ్రీనివాసరావు కోసం రాజమౌళి ఏం చేశారో చూశారా?.. లైవ్ వీడియో కాల్లో జక్కన్న సర్ప్రైజ్!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!