లోకేష్ శవ రాజకీయాలకు పాల్పడుతున్నారు : హోంమంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నారా లోకేష్ పై హోంమంత్రి సుచరిత మండిపడ్డారు. లోకేష్ శవ రాజకీయాలకు పాల్పడుతున్నారు. వ్యక్తిగత కారణాలతో జరుగుతున్న ఘటనలకు కూడా రాజకీయ రంగులు పులుముతున్నారు. కర్నూలు జిల్లాలో జరిగిన హత్యలు వ్యక్తిగత కారణాలతో జరిగిందని ప్రజలు చెబుతున్నారు. ఇది రాజకీయ ఘటన కాదు. ఘటనకు కారణం ఏంటో కూడా తెలుసుకోకుండా లోకేష్ అక్కడికి వెళ్లి రాజకీయ లబ్ధి పొందాలని చూశాడు. లోకేష్ ప్రజలను రెచ్చగొడుతున్నారు. గత ప్రభుత్వంలో 30కిపైగా రాజకీయ హత్యలు జరిగాయి అన్నారు.
Read Also : సంక్షోభం రాబోతోందని రాహుల్ గాంధీ ముందుగానే చెప్పారు…
Also Read
ప్రభుత్వంపై కావాలనే బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన తెలుగుదేశం నాయకులు ఇవాళ చిన్న చిన్న ఘటనలను అడ్డంపెట్టుకుని రాజకీయ లబ్ది పొందాలని కుంటున్నారు. గత ప్రభుత్వంలో రాష్ట్రంలో ఏ రాజ్యాంగ నడిచిందో లోకేష్, చంద్రబాబు చెప్పాలి అని పేర్కొన్నారు. లోకేష్ ప్రతీకారం తీర్చుకుంటా అని చెబుతున్నాడు… అంటే మీరు వస్తే ఒకటికి పది మందిని చంపుతామని లోకేష్ చెప్పకనే చెబుతున్నారు. గతంలో కాల్ మనీ కేసులో ఏ విధంగా నిందితులను తప్పించారో ప్రజలందరికీ తెలుసు. మా ప్రభుత్వంలో తప్పు చేసినవారు ఎవరు తప్పించుకోవడానికి వీల్లేదు అని తెలిపారు.
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!