నిజామాబాద్ జిల్లాలో కరోనా కోరలు చాస్తోంది. ప్రతి రోజూ రికార్డు స్థాయిలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. పేద, ధనిక ఆన్ తేడాలు లేకుండా అందరికీ ఈ వైరస్ సోకుతోంది. అటు జిల్లా�
తెలంగాణలో వయసుతో సంబంధం లేకుండా అందరికీ ఫ్రీగా వాక్సినేషన్ ఇస్తామని నిన్న సీఎం కెసిఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ నిర్ణయంపై షర్మిల సిఎం క�
చైనాలో పుట్టిన కరోనా వైరస్ ఇండియాను అతలాకుతలం చేస్తోంది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో కరోనా ఉధృతి ఏ మాత్రం తగ్గడం లేదు. రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. కరోన�
కోలీవుడ్లో ధనుశ్ దూకుడు ముందు ఏ హీరో నిలబడలేక పోతున్నారనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ప్రత్యేకించి కథ,కథనాల విషయంలో ధనుష్ కి మంచి పట్టు ఉంది. ఆరంభం నుంచి ప్రయోగాలకి, వ�
నాగార్జున నటించిన లేటెస్ట్ మూవీ ‘వైల్డ్ డాగ్’. వాస్తవ సంఘటనలు ఆధారంగా చేసుకుని తెరకెక్కించిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు పొందింది. అయితే బాక్సాఫీస్ దగ్గర మాత్రం య
అక్కినేని నాగ చైతన్య – డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ కలయికలో తెరకెక్కుతున్న చిత్రం ‘థాంక్యూ’. రాశీ ఖన్నా, మాళవికా నాయర్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో అవికా గో�
ఐపీఎల్ 2021 లో రాజస్థాన్ రాయల్స్ పరిస్థితి దారుణంగా తయారైంది. ఆ వరుస ఓటములతో సతమతమవుతున్న రాజస్థాన్ రాయల్స్ కు దెబ్బ మీద దెబ్బ పడుతోంది. ఇప్పటికే అల్ రౌండర్ బెన్ స్టోక్స�
కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం పిడిగుపాటు వార్త చెప్పిందని.. రెమిడిసివేర్ ఇంజక్షన్లు కేంద్రం పరిధిలోకి త�
కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం, ప్రజా వ్యతిరేక విధానాల వల్లే దేశంలో ఇలాంటి దుర్భర పరిస్థితులు నెలకొన్నాయని రాహుల్ గ