నిజామాబాద్ జిల్లాలో కరోనా కోరలు చాస్తోంది. ప్రతి రోజూ రికార్డు స్థాయిలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. పేద, ధనిక ఆన్ తేడాలు లేకుండా అందరికీ ఈ వైరస్ సోకుతోంది. అటు జిల్లాలోని ఆర్టీసీ ఉద్యోగులు కరోనా బారిన పడుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ఆరు డిపో పరిధిలో ఏకంగా 165 మంది ఆర్టీసీ ఉద్యోగులకు వైరస్ సోకింది. దీంతో అప్రమత్తమైన అధికారులు వైరస్ వ్యాప్తి నియంత్రణపై దృష్టి కేంద్రీకరించారు. బస్సులను శానిటైజ్ చేయడంతో పాటు ప్రయాణికులు భౌతిక […]
తెలంగాణలో వయసుతో సంబంధం లేకుండా అందరికీ ఫ్రీగా వాక్సినేషన్ ఇస్తామని నిన్న సీఎం కెసిఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ నిర్ణయంపై షర్మిల సిఎం కెసిఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. “చావు భయంతో చస్తున్న ప్రజలను అప్పులపాలు చెయ్యడం అమానుషం. ప్రజల మాట, మా మాట విని అందరికి వ్యాక్సిన్ ఉచితంగా ఇచ్చేందుకు ఒప్పుకున్నందుకు KCR గారికి ధన్యవాదాలు. ఇప్పుడైనా మేల్కొని కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చి చచ్చి బతికిన వారిని ఆదుకోవాలని […]
చైనాలో పుట్టిన కరోనా వైరస్ ఇండియాను అతలాకుతలం చేస్తోంది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో కరోనా ఉధృతి ఏ మాత్రం తగ్గడం లేదు. రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. కరోనా రోగులకు ఆక్సిజన్, బెడ్లు దొరకని పరిస్థితి నెలకొంది. కరోనా పాజిటివే కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం కొనసాగుతున్న లాక్ డౌన్ ను మరో వారం రోజుల పాటు పొడగిస్తున్నట్లు సిఎం కేజ్రీవాల్ ప్రకటన చేశారు. […]
కోలీవుడ్లో ధనుశ్ దూకుడు ముందు ఏ హీరో నిలబడలేక పోతున్నారనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ప్రత్యేకించి కథ,కథనాల విషయంలో ధనుష్ కి మంచి పట్టు ఉంది. ఆరంభం నుంచి ప్రయోగాలకి, వైవిధ్యానికి మారుపేరుగా ముందుకు సాగుతున్నాడు ధనుష్. ఇక ఇటీవల కాలంలో ఈ విషయంలో మరింతగా దూకుడు పెంచాడు. ఫలితమే ‘మారి 2’, ‘అసురన్’, ‘పట్టాస్’, ‘కర్ణన్’ వంటి సినిమాలు సాధించిన విజయాలు. ఇతర హీరోలతో పోటీపడకుండా తనదైన ప్రత్యేకతను చాటుతూ అటు కమర్షియల్ విజయాలు సాధిస్తూనే […]
నాగార్జున నటించిన లేటెస్ట్ మూవీ ‘వైల్డ్ డాగ్’. వాస్తవ సంఘటనలు ఆధారంగా చేసుకుని తెరకెక్కించిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు పొందింది. అయితే బాక్సాఫీస్ దగ్గర మాత్రం యావరేజ్ గా నిలిచిన ఈ సినిమా ప్రస్తుతం నెట్ ప్లిక్స్ లో స్ర్టీమ్ అవుతోంది. అయితే డిజిటల్ లో ఈ సినిమాకు చక్కటి రెస్పాన్స్ లభిస్తోందట. ఇదే విషయాన్ని నెట్ ఫ్లిక్స్ టీమ్ అధికారికంగా ప్రకటించింది. ‘వైల్డ్ డాగ్’కు తక్కువ టైమ్ లో రికార్డ్ వ్యూస్ వచ్చాయట. దక్షిణాది […]
అక్కినేని నాగ చైతన్య – డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ కలయికలో తెరకెక్కుతున్న చిత్రం ‘థాంక్యూ’. రాశీ ఖన్నా, మాళవికా నాయర్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో అవికా గోర్ కీలక పాత్రలో కనిపించనుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఇటలీలో జరుగుతోంది. వైజాగ్ షెడ్యూల్ తర్వాత ఇటలీలో జరపవలసిన షూటింగ్ ను కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా రద్దు చేసుకున్నారని ఆ మధ్య వినిపించింది. అయితే ‘థ్యాంక్యూ’ యూనిట్ మాత్రం ధైర్యంగా ఇటలీలో ల్యాండ్ అయింది. […]
ఐపీఎల్ 2021 లో రాజస్థాన్ రాయల్స్ పరిస్థితి దారుణంగా తయారైంది. ఆ వరుస ఓటములతో సతమతమవుతున్న రాజస్థాన్ రాయల్స్ కు దెబ్బ మీద దెబ్బ పడుతోంది. ఇప్పటికే అల్ రౌండర్ బెన్ స్టోక్స్ జట్టుకు దూరం అయ్యాడు. తాజాగా రాజస్థాన్ రాయల్స్ కు మరో షాక్ తగిలింది. ఇంగ్లాండ్ స్టార్ బౌలర్ ఆర్చర్ ఈ సీజన్ కు పూర్తిగా దూరమయ్యాడు. ఈ విషయాన్ని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు తెలిపింది. ఇండియాలో జరిగిన సిరీస్ లో గాయంతోనే బరిలోకి […]
కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం పిడిగుపాటు వార్త చెప్పిందని.. రెమిడిసివేర్ ఇంజక్షన్లు కేంద్రం పరిధిలోకి తీసుకుందని ఫైర్ అయ్యారు ఈటల రాజేందర్. ఇది చాలా బాధాకరంగా ఉందని..కేంద్రం నిర్ణయానికి నిరసన వ్యక్తం చేస్తున్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఉత్పత్తి అయిన రెమిడిసివేర్ మాకు అవసరం ఉన్నంత ఇవ్వాలని…దీనిపై కేంద్రానికి లేఖ రాస్తామని వెల్లడించారు ఈటల. రెమిడిసివేర్ కొరత రాకుండా.. 4 లక్షల వైల్స్ కి ఆర్దర్ […]
కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం, ప్రజా వ్యతిరేక విధానాల వల్లే దేశంలో ఇలాంటి దుర్భర పరిస్థితులు నెలకొన్నాయని రాహుల్ గాంధీ ఆరోపణలు చేశారు. హోమ్ క్వారంటైన్ లో ఉన్న తాను..దేశం నలుమూలల నుంచి బాధకరమైన వార్తలు వింటున్నానని తెలిపారు రాహుల్ గాంధీ. పనికి రాని ఉత్సవాలు, ప్రసంగాలు కాకుండా.. సంక్షోభానికి పరిష్కరాం చూపించాల్సిన అవసరం ఉందని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ఇప్పటికైనా కేంద్రం తన తీరును మార్చుకోవాలని హెచ్చరించారు.