బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ చాంపియన్ షిప్ ను కిదాంబి శ్రీకాంత్ తృటిలో చేజార్చుకున్నాడు. హోరా హోరీగా జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో శ్రీకాంత్ ఓటమి పాలయ్యాడు. భారత బ్యాడ్మింటన్ హీరో కిదాంబి శ్రీకాంత్ నకు అదృష్టం కలిసి రాకపోవడంతో చివరిలో ఓడిపోయాడు. వరుసగా 15-21, 20-22 తో రెండు గేమ్ లలో ఓటమి పాలయ్యాడు. ఈ ఫైనల్ మ్యాచ్ లో శ్రీకాంత్ మొదటి గేమ్ లో 9-3 తో ఆధిక్యం తో చెలరేగాడు. అయితే.. సింగపూర్ ఆటగాడు కిన్ […]
కుల, మతాలతో సంబంధం లేకుండా ప్రజలందరికీ అభివృద్ధి ఫలాలు అందిచేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు ఎమ్మెల్సీ కవిత. హైదరాబాద్ మియాపూర్లో కల్వరి టెంపుల్ హాస్పిటల్ను ప్రారంభించారు కవిత. కోవిడ్ సమయంలో 200 పడకల కేర్ సెంటర్ ఏర్పాటు చేసిన కల్వరీ టెంపుల్ సేవలను గుర్తించిన తెలంగాణ వైద్య శాఖ..శాశ్వతంగా 200 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేయడానికి అనుమతిచ్చిందని చెప్పారు.
టీఆర్ ఎస్ ప్రభుత్వం రైతు హంతక ప్రభుత్వమని వైఎస్ షర్మిల అన్నారు. రైతు ఆవేదన యాత్రలో భాగంగా ఇవాళ మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం కంచన్ పల్లిలో ఆత్మహత్య చేసుకున్న రైతు గాండ్ల శ్రీకాంత్ కుటుంబాన్ని పరామర్శించి, ధైర్యం చెప్పారు వైఎస్ షర్మిల. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ… అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న ఈ రైతు కుటుంబానికి ఎలాంటి ఆర్థిక సాయం అందలేదని…సర్కారు తరఫున ఏ ఒక్కరూ పరామర్శించలేదని మండిపడ్డారు. రైతుల పాలిట కేసీఆర్ […]
తెలంగాణలో కరోనా క్రమ క్రమంగా పెరిగిపోతున్నాయి. తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 25,900 శాంపిల్స్ పరీక్షించగా… 134 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, మరో ఒక్క కరోనా బాధితుడు మృతిచెందారు. ఇదే సమయంలో 201 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్లో పేర్కొంది. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,79,564 కు చేరుకోగా… రికవరీ కేసులు 6,71,856 కు పెరిగాయి.. […]
ఇండియాలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరిగి పోతుంది. తాజాగా ఇండియాలో మరో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. గుజరాత్ లో కొత్త గా రెండు ఒమిక్రాన్ కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇటీవల యూకే నుంచి వచ్చిన ఇద్దరి లో ఒమిక్రాన్ వైరస్ ను గుర్తించారు. తక్కువ వ్యవధిలోనే.. ఒమిక్రాన్ కేసులు వేగం పెరగడం.. అందరిన కలవరపరుస్తుంది. గత మూడు రోజుల్లోనే కేసుల సంఖ్య ఇండియాలో డబుల్ అయింది. ప్రస్తుతం 11 రాష్ట్రల్లో ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. […]
సీఎం కేసీఆర్.. రైతు పక్షపాతి, మరో మహాత్ముడు అంటూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. పాలకుర్తి మండల కేంద్రం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ…ధాన్యం కొనుగోలు చేయడంలో కేంద్ర వైఖరి దారుణంగా ఉందని మండిపడ్డారు. బీజేపీ పార్టీకి, నాయకులకు సిగ్గు ఉండాలని ఫైర్ అయ్యారు. ధాన్యం కొనుగోలు చేయడంలో కేంద్ర నాయకులది ఒక వైఖరి, రాష్ట్ర నాయకులది […]
ఏపీలో నిన్నటి కంటే… ఇవాళ కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. తాజాగా ఆంధ్ర ప్రదేశ్రాష్ట్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం… ఇవాళ 29,643 శాంపిల్స్ పరీక్షించగా.. 121 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. ఒక్కరు కోవిడ్ బాధితులు మృతి చెందారు.. ఇదే సమయంలో 228 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్లో పేర్కొంది సర్కార్. ఇక ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 3,09,90,296 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. మొత్తం […]
సీఎం కేసీఆర్ పై మారోమారు హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్టంలో శాంతి భద్రతలు కాపాడాల్సిన ముఖ్యమంత్రి.. బీజేపీ కార్యకర్తలపై భౌతిక దాడులు చేయాలనడం దారుణమన్నారు. టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు ఎవరూ కూడా సీఎం కేసీఆర్ చెప్పినట్టు చేయరని వెల్లడించారు. పశ్చిమ బెంగాల్ లో బీజేపీని అణచి వేసేందుకు మమతా బెనర్జీ అమలు చేసిన ఫార్ములా ఇక్కడ అమలు చేయాలని కేసీఆర్ అనుకుంటునారని… కానీ ఇది బెంగాల్ కాదు.. తెలంగాణ అని […]
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాల పర్యటన చేస్తే చావు డప్పు కొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్ లో పత్రిక ప్రకటన విడుదల చేశారు డీకే అరుణ. ఈ నెల 20 వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా చావు డప్పులు కొట్టాలని ముఖ్యమంత్రి కెసిఆర్ పిలుపునివ్వడం పై డీకే అరుణ నిప్పులు చెరిగారు. వడ్లు కొంటామని ఒక్కసారి, కొనమని చెప్తూ తెలంగాణ […]
చేనేత వస్త్ర పరిశ్రమ పైన జనవరి 1, 2022 నుంచి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన జీఎస్టీ పన్ను పెంపు నిర్ణయాన్ని విరమించుకోవాలని తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్.. కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కు లేఖ రాశారు మంత్రి కేటీఆర్. ఇప్పటికే టెక్స్ టైల్ రంగం ముఖ్యంగా చేనేత రంగం గత రెండు ఏళ్లు గా కరోనా సంక్షోభం కారణంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నదని.. ఇలాంటి నేపథ్యంలో.. […]