Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Author - Lakshmi Narayana

Lakshmi Narayana

Author- NTV Telugu
    • నారా భువ‌నేశ్వ‌రికి రోజా కౌంట‌ర్ !
      ఆంధ్రప్రదేశ్

      నారా భువ‌నేశ్వ‌రికి రోజా కౌంట‌ర్ !

      నారా భువ‌నేశ్వ‌రి పై వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆస‌క్తి క‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఎన్టీఆర్ కూతురుగా నారా భువ‌నేశ్వ‌రి పై గౌరవం ఉందని.. అనని మాటలు గురించి మాట్లాడి.. ఆ గౌరవాన్ని చెడగొట్టు కోకండంటూ కౌంట‌ర్ ఇచ్చారు. ఎవరి పాపాన ఎవరు పోయారో అందరికీ తెలుసని… చంద్రబాబు చేసిన పాపలకు పోయిన ఎన్నికలలో 23 సీట్లు పరిమితం చేశారని చుర‌క‌లు అంటించారు. అసెంబ్లీ నన్ను ఎన్నిసార్లు కన్నీళ్లు పెట్టించారు…ఎంతో అవమానానికి గురి చేశారని ఫైర్ అయ్యారు. చంద్రబాబు […]
    • రాజ్య‌స‌భ‌లో ఐశ్య‌ర్య‌రాయ్ ప్ర‌స్తావ‌న‌.. జ‌యాబ‌చ్చ‌న్‌ సీరియ‌స్‌
      Top Story

      రాజ్య‌స‌భ‌లో ఐశ్య‌ర్య‌రాయ్ ప్ర‌స్తావ‌న‌.. జ‌యాబ‌చ్చ‌న్‌ సీరియ‌స్‌

      పనామా పేపర్స్ లీక్ కేసులో ఐశ్వర్యారాయ్ ఈడీ విచారణ అంశాన్ని కొందరు సభ్యులు ప్రస్తావించడంపై…ఆమె అత్త, ఎంపీ జయాబచ్చన్ రాజ్యసభలో మండిపడ్డారు. తమ కుటుంబ సభ్యుల పేర్లను ప్రస్తావించి…కుటుంబంపై వ్యక్తిగత విమర్శలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యక్తిగతంగా కామెంట్లు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. రాజ్యసభ ఛైర్మన్‌ ఛైర్‌ ఉద్దేశించి…మీ నుంచి మేము న్యాయం కావాలంటున్నామని…అధికార పార్టీ సభ్యుల నుంచి కాదన్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కారుకు రోజులు దగ్గరపడ్డాయని జయాబచ్చన్‌ హెచ్చరించారు. […]
    • LIVE : ప.గో.జిల్లా తణుకులో ఓటీఎస్ ప్రారంభం
      Top Story

      LIVE : ప.గో.జిల్లా తణుకులో ఓటీఎస్ ప్రారంభం

    • కీప‌ర్ రిష‌బ్ పంత్ కు అరుదైన గౌర‌వం
      Top Story

      కీప‌ర్ రిష‌బ్ పంత్ కు అరుదైన గౌర‌వం

      టీమ్‌ఇండియా యువ క్రికెటర్ రిషభ్‌ పంత్‌కు అరుదైన గౌరవం దక్కింది. క్రీడలు, మానసిక ఆరోగ్యంపై యువతకు అవగాహన కల్పించేందుకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించింది. ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న రిషభ్‌పంత్‌తో ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్‌ ధామీ వీడియో కాల్‌లో మాట్లాడారు. రాష్ట్ర యువతను క్రీడల్లో ప్రోత్సహించేందుకు బ్రాండ్‌ అంబాసడర్‌గా నియమిస్తున్నట్లు చెప్పారు. ఇక దీనిపై కీప‌ర్ రిష‌బ్ పంత్ కూడా త‌న స్టైల్ లో స్పందించారు. ఇలాంటి గౌర‌వం ద‌క్క‌డం త‌న‌కు చాలా ఆనందంగా […]
    • ఇండియాలో ఒమిక్రాన్ కల్లోలం.. 200 కు చేరిన కేసులు
      Top Story

      ఇండియాలో ఒమిక్రాన్ కల్లోలం.. 200 కు చేరిన కేసులు

      ద‌క్షిణాఫ్రికా దేశంలో పురుడు పోసుకున్న ఒమిక్రాన్‌ వేరియంట్…చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఇప్ప‌టికే ఈ కొత్త వేరియంట్‌.. 89 దేశాల‌కు పైగా పాకేసింది. ఇటు మ‌న ఇండియాలోనూ… ఒమిక్రాన్ మ‌హ‌మ్మారి విజృంభిస్తోంది. తాజాగా మ‌న దేశంలో ఒమిక్రాన్‌ కేసులు…200 కు చేరుకున్నాయి. మహారాష్ట్రలో 54 ఒమిక్రాన్‌ కేసులు, ఢిల్లీలో 54, తెలంగాణలో 20, కర్నాటకలో 19, రాజస్థాన్‌లో 18, కేరళలో 15, గుజరాత్ 14, గుజరాత్‌లో 14, యూపీలో 2 కేసులు న‌మోద‌య్యాయి. అయితే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, ఛత్తీస్‌గడ్‌, ప‌శ్చిమ‌ […]
    • విరాట్ కోహ్లీకి ద్రావిడ్ స్పెష‌ల్ క్లాస్ !
      Top Story

      విరాట్ కోహ్లీకి ద్రావిడ్ స్పెష‌ల్ క్లాస్ !

      టీమిండియా కోచ్‌గా…రవిశాస్త్రి ఉన్నంత కాలం…రన్‌మిషిన్ కోహ్లీ కు ఎదురులేదు. రవిశాస్త్రి హయాంలో…టీమిండియాకు కోహ్లీ చెప్పిందే వేదం. ఎన్నో టెస్టు సిరీస్‌లు, వన్డేలు, టీ20లు ఆడినా…రవిశాస్త్రి నుంచి కోహ్లీ సలహాలు తీసుకున్న సందర్భాలు చాలా తక్కువ. సెంచరీ చేసి రెండేళ్లయినా…ఎక్కడ ఫెయిల్‌ అవుతున్నాడన్న దానిపై దృష్టి పెట్టలేదు రవిశాస్త్రి. విదేశాలతో పాటు స్వదేశంలో జరిగిన టెస్టుల్లోనూ మంచి స్కోర్లు సాధించలేకపోయాడు కోహ్లీ. ఎక్కడ లోపముందో…చెప్పే ప్రయత్నం చేయలేకపోయాడు రవిశాస్త్రి. ప్రస్తుతం టీమిండియా క్రికెట్‌లో పరిస్థితి మారిపోయింది. దక్షిణాఫ్రికాతో టెస్టు […]
    • ప్రపంచాన్ని వణికిస్తోన్న ఒమిక్రాన్‌..అమెరికాలో తొలి మ‌ర‌ణం న‌మోదు
      Top Story

      ప్రపంచాన్ని వణికిస్తోన్న ఒమిక్రాన్‌..అమెరికాలో తొలి మ‌ర‌ణం న‌మోదు

      అమెరికాలో ఒమిక్రాన్ కార‌ణంగా మొద‌టి మ‌ర‌ణం న‌మోదైంది. టెక్సాస్ లోని హారిస్ కౌంటి లో సోమ‌వారం ఓ వ్య‌క్తి మ‌ర‌ణించిన‌ట్లు కౌంటీ ఆరోగ్య శాఖ పేర్కొంది. అయితే.. స‌ద‌రు వ్య‌క్తి ఇప్పి వ‌ర‌కు టీకా తీసుకోలేద‌ని.. అత‌ని వ‌య‌సు 50 నుంచి 60 సంవ‌త్సరాల మ‌ధ్య ఉంటుంద‌ని తెలుస్తుంది. ఇప్ప‌టికే రెండు సార్లు క‌రోనా బారీన అత‌డు ప‌డిన‌ట్లు స‌మాచారం అందుతోంది. ఇక ఒక మ‌ర‌ణం సంభవించ‌డంతో… అమెరికా అప్ర‌మ‌త్త‌మైంది. అటు.. యూకేలో ఒమిక్రాన్ మ‌ర‌ణాల సంఖ్య […]
    • న్యూ ఇయర్‌ మందుతో 1000 కోట్ల ఆదాయం..
      Top Story

      న్యూ ఇయర్‌ మందుతో 1000 కోట్ల ఆదాయం..

      మందు బాబులపై తెలంగాణ ప్రభుత్వం భారీ అంచనాలే పెట్టుకుంది. కొత్త సంవత్సరం సమీస్తున్నందున ..రాబోవు రోజులలో కనీసం వెయ్యి కోట్ల రూపాయల ఆదాయాన్ని టార్గెట్‌ చేసింది. గత ఏడాది డిసెంబర్‌ నెల చివరి నాలుగు రోజుల్లో 759 కోట్ల రూపాయల మద్యం విక్రయించింది. నూతన సంవత్సరానికి గాను మద్యం స్టాక్‌ ఇప్పటికే హైదరాబాద్‌తో పాటు జిల్లాలలోని అన్ని డిపోలకు చేరింది. కొత్త మద్యం విధానంలో భాగంగా ఈ సంవత్సరం ప్రభుత్వం 404 వైన్‌ షాపులు, 159 బార్లకు […]
    • ఉత్పత్తి పెరిగినా దిగిరాని మాస్క్‌ ధర!
      Top Story

      ఉత్పత్తి పెరిగినా దిగిరాని మాస్క్‌ ధర!

      ప్రపంచ వ్యాప్తంతా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ ట్రెండ్‌ భారత్‌లోనూ కనిపిస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్రాలలో కేసులలో పెరుగుదల కనిపిస్తోంది. దీనికి ఒమిక్రాన్‌ వేరియంట్‌ కారణం కావచ్చని నిపుణులు అనుమానిస్తున్నారు. ఐతే, ఇప్పటి వరకు కేసుల సంఖ్య గణనీయంగా పడిపోవటంతో చాలా మంది మాస్కులు ధరించకపోవటం చూస్తున్నాం. ఇప్పుడు థర్డ్‌ వేవ్‌ భయంతో మళ్లీ మాస్కులకు గిరాకీ పెరిగింది. ప్రస్తుతం కావాల్సినంత మాస్క్‌ల స్టాక్‌ ఉన్నా వాటి రేట్లు మాత్రం తగ్గలేదు. ఉదాహరణకు రోజుకు 30ల లక్షల […]
    • మధ్యాహ్న భోజన పథకం కార్మికుల జీతాలు చెల్లించాలి : బండి సంజ‌య్‌
      తెలంగాణ

      మధ్యాహ్న భోజన పథకం కార్మికుల జీతాలు చెల్లించాలి : బండి సంజ‌య్‌

      ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం నిలిచిపోవడం పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్య‌క్తం చేశారు. మధ్యాహ్న భోజన పథకం కార్మికుల గౌరవ వేతనాన్ని పెంచాలని గత కొన్నేళ్లుగా ప్రభుత్వానికి విన్నవిస్తున్నా ముఖ్యమంత్రి కేసీఆర్‌ నుండి కనీస స్పందన లేకపోవడం సిగ్గుచేటని మండిప‌డ్డారు.కేసీఆర్ నిరంకుశ, నిర్లక్ష్య వైఖరివల్ల రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 20 లక్షల మంది విద్యార్థులు పస్తులుండాల్సిన దుస్థితి ఏర్పడిందని మండిప‌డ్డారు. మా పిల్లలు తినే […]
    ←1…1718192021…347→

తాజావార్తలు

  • Breaking News: మొయినాబాద్ ఫామ్ హౌస్‌లో కాల్పుల కలకలం.. పోలీసులపై డ్రగ్స్ బ్యాచ్ దాడి.!

  • Off The Record : మూసి చుట్టూ మళ్లీ రాజకీయ యుద్ధం..! Congress vs BRS కొత్త పోరు

  • Fatty Liver: ఫ్యాటీలివర్ సమస్యతో బాధపడుతున్నారా..? మందులతో పని లేకుండా తగ్గించుకోండిలా..

  • Car Sold: ఇదెక్కడి పనికిమాలిన ఐడియా రా.. అద్దెకు తీసుకున్న కారును అమ్మడం ఏంటి రా బాబు..

  • Off The Record : రేవంత్ రెడ్డి సర్ప్రైజ్ డిసిషన్..? ప్రభుత్వ సలహాదారు పదవి ఎవరికీ..!

ట్రెండింగ్‌

  • No Need Oven : ఓవెన్ లేకుండానే.. కుక్కర్‌లోనే హెల్తీ ఎగ్ లెస్ డ్రై ఫ్రూట్ కేక్..!

  • Gongura Pickle Recipe: ఏడాది పాటు నిల్వ ఉండే ఆంధ్ర స్టైల్ గోంగూర పచ్చడి.. అన్నంలో నెయ్యితో కలుపుకొని తింటే..

  • Suzuki Burgman Street EXకి స్టైలిష్ అప్డేట్.. కొత్త లుక్ తో భారత మార్కెట్‌లోకి ఎంట్రీ..!

  • 7.55mm స్లిమ్ డిజైన్‌, 120Hz AMOLED డిస్‌ప్లే, 50MP కెమెరాతో రూ.12,999కే Lava Bold 2 5G లాంచ్..!

  • Michael Vaughan: వరల్డ్‌ కప్‌లో తెలివి తక్కువ టీమ్ దక్షిణాఫ్రికానే.. మైకేల్ వాన్ సంచలన వ్యాఖ్యలు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions