పహల్గాం టెర్రర్ ఎటాక్ నేపథ్యంలో అనూహ్యంగా ప్రభాస్-హను రాఘవపూడి సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న ఇమాన్వి ఇస్మాయిల్ ఇబ్బందుల్లో పడింది. ఆమె హీరోయిన్గా ఎంపికైనప్పుడే పాకిస్తాన్ మూలాలు ఉన్న నటిగా ప్రచారం జరిగింది. అయితే, ఇప్పుడు పాకిస్తాన్ కాల్పుల విషయంలో బాధ్యత తీసుకునేందుకు సిద్ధంగా లేని నేపథ్యంలో, దౌత్యపరంగా భారత్ అనేక ఆంక్షలు విధించింది. సాంస్కృతికపరంగా కూడా పాకిస్తాన్ నటీనటులు నటించిన సినిమాలను బ్యాన్ చేయాలని వాదన వినిపిస్తోంది. ఇప్పటికే అబీర్ గులాల్ అనే ఒక సినిమాను బ్యాన్ […]
పూరి జగన్నాథ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో పాత్ బ్రేకింగ్ సినిమాలు డైరెక్ట్ చేసిన ఆయన ఇప్పుడు సరైన హిట్టు పడటం కోసం ఎదురు చూస్తున్నాడు. చివరిగా ఇస్మార్ట్ శంకర్ సినిమాతో హిట్ అందుకున్న ఆయన తర్వాత పలు ప్రయత్నాలు చేసి విఫలమయ్యాడు. ప్రస్తుతానికి ఆయన విజయ్ సేతుపతి హీరోగా ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో డబ్బు ఒక కీలక పాత్రలో నటిస్తోంది. చార్మికౌర్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ […]
మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్లో ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా గురించి అనేక వార్తలు తెరమీదకు వస్తూనే ఉన్నాయి. నిజానికి ఈ సినిమా షూటింగ్ ఇంకా మొదలు కాలేదు. అనిల్ రావిపూడి సెకండ్ హాఫ్ స్క్రిప్ట్ లాక్ చేసే పనిలో ఉన్నాడని ప్రచారం జరుగుతుంది. ఆయన స్క్రిప్ట్ లాక్ చేసినట్లుగా ఒక ప్రకటన విడుదల చేశాడు కానీ సెకండ్ హాఫ్ మీద ఇంకా వర్క్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. తాజాగా ఈ […]
‘ఓదెల 2’ చిత్రానికి భారీ షాక్ తగిలింది. ఈ చిత్రంలో కులం పేరుతో అభ్యంతరకరమైన దృశ్యాలను తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని సైబరాబాద్ కమిషనర్కు బీసీ కమిషన్ ఫిర్యాదు చేసింది. అదేవిధంగా, ఆయా సన్నివేశాలను తొలగించాలని ప్రాంతీయ సెన్సార్ బోర్డుకు కమిషన్ సూచించింది. ఈ నెలలో విడుదలైన ‘ఓదెల 2’ సినిమాలో ఒక వివాహ సన్నివేశంలో సర్పంచ్ 116 రూపాయలు కానుక రాయించిన విషయమై జరిగిన వాదప్రతివాదనలో పిచ్చగుంట్ల కులం పేరును అభ్యంతరకరంగా వాడినట్టు తమ దృష్టికి […]
‘చౌర్య పాఠం’ అవుట్ పుట్ ఎక్సలెంట్ క్యాలిటీతో వచ్చింది. సినిమాని థియేటర్స్ లో చూడండి. ఖచ్చితంగా మంచి సినిమాటిక్ ఎక్సపీరియన్స్ ఇస్తుంది: ధమాకా మేకర్ త్రినాథరావు నక్కిన బ్లాక్ బస్టర్ డైరెక్టర్ త్రినాథరావు నక్కిన తన అప్ కమింగ్ క్రైమ్-కామెడీ డ్రామా ‘చౌర్య పాఠం’తో మూవీ ప్రొడక్షన్ అడుగుపెడుతున్నారు. యంగ్ ట్యాలెంటెడ్ ఇంద్రా రామ్ను హీరోగా పరిచయం చేస్తున్నారు. కార్తికేయ -2 మొదలైన చిత్రాలకు చందూ మొండేటి వద్ద అసోసియేట్ డైరెక్టర్గా పని చేసిన నిఖిల్ గొల్లమారి […]
త్రివిక్రమ సినిమాస్, సక్సెస్ ఫిల్మ్స్ బ్యానర్పై సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత సుధీర్ అత్తవర్ దర్శకత్వం వహించిన చిత్రం ‘కొరగజ్జ’. కర్ణాటక, కేరళలోని కరావళి (తులునాడు) ప్రాంతంలో, ముంబైలోని కొన్ని ప్రదేశాలలో పూజించబడే ప్రధాన దేవత కొర గజ్జ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. సుధీర్ అత్తవర్తో కలిసి పనిచేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్ ఈ ప్రాజెక్ట్ను ఓ ప్రత్యేక అనుభవంగా చెబుతున్నారు. ఈ చిత్రంతో తాను మ్యూజిక్లో సరికొత్త ప్రయోగాల్ని చేశానని తన వర్క్ […]
ప్రధాని మోడీని విమర్శించడానికి ఎలాంటి అవకాశం ఉన్నా వదులుకోని నటుడు ప్రకాష్ రాజ్ జమ్మూకశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్ర దాడి విషయంలో మౌనం పాటించారు. ఆయన స్పందించాలని సోషల్ మీడియాలో డిమాండ్స్ వినిపించిన క్రమంలో ఒక కాశ్మీరీ వ్యక్తి సందేశం అంటూ ఒక మెసేజ్ ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది అమాయకులపై జరిగిన దాడి మాత్రమే కాదు, కశ్మీర్పై జరిగిన దాడి అని ఆయన షేర్ చేసిన సుదీర్ఘ పోస్ట్ లో పేర్కొన్నారు. ఈ […]
జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో ఏప్రిల్ 23, 2025 (బుధవారం) జరిగిన ఉగ్రదాడిలో నెల్లూరు జిల్లా కావలి వాసి మధుసూదనరావు మరణించారు. ఈ ఘటనలో మొత్తం 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోగా, 20 మందికి పైగా గాయపడ్డారు, ఈ సంఘటన ప్రపంచవ్యాప్తంగా షాక్కు గురిచేసింది. Erracheera: ఎర్రచీర…పట్టుకుంటే ఐదు లక్షలు! ఏప్రిల్ 24, 2025 (గురువారం) ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావలిలోని మధుసూదనరావు నివాసానికి వెళ్లి, ఆయన మృతదేహానికి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను […]
ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ మనవరాలు బేబీ సాయి తేజస్విని ప్రధాన పాత్ర పోషించిన చిత్రం ‘ఎర్రచీర’. ‘ది బిగినింగ్’ అనేది ట్యాగ్ లైన్. సుమన్ బాబు స్వీయ దర్శకత్వంలో నిర్మించడమే కాకుండా ఇందులో కీలక పాత్రను పోషించారు. మదర్ సెంటిమెంట్, హారర్, యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో రూపుదిద్దుకున్న ఈ సినిమా 25 ఏప్రిల్ లో రిలీజ్ కావాల్సి ఉంది. అయితే పలు సాంకేతిక కారణాలతో విడుదల వాయిదా పడింది. ఇప్పుడీ సినిమాను వేసవి కానుకగా […]
భారత్లో పాకిస్థానీ సినిమాలు, నటులపై నిషేధం అంశం తెరమీదకు వచ్చింది. పాకిస్థానీ నటుడు ఫవాద్ ఖాన్ నటించిన బాలీవుడ్ చిత్రం ఆబిర్ గులాల్ భారత్లో విడుదల కాకుండా నిషేధించబడింది. ఈ నిర్ణయాన్ని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ తీసుకుంది. ఈ నిషేధానికి ప్రధాన కారణం, ఏప్రిల్ 22, 2025న జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి, దీనిలో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి లష్కర్-ఇ-తొయిబాతో అనుబంధం ఉన్న రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) బాధ్యత […]