MP Midhun Reddy: రాజకీయాలు పక్కన పెట్టి రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం వారితో కలిసి ముందుకెళ్తాం..
- పార్లమెంట్ లో రాష్ట్ర సమస్యలపై పోరాటం చేస్తాం..
- పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు తగ్గిస్తే.. రాష్ట్రం భారీగా నష్టపోతుంది..
- రాజకీయాలు పక్కన పెట్టి రాష్ట్ర సమస్యలపై టీడీపీ ఎంపీలతో కలిసి ముందుకెళ్తాం: మిథున్ రెడ్డి
MP Midhun Reddy: పార్లమెంట్ లో రాష్ట్ర సమస్యలు లేవనేత్తామని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. పోలవరం ఎత్తు తగ్గిస్తున్నారు.. ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి కావడానికి రూ. 60 వేల కోట్లు ఖర్చు అవుతాయని తెలిపారు. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా పోలవరం కి నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గితే పూర్తిగా నష్టం జరుగుతుంది.. పోలవరంలో పూర్తి స్థాయిలో నీరు నిల్వ చేసుకోకపోతే ఎలా అని ప్రశ్నించారు. కేంద్రం పోలవరంకు డబ్బులు ఇవ్వకపోతే రాష్ట్రం భరిస్తుందా?.. అని క్వశ్చన్ చేశారు. మెడికల్ కాలేజీలు పూర్తి చేయాలని కోరాం.. స్టీల్ ప్లాంట్ కు ప్యాకేజీ ఇవ్వడం బాగానే ఉంది.. కానీ, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయమని చెప్పండి.. నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ “ఎయిర్ ఇండియా”కు కూడా ముందుగా నిధులు ఇచ్చారు.. ఆ తర్వాత దాన్ని అమ్మేశారు అంటూ ఎంపీ మిథున్ రెడ్డి ఆరోపించారు.
Read Also: GHMC: స్టాండింగ్ కమిటీ ఎన్నికకు ప్రారంభమైన కార్పొరేటర్ల నామినేషన్లు..
Also Read
- Chandrababu warning: పార్టీ నేతలకు చంద్రబాబు క్లాస్.. తప్పులు చేస్తే హెడ్లైన్స్లోకి వెళ్తారు అంటూ హెచ్చరిక
- Chandrababu: తెలుగు జాతి ఉన్నంత వరకు టీడీపీ ఉంటుంది.. కార్యకర్తలు ఎప్పుడూ మీసం మెలేస్తారు.. ఎవ్వరికీ తలవంచరు..
- TDP నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం.. చంద్రబాబు ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమం
- AP SSC Results 2026: రేపే ఏపీ టెన్త్ ఫలితాలు.. ఇలా కూడా చెక్ చేసుకోవచ్చు..
ఇక, టీడీపీ ఎంపీలు వ్యక్తిగతంగా మమ్మల్ని తిడుతున్నారు అని మిథున్ రెడ్డి తెలిపారు. రాజకీయాలు పక్కన పెట్టి రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం టీడీపీ ఎంపీలతో కలిసి ముందుకు వెళ్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం మీ మద్దతుతో నిలుస్తుందని అంటున్నారు.. మరి ఆ స్థాయిలో నిధులు ఎందుకు తెచ్చుకోవడం లేదు అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాల కొరకు తెలుగు దేశం పార్టీ ఎంపీలు గట్టిగా మాట్లాడాలి అని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Chandrababu warning: పార్టీ నేతలకు చంద్రబాబు క్లాస్.. తప్పులు చేస్తే హెడ్లైన్స్లోకి వెళ్తారు అంటూ హెచ్చరిక
-
IPL Teams Profits: ట్రోఫీ గెలవకపోయినా లాభాలే లాభాలు.. ఐపీఎల్ టీమ్స్ అసలు బిజినెస్ ఇదే, లెక్కలు తెలిస్తే మైండ్ బ్లాకే!
-
Chandrababu: తెలుగు జాతి ఉన్నంత వరకు టీడీపీ ఉంటుంది.. కార్యకర్తలు ఎప్పుడూ మీసం మెలేస్తారు.. ఎవ్వరికీ తలవంచరు..
-
MI vs SRH: ముంబైకి చావో రేవో.. నేడు హైదరాబాద్ చేతిలో ఓడిపోతే అంతే సంగతి..
-
Kodandaram: మంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ చెప్పలేదు, నేను అడగలేదు
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో