MP Midhun Reddy: రాజకీయాలు పక్కన పెట్టి రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం వారితో కలిసి ముందుకెళ్తాం..
- పార్లమెంట్ లో రాష్ట్ర సమస్యలపై పోరాటం చేస్తాం..
- పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు తగ్గిస్తే.. రాష్ట్రం భారీగా నష్టపోతుంది..
- రాజకీయాలు పక్కన పెట్టి రాష్ట్ర సమస్యలపై టీడీపీ ఎంపీలతో కలిసి ముందుకెళ్తాం: మిథున్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MP Midhun Reddy: పార్లమెంట్ లో రాష్ట్ర సమస్యలు లేవనేత్తామని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. పోలవరం ఎత్తు తగ్గిస్తున్నారు.. ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి కావడానికి రూ. 60 వేల కోట్లు ఖర్చు అవుతాయని తెలిపారు. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా పోలవరం కి నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గితే పూర్తిగా నష్టం జరుగుతుంది.. పోలవరంలో పూర్తి స్థాయిలో నీరు నిల్వ చేసుకోకపోతే ఎలా అని ప్రశ్నించారు. కేంద్రం పోలవరంకు డబ్బులు ఇవ్వకపోతే రాష్ట్రం భరిస్తుందా?.. అని క్వశ్చన్ చేశారు. మెడికల్ కాలేజీలు పూర్తి చేయాలని కోరాం.. స్టీల్ ప్లాంట్ కు ప్యాకేజీ ఇవ్వడం బాగానే ఉంది.. కానీ, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయమని చెప్పండి.. నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ “ఎయిర్ ఇండియా”కు కూడా ముందుగా నిధులు ఇచ్చారు.. ఆ తర్వాత దాన్ని అమ్మేశారు అంటూ ఎంపీ మిథున్ రెడ్డి ఆరోపించారు.
Read Also: GHMC: స్టాండింగ్ కమిటీ ఎన్నికకు ప్రారంభమైన కార్పొరేటర్ల నామినేషన్లు..
Also Read
- CM Chandrababu : గోవా ప్లస్గా సూర్యలంక బీచ్.. త్వరలో బాపట్ల మాస్టర్ ప్లాన్
- Job Notification: నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. 12,256 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..
- Mahanadu : 'స్త్రీ శక్తి' థీమ్తో టీడీపీ మహానాడు.. 20 కీలక తీర్మానాలకు పొలిట్ బ్యూరో ఆమోదం.!
- YS Jagan: ఇంధన పొదుపు అంటూ ప్రజల చెవిలో పువ్వులు.. మీరు మాత్రం ప్రైవేట్ చాపర్స్లో షికారు..!
ఇక, టీడీపీ ఎంపీలు వ్యక్తిగతంగా మమ్మల్ని తిడుతున్నారు అని మిథున్ రెడ్డి తెలిపారు. రాజకీయాలు పక్కన పెట్టి రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం టీడీపీ ఎంపీలతో కలిసి ముందుకు వెళ్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం మీ మద్దతుతో నిలుస్తుందని అంటున్నారు.. మరి ఆ స్థాయిలో నిధులు ఎందుకు తెచ్చుకోవడం లేదు అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాల కొరకు తెలుగు దేశం పార్టీ ఎంపీలు గట్టిగా మాట్లాడాలి అని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
CM Chandrababu : గోవా ప్లస్గా సూర్యలంక బీచ్.. త్వరలో బాపట్ల మాస్టర్ ప్లాన్
-
BJP: 20 ఏళ్లు బీజేపీదే హవా, కాంగ్రెస్ కష్టమే: యాక్సిస్ మై ఇండియా చీఫ్..
-
China Floods: భారత్లో ఎండలు.. చైనాలో వరదలు.. ముంచెత్తిన భారీ వర్షాలు
-
Job Notification: నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. 12,256 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..
-
Pakistan Restores Historic Hindu Names : పాకిస్తాన్ ‘హిందూ’ జపం.!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!