Gottipati Ravi Kumar: ఎన్నికల టైంలో పెన్షన్ల కోసం బ్యాంకుల చుట్టూ తిరిగి 50 మంది వృద్ధులు మరణించారు..
- ఎన్నికల సమయంలో పెన్షన్స్ కోసం బ్యాంకుల చుట్టూ తిరిగి 50 మంది వృద్దులు మరణించారు..
- పెన్షన్ ను సచివాలయ సిబ్బందితో మొదటి రోజు 98 శాతం పంచడం మా ప్రభుత్వం గొప్పదనం..
- ప్రభుత్వం అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం: మంత్రి గొట్టిపాటి రవి కుమార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gottipati Ravi Kumar: ఎన్నికల సమయంలో పెన్షన్స్ కోసం బ్యాంకుల చుట్టూ తిరిగి 50 మంది వృద్దులు మరణించారు అని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. మాపై కావాలని నిందలు వేశారని ప్రజలకు అర్థమైంది.. పెన్షన్ ను సచివాలయ సిబ్బందితో మొదటి రోజు 98 శాతం పంచడం మా ప్రభుత్వం గొప్పదనం.. గతంలో అన్నా క్యాంటీన్ లను జగన్ ప్రభుత్వం రద్దు చేసింది.. ఆగస్ట్ 15 నుంచి అన్నా క్యాంటీన్ లను ప్రారంభిస్తాం.. ప్రభుత్వం అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం.. బ్రిటిష్ కాలం నాటి రికార్డులను ధ్వంసం చేశారు.. ప్రజల ఆస్తులను లాక్కోవాలని చూశారు అని ఆయన పేర్కొన్నారు. ప్రజలు గుండెల మీద చేయి వేసుకొని ప్రశాంతంగా నిద్రపోవాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్దేశం.. గత 5 సంవత్సరాలు మమ్మల్ని ఏడిపించారు, కొట్టారు.. అసెంబ్లీలో చంద్రబాబు వాళ్ళు చేసిన దుర్మార్గం మనం చేయకూడదని చెప్పారని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ పేర్కొన్నారు.
Read Also: MS Dhoni: ధోనీని ‘తల ఫర్ ఎ రీజన్’ అని ఎందుకు పిలుస్తారు?.. దాని వెనుక కథను చెప్పిన మహి!
Also Read
- Vizag: విశాఖ స్టీల్ ప్లాంట్ విషాదం.. డీఎన్ఏ పరీక్షల తర్వాతే మృతదేహాల గుర్తింపు.! విచారణకు కేంద్రం ఉన్నతస్థాయి కమిటీ..
- AP Weather Alert: ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక.. పల్నాడు సహా 7 జిల్లాలకు అలర్ట్
- Vizag Steel Plant Accident: స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు, వైఎస్ జగన్..
- Vizag Steel Plant Accident: విశాఖ స్టీల్ప్లాంట్లో భారీ అగ్ని ప్రమాదం.. పలువురు కార్మికుల సజీవ దహనం
కాగా, రాష్టంలో ప్రశాంతవంతమైన వాతావరణం వుండాలి అని మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు. వాళ్ళు చేసినట్టు మనం చేస్తే రేపు ఆ రిజల్ట్ మనకు కూడా వస్తుంది.. రాష్ట్రంలో రాజకీయ నాయకులకు ఇది కనువిప్పు కావాలి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయకపోతే వాళ్ళయినా మనమయినా అదే రిజల్ట్ వస్తుంది.. చంద్రబాబు సారథ్యంలో వెలుగొండ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేస్తామని గొట్టిపాటి రవి కుమార్ వెల్లడించారు.
తాజావార్తలు
-
Most Valuable Celebrities List : మోస్ట్ వ్యాల్యుబుల్ సెలబ్రిటి లిస్ట్ విడుదల.. టాప్ ప్లేస్లో ఎవరున్నారు? అల్లు అర్జున్ ర్యాంక్ ఎంత?
-
Vizag: విశాఖ స్టీల్ ప్లాంట్ విషాదం.. డీఎన్ఏ పరీక్షల తర్వాతే మృతదేహాల గుర్తింపు.! విచారణకు కేంద్రం ఉన్నతస్థాయి కమిటీ..
-
AIIMS Study: వాయు కాలుష్యంతో కడుపులోని బిడ్డ ఎదుగుదలకు బ్రేక్.. ఎయిమ్స్ పరిశోధనలో షాకింగ్ విషయాలు!
-
Vaibhav Sooryavanshi: అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసిన వైభవ్ సూర్యవంశీ!
-
Arjun Tendulkar విధ్వంసం.. ఆల్రౌండ్ షోతో వన్ మ్యాన్ షో.!
ట్రెండింగ్
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!