Gottipati Ravi Kumar: ఎన్నికల టైంలో పెన్షన్ల కోసం బ్యాంకుల చుట్టూ తిరిగి 50 మంది వృద్ధులు మరణించారు..
- ఎన్నికల సమయంలో పెన్షన్స్ కోసం బ్యాంకుల చుట్టూ తిరిగి 50 మంది వృద్దులు మరణించారు..
- పెన్షన్ ను సచివాలయ సిబ్బందితో మొదటి రోజు 98 శాతం పంచడం మా ప్రభుత్వం గొప్పదనం..
- ప్రభుత్వం అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం: మంత్రి గొట్టిపాటి రవి కుమార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gottipati Ravi Kumar: ఎన్నికల సమయంలో పెన్షన్స్ కోసం బ్యాంకుల చుట్టూ తిరిగి 50 మంది వృద్దులు మరణించారు అని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. మాపై కావాలని నిందలు వేశారని ప్రజలకు అర్థమైంది.. పెన్షన్ ను సచివాలయ సిబ్బందితో మొదటి రోజు 98 శాతం పంచడం మా ప్రభుత్వం గొప్పదనం.. గతంలో అన్నా క్యాంటీన్ లను జగన్ ప్రభుత్వం రద్దు చేసింది.. ఆగస్ట్ 15 నుంచి అన్నా క్యాంటీన్ లను ప్రారంభిస్తాం.. ప్రభుత్వం అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం.. బ్రిటిష్ కాలం నాటి రికార్డులను ధ్వంసం చేశారు.. ప్రజల ఆస్తులను లాక్కోవాలని చూశారు అని ఆయన పేర్కొన్నారు. ప్రజలు గుండెల మీద చేయి వేసుకొని ప్రశాంతంగా నిద్రపోవాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్దేశం.. గత 5 సంవత్సరాలు మమ్మల్ని ఏడిపించారు, కొట్టారు.. అసెంబ్లీలో చంద్రబాబు వాళ్ళు చేసిన దుర్మార్గం మనం చేయకూడదని చెప్పారని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ పేర్కొన్నారు.
Read Also: MS Dhoni: ధోనీని ‘తల ఫర్ ఎ రీజన్’ అని ఎందుకు పిలుస్తారు?.. దాని వెనుక కథను చెప్పిన మహి!
Also Read
- AP Covid Cases: ఏపీలో పెరుగుతున్న కోవిడ్ కేసులు.. నేటికి ఆ సంఖ్య ఎంతకు చేరిందంటే..
- Donkey Wedding: వర్షాలు కురవాలని గాడిదలకు ఘనంగా పెళ్లి.. కళ్యాణదుర్గంలో వినూత్న సంప్రదాయం!
- Covid 19-AP: ఏపీలో అప్రమత్తం.. ప్రత్యేక కొవిడ్ వార్డు ఏర్పాటు!
- Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
కాగా, రాష్టంలో ప్రశాంతవంతమైన వాతావరణం వుండాలి అని మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు. వాళ్ళు చేసినట్టు మనం చేస్తే రేపు ఆ రిజల్ట్ మనకు కూడా వస్తుంది.. రాష్ట్రంలో రాజకీయ నాయకులకు ఇది కనువిప్పు కావాలి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయకపోతే వాళ్ళయినా మనమయినా అదే రిజల్ట్ వస్తుంది.. చంద్రబాబు సారథ్యంలో వెలుగొండ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేస్తామని గొట్టిపాటి రవి కుమార్ వెల్లడించారు.
తాజావార్తలు
-
School Holiday: విద్యార్థులకు శుభవార్త.. రేపు విద్యాసంస్థలకు సెలవు ప్రకటన..
-
AP Covid Cases: ఏపీలో పెరుగుతున్న కోవిడ్ కేసులు.. నేటికి ఆ సంఖ్య ఎంతకు చేరిందంటే..
-
Viral Look: ఈయన ఆయన నేనా? గుర్తుపట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరో! ‘భాయ్జాన్’కు ఏమైంది?
-
Hyderabad: ఉద్యోగం పేరుతో చిత్రహింసలు.. ఒమన్లో చిక్కుకున్న హైదరాబాద్ మహిళ..
-
Lalchand Rajput: రోహిత్ మరో రెండేళ్లు హాయిగా ఆడగలడు.. ‘హిట్మ్యాన్’ కెరీర్పై తొలి కోచ్ రాజ్పుత్ ధీమా
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!