Prakasam Barrage: ప్రకాశం బ్యారేజ్కి పెరిగిన వరద.. లంక గ్రామాలకు అలర్ట్..!
- ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద ప్రవాహం..
- పలు గ్రామాల మధ్య నిలిచిపోయిన రాకపోకలు..
- కృష్ణా నదీ పరీవాహక ప్రాంత ప్రజలు.. లంక గ్రామాలను అలర్ట్ చేసిన అధికారులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prakasam Barrage: ప్రకాశం బ్యారేజ్కి వరద ప్రవాహం రోజురోజుకూ పెరిగిపోతుంది. పులిచింతల నుంచి వరద ఉధృతి కొనసాగుతోంది. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రకాశం బ్యారేజ్, పులిచింతల మధ్య క్యాచ్మెంట్ ఏరియాలో కృష్ణా నదిలోకి భారీగా వరద నీరు వస్తుంది. ఎన్టీఆర్ జిల్లాలో అలుగువాగు, ఎద్దుళ్ళ వాగు, పడమటి వాగు, కట్టలేరు, మున్నేరు, వైరా ఏరు పొర్లుతున్నాయి. వరద ఉధృతితో తాత్కాలికంగా భవాని ద్వీపాన్ని క్లోజ్ చేసింది. వరుసగా కురుస్తున్న వర్షాలతో పత్తి, పెసర, మినుము, పంటలపై తీవ్ర ప్రభావం పడింది.
Read Also: Paris Olympics 2024: మరీ అందంగా ఉందని.. పారిస్ ఒలింపిక్స్ నుంచి పంపించేశారు! చివరకు షాక్
Also Read
- Chandrababu: 'అప్పుడు మూడు రాజధానులు.. ఇప్పుడు మావిగన్'.. జగన్పై చంద్రబాబు సెటైర్లు
- CM Chandrababu: వీబీజీ రామ్జీ పథకానికి శ్రీకారం.. గ్రామాల అభివృద్ధిపై చంద్రబాబు భారీ ప్రకటనలు
- Topudurthi Prakash Reddy: టిప్పర్తో ఢీకొట్టి నన్ను హత్య చేయాలని కుట్ర.. తోపుదుర్తి సంచలన ఆరోపణలు
- Somu Veerraju: జగన్కు దమ్ముంటే చర్చకు రావాలి.. సోము వీర్రాజు సవాల్
కాగా, కృష్ణా నదికి వరద పోటెత్తడంతో బ్యారేజీకి దిగువ ప్రాంతాలైన దివిసీమలోని లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పులిగడ్డ ఆక్విడెక్ట్ దగ్గర వరద నీరు పది అడుగులకు చేరిపోయింది. వినగడప వాగు పొంగి పొర్లుతుండటంతో గంపలగూడెం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. తిరువూరు అక్కపాలెం పట్టమటి వాగు పొంగిపోవడంతో రాకపోకలను అధికారులు నిలిపివేశారు. మరోవైపు పెనుగంచిప్రోలు దగ్గర మున్నేరు ఉధృతంగా ప్రవహిస్తుంది. ప్రకాశం బ్యారేజ్ ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 3,10,000 క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్కి వరద నీరు పోటెత్తడంతో కృష్ణ ఈస్టర్, వెస్ట్రన్ కాల్వలకు 13,768 క్యూసెక్కుల నీటిని రిలీజ్ చేశారు. దీంతో అధికారులు కృష్ణా నదీ పరీవాహక ప్రాంత ప్రజలు, లంక గ్రామ ప్రజలను అలర్ట్ చేశారు.
తాజావార్తలు
-
US: అమెరికాలో ఘోరం.. అగ్నిప్రమాదంలో గుజరాత్కు చెందిన కుటుంబం మృతి
-
KTR : రాహుల్, రేవంత్లతో చర్చకు సిద్ధం.. జూపల్లి ఎందుకు దూరాడో తెలీదు
-
IND vs SL Test Series: ఆగస్టు 15 నుంచి భారత్-శ్రీలంక టెస్ట్ సమరం.. షెడ్యూల్ విడుదల.!
-
Modi-Takaichi: మారుతీ మెగా ప్లాంట్ ప్రారంభించిన మోడీ, తకైచి
-
Delhi: దేశ వ్యాప్తంగా బాంబ్ బెదిరింపులు.. ఘజియాబాద్ వ్యక్తి అరెస్ట్
ట్రెండింగ్
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!