Merugu Nagarjuna: జగన్ ప్రభుత్వంలో సామాజిక విప్లవం వచ్చింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Merugu Nagarjuna: విశాఖ జిల్లా ఉత్తర నియోజకవర్గంలో సామాజిక సాధికార బస్సు యాత్ర జరుగుతుంది. అందులో భాగంగానే అక్కడ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ.. జగన్ ప్రభుత్వంలో సామాజిక విప్లవం వచ్చిందని తెలిపారు. సామాజిక సాధికారత సాధించామన్నారు. కాగా.. బీసీ, ఎస్సీ, ఎస్టీలను అవమానించిన నాయకుడు చంద్రబాబు అని మంత్రి మేరుగ మండిపడ్డారు. పేదవాడు ఉన్నత శిఖరాలకు వెళ్ళడమే సామాజిక న్యాయమని మంత్రి పేర్కొన్నారు.
Read Also: Tammineni Sitaram: నాకు వ్యాధి, జబ్బు వచ్చిందని అసత్య ప్రచారం చేస్తున్నారు
Also Read
- Vizag Tragedy: రాఖీ పండుగ రోజే విషాదం.. భార్య, ఇద్దరు చిన్నారులతో సహా ఆటో డ్రైవర్ ఆత్మహత్య
- Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
- Vizag School Tragedy: విశాఖలో దారుణం.. టీచర్ దెబ్బలకు ఆగిన పసి గుండే..! యూకేజీ విద్యార్థి మృతి..
- Vizag Crime: మట్టి కుప్పలో 4 మృతదేహాలు, 9 పుర్రెలు.. విశాఖలో తీవ్ర కలకలం
చంద్రబాబు కోర్టులకు వెళ్ళి అభివృద్ధిని అడ్డుకున్నారని మేరుగ విమర్శలు చేశారు. చంద్రబాబు అంతు చూడాల్సిన సమయం వచ్చిందని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏపీలో పేదరికం తగ్గిందని తెలిపారు. చంద్రబాబు చంద్రగిరిలో పుట్టి.. కుప్పంలో పోటీ చేస్తున్నారని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో జగన్ బొమ్మతో గెలవబోతున్నామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే.. లోకేశ్ యువగళంలో సగం దూరం నచిడి పారిపోయాడని దుయ్యబట్టారు. నీ ఎర్రపుస్తకం మడిచి మీ బాబుకు ఇవ్వని విమర్శించారు. నారా భువనేశ్వరి రెండే రెండు చెక్కులు ఇచ్చిందని మంత్రి మేరుగ నాగార్జున కామెంట్స్ చేశారు.
Read Also: Sajjala Ramakrishna Reddy: షర్మిల కాంగ్రెస్లో చేరిక వెనుక అతని కుట్ర ఉంది..
అనంతరం ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు మాట్లాడుతూ.. బీసీ అయిన తనను ఉప ముఖ్యమంత్రిగా సీఎం జగన్ పక్కన కూర్చోబెట్టుకున్నారని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం పింఛన్లు 3 వేలకు పెంచారన్నారు. అంతేకాకుండా.. వైఎస్సార్ చేయూత, ఆసరా ద్వారా మహిళలను ఆదుకుంటున్నారని అన్నారు.
రైతులు, మహిళలను చంద్రబాబు మోసం చేశారని ఆరోపించారు. ఇచ్చిన మాట ప్రకారం నవరత్నాలను సీఎం జగన్ అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. అంతేకాకుండా.. పిల్లలు కోసం ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టారని అన్నారు. ఆరోగ్య శ్రీ ద్వారా పేదలను ఆదుకుంటున్నారు.. పేదలకు 32 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చారని బూడి ముత్యాల నాయుడు తెలిపారు.
తాజావార్తలు
-
Gold Price Today: భారీగా తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్లో 10 గ్రాముల గోల్డ్ రేట్ ఎంతంటే?
-
Manisha Koirala: భారత్, చైనా అండగా ఉండాలి.. నేపాల్ వరదలపై కన్నీళ్లు పెట్టుకున్న మనీషా కొయిరాలా..
-
GLOF Risk in India: నేపాల్ వరదల తర్వాత భారత్కు భారీ ముప్పు.. హిమాలయాల్లో 200 ‘జల బాంబులు’?
-
Jailer 2: రజనీకాంత్ ‘జైలర్ 2’కు టాలీవుడ్ సినిమాల సెగ.. రిలీజ్ డేట్ మారుతుందా?
-
Hockey World Cup 2026 విజేతగా జర్మనీ.. స్పెయిన్పై 1-0తో విజయం.!
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!