Minister Nadendla: స్టీల్ ప్లాంట్పై జనసేన వైఖరి ప్రకటించాలన్న వైసీపీ.. మంత్రి నాదెండ్ల స్ట్రాంగ్ కౌంటర్
- విశాఖ స్టీల్ ప్లాంట్ పై జనసేన వైఖరి ప్రకటించాలన్న వైసీపీ..
- వైసీపీ నేతల వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడిన మంత్రి నాదెండ్ల..
- ప్రైవేటీకరణ జరగదు.. రాజకీయ లబ్ది కోసమే వైసీపీ డ్రామాలు: నాదెండ్ల మనోహర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Nadendla: ఈ నెల 30వ తేదీన విశాఖలో జనసేన విస్తృత స్థాయి సమావేశం కోసం ఏర్పాట్లు ఊపందుకున్నాయి. ఏపీ, తెలంగాణ నుంచి 15 వేల మంది ఆహ్వానితులు వస్తుండగా.. పవన్ కళ్యాణ్ భవిష్యత్ కార్యచరణ కోసం దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సందర్భంగా విశాఖలోని ఇందిరా ప్రయదర్శినీ స్టేడియంలో జరుగుతున్న ఏర్పాట్లను కార్పొరేటర్లతో కలిసి మంత్రి నాదెండ్ల మనోహర్ సమీక్షించారు.
Read Also: Surya : సూర్య కోసం భారీ సెట్.. వెంకీ అట్లూరి సినిమా నెక్స్ట్ లెవెల్!
Also Read
- Home Minister Anitha: విశాఖలో జగన్ పర్యటనపై హోంమంత్రి కౌంటర్.. మీకు ఆ హక్కు లేదు..!
- APL-5లో కాకినాడ కింగ్స్ శుభారంభం.. 71 పరుగుల తేడాతో వైజాగ్ లయన్స్పై భారీ విజయం.!
- Steel Plant Accident : ఇవాళ విశాఖకు వైఎస్ జగన్.. షెడ్యూల్ ఇలా..!
- Vizag: విశాఖ స్టీల్ ప్లాంట్ విషాదం.. డీఎన్ఏ పరీక్షల తర్వాతే మృతదేహాల గుర్తింపు.! విచారణకు కేంద్రం ఉన్నతస్థాయి కమిటీ..
ఈ సందర్భంగా మీడియాతో మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. విశాఖ స్టీల్ ప్లాంట్ పై జనసేన విధానం ప్రకటించాలన్న వైసీపీ డిమాండ్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ప్రైవేటీకరణ అనేది జరగదని ఇప్పటికే స్పష్టం చేశాం.. రాజకీయ లబ్ది కోసం వైసీపీ చేస్తున్న చౌకబారు వ్యవహారంగా తేల్చేశారు. స్ట్రాటజిక్ సేల్ ప్రకటించిన తర్వాత ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిస్తే.. ఇక్కడ వైసీపీ పాదయాత్ర పేరుతో షో చేసిందని విమర్శించారు. విశాఖ వేదికగా సేనతో సేనాని పేరుతో మూడు రోజుల పాటు జరుగుతున్న సమావేశాలను ప్రతిష్టాత్మకంగా జనసేన తీసుకుంది.
తాజావార్తలు
-
PM Modi: అది ‘‘హిందూ గ్రోత్ రేట్’’ కాదు, ‘‘కాంగ్రెస్ గ్రోత్ రేట్’’
-
Gurnoor Brar: 17 ఏళ్ల వయసులో క్రికెట్ ప్రారంభం.. 9 ఏళ్ల కష్టానికి టీమిండియా పిలుపు..
-
Rao Bahadur Teaser: ఈసారి సత్యదేవ్ కొట్టేలా ఉన్నాడు.. ‘రావు బహదూర్’ టీజర్ డేట్ ఫిక్స్.. రిలీజ్ డేట్ అప్పుడే!
-
Nandini Reddy: ‘పెద్ది’ వివాదంపై నందిని రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. బుచ్చిబాబు తప్పు ఒప్పుకున్నాడు!
-
Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!