TTD Board Meeting: ముగిసిన టీటీడీ పాలకమండలి భేటీ.. ఆస్తులపై శ్వేతపత్రం విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీటీడీ పాలకమండలి భేటీ ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. టీటీడీకి సంబంధించిన ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేసినట్టు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. టీటీడీకి సంబంధించి 960 ఆస్తులు వుండగా…వాటి విలువ 85700 కోట్ల రూపాయలని తెలిపారు. శ్రీవారి ప్రసాదాల తయారీకి వినియోగించే పదార్దాలను సేంద్రియ వ్యవసాయం ద్వారా పండించిన వాటినే వినియోగించాలని నిర్ణయం తీసుకుంది. 95 కోట్లతో రూపాయల వ్యయంతో యాత్రికులు వసతి సముదాయం 5 నిర్మాణం జరుగుతాయి.
Read Also: Sitaram Yechury: మోదీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలి
Also Read
- Retirement Age Increase: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారందరికీ పదవి విరమణ వయస్సు 60 నుంచి 62 ఏళ్లకు పెంపు.!
- Chandrababu: 'అప్పుడు మూడు రాజధానులు.. ఇప్పుడు మావిగన్'.. జగన్పై చంద్రబాబు సెటైర్లు
- CM Chandrababu: వీబీజీ రామ్జీ పథకానికి శ్రీకారం.. గ్రామాల అభివృద్ధిపై చంద్రబాబు భారీ ప్రకటనలు
- Topudurthi Prakash Reddy: టిప్పర్తో ఢీకొట్టి నన్ను హత్య చేయాలని కుట్ర.. తోపుదుర్తి సంచలన ఆరోపణలు
30 కోట్ల రూపాయల వ్యయంతో చేర్లోపల్లి నుంచి వకుళామాత ఆలయం వరకు రోడ్డు నిర్మాణం చేపడతాం అన్నారు. 2.45 కోట్ల రూపాయల వ్యయంతో నందకం అతిధి గృహంలో పర్నిచర్ ఏర్పాటు చేస్తాం. 7.2 కోట్ల రూపాయల వ్యయంతో కాటేజీలలో గీజర్లు, ఫర్నిచర్ ఏర్పాటుచేస్తాం. నెల్లూరులో కళ్యాణమండపాల వద్ద 3 కోట్ల రూపాయల వ్యయంతో ఆలయం నిర్మాణం చేస్తాం. క్లాస్ 4 ఉద్యోగులు యూనిఫాం కోసం 2.5 కోట్లు కేటాయించాం అని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. 6.3 కోట్ల రూపాయల వ్యయంతో ఎస్వీ ఆర్ట్స్ కాలేజిలో అభివృద్ది పనులు చేపడతామన్నారు.
వడమాలపేట వద్ద భవిష్యత్త్ అవసరాల దృష్యా 130 ఏకరాల ప్రభుత్వ భూమిని 25 కోట్లకు కోనుగోలు చేస్తున్నామన్నారు. బ్రహ్మోత్సవాలు తరువాత సర్వదర్శనం భక్తులుకు తిరుపతిలో టోకెన్లు జారీ ప్రకియని తిరిగి ప్రారంభిస్తాం అని వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేందుకు విఐపి బ్రేక్ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులును ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు అనుమతించాలని నిర్ణయం తీసుకుంది. వసతి గదులు కేటాయింపు ప్రకియను తిరుమలలో కాకుండా తిరుపతిలో కేటాయించాలని భావిస్తున్నాం అని చెప్పారు.
Read Also: TTD: తిరుమల భక్తులకు ముఖ్య గమనిక.. ప్రైవేట్ సంస్థలకు విరాళాలు ఇవ్వొద్దు
తాజావార్తలు
-
Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
-
Retirement Age Increase: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారందరికీ పదవి విరమణ వయస్సు 60 నుంచి 62 ఏళ్లకు పెంపు.!
-
US: అమెరికాలో ఘోరం.. అగ్నిప్రమాదంలో గుజరాత్కు చెందిన కుటుంబం మృతి
-
KTR : రాహుల్, రేవంత్లతో చర్చకు సిద్ధం.. జూపల్లి ఎందుకు దూరాడో తెలీదు
-
IND vs SL Test Series: ఆగస్టు 15 నుంచి భారత్-శ్రీలంక టెస్ట్ సమరం.. షెడ్యూల్ విడుదల.!
ట్రెండింగ్
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!