Srisailam Trust Board: శ్రీశైలం ట్రస్ట్ బోర్డ్ భేటీ.. 25 ప్రతిపాదనలకు ఓకే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీశైలంలో సమావేశమైన ధర్మకర్తల మండలి 25 ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. శ్రీశైలంలో ట్రస్ట్ బోర్డ్ ఆరవ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ధర్మకర్తల మండలి చైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి, ఆలయ ఈవో లవన్న, మండలి సభ్యులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో మొత్తం 30 అంశాలతో ప్రతిపాదనలు ప్రవేశపెట్టగా 25 ప్రతిపాదనలను ఆమోదం తెలిపి 5 ప్రతిపాదనలకు వాయిదా వేసినట్లు ఆలయ చైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి తెలిపారు. ముఖ్యంగా క్షేత్ర అభివృద్ధి,కొన్ని చోట్ల రోడ్లు,విద్యుత్ కు ఆమోదం తెలిపినట్టు చైర్మన్ చెప్పారు.
Read Also:
Tirumala: తిరుమల భక్తులకు గమనిక.. బ్రహ్మోత్సవాలకు వాటిని తీసుకురావొద్దు..!!
Also Read
- YS Jagan: ‘రెడ్ బుక్ గవర్నెన్స్’ గ్లోబల్ అయ్యింది.. ఏపీ పోలీసులు, ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్ ఫైర్
- Polavaram District: ఏపీలో విషాదం.. ఒకే ప్రియుడి కోసం ఇద్దరు యువతులు ఆత్మహత్య..
- Tirumala Development: ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. తిరుమల అభివృద్ధి, భక్తుల భద్రపై కీలక ప్రకటనలు..
- Gadikota Srikanth Reddy: కొత్త పెన్షన్ల పేరుతో మళ్లీ మోసం.. గడికోట ఫైర్
అలానే అటవీశాఖ మంత్రితో మాట్లాడి త్వరలో శ్రీశైల పరిధి అటవీ సరిహద్దులు నిర్మిస్తామన్నారు. పడితరం స్టోర్ లో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయని వాటిపై కూడా ప్రత్యేక చర్యలు తీసుకొని త్వరలోనే ధరలు నిర్ణయించి టెండర్ లు పిలుస్తామన్నారు. శ్రీశైలం క్షేత్ర అభివృద్ధికి సీఎం జగన్మోహన్ రెడ్డిని కూడా నిధులు ఆడిగామని సీఎం కూడా సుముఖత వ్యక్తం చేశారని ఆలయ చైర్మన్ చక్రపాణి రెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో ఆలయ చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి, ఈవో లవన్న ట్రస్ట్ సభ్యులు అధికారులు పాల్గొన్నారు.
Read Also: Gujarat: అత్యాచారం కేసులో ఆప్ నేత అరెస్ట్
తాజావార్తలు
-
Chhattisgarh: కాంగ్రెస్ నేతల హత్యపై సంచలన తీర్పు.. 10 మంది మావోలకు మరణశిక్ష
-
YS Jagan: ‘రెడ్ బుక్ గవర్నెన్స్’ గ్లోబల్ అయ్యింది.. ఏపీ పోలీసులు, ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్ ఫైర్
-
TGSRTC : బస్టాండ్ ఇక కేవలం బస్టాండ్ మాత్రమే కాదు.. మాల్ను తలపించేలా కొత్త లుక్
-
Saudi-Houthis: మక్కా చేరిన హౌతీల దాడులు.. చప్పుడు చేయని పాక్.. కారణమిదేనా?
-
Digital Payments: యూపీఐ ఛార్జీల నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకుంటుందా? ఫైనల్ ఆన్సర్ వచ్చేసింది!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!