Pawan Kalyan : మా పార్టీలో ఎవరు తప్పు చేసినా నేను క్షమించను
- శివకోడు పల్లె పండుగ సభలో పవన్ ఘాటు వ్యాఖ్యలు
- మా పార్టీలో తప్పులు చేసినా క్షమించను
- కూటమి ప్రభుత్వానికి 15 ఏళ్లు సమయం ఇవ్వాలి
- యువత సమస్యల కోసం నిలదీయండి : పవన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం శివకోడులో జరిగిన పల్లె పండుగ 2.0 బహిరంగ సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రజలను ఉద్దేశించి ఘాటైన ప్రసంగం చేశారు. పార్టీ అంతర్గత వ్యవహారాలపై, కూటమి ప్రభుత్వ భవిష్యత్తుపై, సోషల్ మీడియాలో జరుగుతున్న విమర్శలపై ఆయన స్పష్టమైన సందేశాలు ఇచ్చారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. “మా పార్టీలో ఎవరు తప్పు చేసినా నేను క్షమించను” అని హెచ్చరించారు. పార్టీ క్రమశిక్షణపై రాజీ ఉండబోమని, తప్పులు చేసిన వారిపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
T20 World Cup 2026: భారత్ ఫైనల్స్కు వెళ్తుంది.. రోహిత్ శర్మ జోస్యం!
Also Read
- Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
- YS Jagan : మహిళల భద్రత ఎక్కడ? చంద్రబాబుపై జగన్ తీవ్ర విమర్శలు
- CM Chandrababu : అమరావతి దేవతల రాజధాని.. నవ్యాంధ్రను నెంబర్ వన్ చేయడమే నా లక్ష్యం
- MLA Yarlagadda Venkata Rao: గన్నవరం ఎమ్మెల్యే గైర్హాజరుతో మళ్లీ చర్చ.. ఏటీసీ ప్రారంభోత్సవానికి ఎందుకు డుమ్మా..?
కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మాలని కోరుతూ.. “కొబ్బరి చెట్టును పెద్దకొడుకుగా ఎలా భావిస్తారో.. అలాగే కూటమి ప్రభుత్వాన్ని భావించండి” అని ఆయన అన్నారు. ప్రజలు అభివృద్ధి కోసం ఓర్పుతో సమయం ఇవ్వాలని, కూటమి ప్రభుత్వానికి కనీసం 15 ఏళ్ల స్థిరత్వం అవసరమని తెలిపారు. “ఈరోజుకీ వైసీపీ నాయకుల బూతులు, బుద్ధులు మారలేదు” అన్నారు. ప్రజాస్వామ్య విమర్శలను స్వాగతిస్తున్నామని, ప్రజలకు ఉపయోగపడే సూచనలను పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు. “మారకపోతే పవన్ కళ్యాణ్లో గట్టిదనం కూడా చూస్తారు” అంటూ ఘాటుగా స్పందించారు.
అలాగే 2029లో వైసీపీ అధికారంలోకి వస్తామని చేస్తున్న వ్యాఖ్యలను తప్పుబట్టిన ఆయన, “రాజోలు గడ్డ నుంచి చెబుతున్నాను… అది జరగదు” అని స్పష్టం చేశారు. “యువత సమస్యల కోసం నన్ను నిలదీయండి” అంటూ పిలుపునిచ్చారు. సమాజ మార్పులో యువత పాత్ర కీలకమని, వారు చెప్పే సమస్యలకు ప్రభుత్వం స్పందిస్తుందని చెప్పారు.
IND vs SA 2nd Test: భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే.. మెయిన్ రీజన్ గంభీర్!
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!