Srisailam Dam Gates Lifted: కృష్ణమ్మ పరవళ్లు.. ఈ ఏడాదిలో రెండోసారి శ్రీశైలం గేట్లు ఎత్తిన అధికారులు
- కృష్ణమ్మ మరోసారి పరవళ్లు తొక్కుతుంది..
- శ్రీశైలం జలాశయానికి భారీగా వరదనీరు..
- ఈ సంవత్సరంలో రెండోవసారి రేడియల్ క్రెస్టు గేట్లు ఎత్తివేత..
- జలాశయంలోని రెండు గేట్లు 10 అడుగులు మేర ఎత్తి దిగువకు నీటి విడుదల..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Srisailam Dam Gates Lifted: కృష్ణమ్మ మరోసారి పరవళ్లు తొక్కుతుంది.. శ్రీశైలం జలాశయానికి వరదనీరు భారీగా వచ్చి చేరుతోంది.. దీంతో.. ఈ సంవత్సరంలో రెండోవసారి రేడియల్ క్రెస్టు గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు అధికారులు.. శ్రీశైలం జలాశయంలోని రెండు రేడియల్ క్రెస్టు గేట్లు 10 అడుగులు మేర ఎత్తి దిగువ నాగార్జునసాగర్ కు నీటి విడుదల చేస్తున్నారు అధికారులు.. ప్రస్తుతం డ్యామ్కు ఇన్ ఫ్లో 2,13,624 క్యూసెక్కులుగా ఉండగా.. ఓవైపు రెండు గేట్లు ఎత్తివేత.. మరోవైపు.. విద్యుత్ ఉత్పత్తి నేపథ్యంలో.. డ్యామ్ నుంచి ఔట్ ఫ్లో 1,22,876 క్యూసెక్కులుగా ఉంది.. ఇక, శ్రీశైలం డ్యామ్ పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నిండుకుండలా అంటే.. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకు చేరింది నీటిమట్టం.. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 215.8070 టీఎంసీలుగా నీటినిల్వ ఉంది.. కుడి గట్టు జలవిద్యుత్ కేంద్రంతో పాటు.. ఎడమ గట్టు జల విద్యుత్ కేందంలోనూ విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది..
Read Also: Devara 3rd SOng : ‘దేవర’ మూడో పాట.. అడగకండి.. ఎప్పుడొచ్చినా భీభత్సమే!
Also Read
- Nandyal Bus Accident: గేదెలను తప్పించే క్రమంలో ట్రావెల్స్ బస్సు బోల్తా.. బస్సులో 34 మంది ప్రయాణికులు
- Ambati Rambabu: అమరావతి నా జన్మలోనే కాదు.. చంద్రబాబు, లోకేష్ జన్మలో కూడా పూర్తి కాదు..!
- Srisailam: నేడు శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబికా దేవి కుంభోత్సవం
- Bhuma Akhila Priya: హత్య కేసుల్లో జీవిత ఖైదు పడిన 12 మంది దోషులకు భూమా అఖిల ప్రియ పరామర్శ.. సంచలన వ్యాఖ్యలు
మరోవైపు.. నాగార్జునసాగర్ డ్యాం 2 క్రస్ట్ గేట్లు పది అడుగుల మేర ఎత్తి 30,026 క్యూసెక్కుల నీటిని మంగళవారం నుంచి దిగవకు విడుదల చేస్తు్న్నారు అధికారులు.. శ్రీశైలం నుంచి భారీగా ఇన్ ఫ్లో సాగర్ కు రావడంతో మరికొద్ది సేపట్లో ఇంకో నాలుగు గేట్లను కూడా ఎత్తనున్నారు అధికారులు.. నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ యొక్క పూర్తి స్థాయినీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 590 అడుగులకు చెరుకుంది.. నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీల గాను ప్రస్తుతం 312 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.. నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ నుండి కుడి, ఎడమ కాలువలకు, జంట నగరాల తాగునీటి అవసరాల కొరకు, మొత్తం 78,854 క్యూసెక్కుల నీటిని ఔట్ ఫ్లో రూపంలో వదుతున్నారు అధికారులు.. విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది..
తాజావార్తలు
-
Astrology: డబ్బు విషయంలో ఈ 3 రాశులవారు చాలా జాగ్రత్త.. ఖర్చు పెట్టే ముందు పదిసార్లు ఆలోచిస్తారట!
-
Veerappan Interview Controversy : వీరప్పన్ కేసులో హీరోయిన్ కు బిగ్ రిలీఫ్… ఆ ఛానల్ భారీ పరిహారం చెల్లించాల్సిందే.!
-
Suryakumar-Shreyas: చాలా సంతోషంగా ఉంది.. సెలబ్రేట్ చేసుకోవాల్సిన విషయం.. సూర్య సంచలన వ్యాఖ్యలు!
-
Elon Musk: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. ఎలాన్ మస్క్ ఆందోళన
-
Mega 158 : చిరు సరసన నటించేందుకు బాలయ్య హీరోయిన్ నో..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!