Mp Vijaysai Reddy: ప్రధాని మోడీ సభ.. ఏర్పాట్లు పరిశీలించిన విజయసాయిరెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈనెల 11, 12 తేదీల్లో ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ పర్యటనకు వస్తున్న సంగతి తెలిసిందే. విశాఖ ఆంధ్రా యూనివర్సిటీలో ప్రధానమంత్రి సభ ఏర్పాట్లను పరిశీలించారు ఎంపీ విజయసాయిరెడ్డి, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి,మంత్రి అమర్నాథ్. విజయ్ సాయి రెడ్డి మాట్లాడుతూ .. ప్రధాని పర్యటనకు సంబంధించి దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి..3 లక్షల మంది ప్రజలు సభకు వస్తున్నారు..అనకాపల్లి విశాఖ జిల్లా నుంచి 2 లక్షలు, మిగతా నాలుగు జిల్లాలని లక్ష మంది ప్రజలు హాజరవుతారు.. వచ్చిన ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం అన్నారు.
Read ALso: CM Jagan Vizag Tour: విశాఖ టూర్…. సీఎం జగన్ షెడ్యూల్ ఇదే!
Also Read
- CM Chandrababu: ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం పెరగాలి.. పారదర్శక పాలనతో ముందుకు వెళ్లాలి..!
- CM Chandrababu: బుల్లెట్ వేగంతో రాష్ట్రంలో 'బుల్లెట్ మోటార్ సైకిల్' ప్రాజెక్టు ఏర్పాటు..!
- Heat Wave Alert: ఇంటి నుంచి బయటకు రాకపోవడమే మంచిది.. రాబోయే మూడు రోజులు 47°C వరకు ఉష్ణోగ్రతలు..!
- Inter Results Error: 60 మార్కులొస్తే 6 మార్కులు వేసిన లెక్చరర్.. దిమ్మతిరిగే పనిష్మెంట్ ఇచ్చిన సర్కార్..!
ప్రధానమంత్రి కి సీఎం జగన్మోహన్ రెడ్డి, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ స్వాగతం పలుకుతారు..15,000 కోట్ల రూపాయల పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేస్తారు..ఇది రాజకీయ సభ కాదు అభివృద్ధికి సంబంధించిన సభ..నిబంధనలకు విరుద్ధంగా ఎక్కడ చెట్లు తొలగించలేదు..ప్రధాని సభకు అడ్డువచ్చిన కొన్ని చెట్లను మాత్రమే తొలగించారన్నారు. మళ్లీ అదే స్థాయిలో మొక్కలను నాటుతారు..30 ఎకరాల స్థలంలో మీటింగ్ జరుగుతుందన్నారు ఎంపీ విజయసాయిరెడ్డి.
Read Also: Keanu Reeves: ‘జాన్ విక్’ పైనే కీనూ రీవ్స్ ఆశలు!
ఇదిలా వుంటే… ప్రధాని మోడీ పర్యటనకు అటు వైసీపీ, ఇటు బీజేపీ కూడా ఏర్పాట్లు చేసింది. వైసీపీ ప్రధానికి స్వాగతం పలుకుతోంది. ఇటు బీజేపీ నేతలు కూడా భారీ స్థాయిలో కాషాయరంగు తోరణాలో స్వాగత తోరణాలు ఏర్పాటుచేశారు. బీజేపీ కీలక నేతలు ప్రధాని పర్యటనను విజయవంతం చేసేందుకు ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఏపీ ప్రభుత్వ పరంగా మోడీ పర్యటనలో ఎంపీ విజయసాయిరెడ్డి కీలకంగా వ్యవహరించనున్నారు. విజయసాయికే జగన్ బాధ్యతలు అప్పగించారని తాడేపల్లిలో ప్రచారం సాగుతోంది. రెండురోజుల పర్యటనలో జగన్ మోడీని ఏం అడుగుతారోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!