Kurnool: ముచ్చుమర్రిలో బాలిక మృతదేహం కోసం కొనసాగుతున్న గాలింపు..
- కర్నూలు జిల్లా ముచ్చుమర్రిలో విషాదం..
- నాలుగు రోజుల క్రితం అదృశ్యమైన బాలిక మృతదేహం కోసం గాలింపు..
- నిందితులను కఠినంగా శిక్షించాలని ఎమ్మెల్యే జయసూర్య డిమాండ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kurnool: కర్నూలు జిల్లా ముచ్చుమర్రిలో నాలుగు రోజుల క్రితం అదృశ్యమైన బాలిక మృతదేహం కోసం పోలీసులు వెతుకుతున్నారు. వాసంతి అనే బాలిక 7వ తేదీ నుంచి కనిపించడం లేదు.. అన్ని ప్రాంతాల్లో వెతికినా దొరకని బాలిక ఆచూకీ.. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు జాగిలాలతో గాలిస్తున్నారు. అయితే, ముగ్గురు మైనర్ బాలురపై అనుమానంతో పోలీసులు విచారిస్తున్నారు. బాలికపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు అనుమానితులు అంగీకరించారు. ఇంట్లో చెప్తుందని బాలికను హత్య చేసినట్లు వారు తెలిపారని పోలీసులు వెల్లడించారు.
Read Also: Kidney Scandal : కిడ్నీ రాకెట్ గుట్టురట్టు.. 500 మందికి కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్
Also Read
- CM Chandrababu Warning: పవన్ కల్యాణ్పై నోరు పారేసుకుంటే ఖబర్దార్.. చంద్రబాబు సీరియస్ వార్నింగ్
- CM Chandrababu: జొన్నగిరి ఇక ‘స్వర్ణగిరి’.. స్వర్ణాంధ్రకు నాంది పలికిన గోల్డ్ ప్రాజెక్ట్
- US Plane Crash: అమెరికా విమాన ప్రమాదం.. తెలుగు యువకుడు మృతి
- TG Bharath vs Byreddy Siddharth Reddy: బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై మంత్రి టీజీ భరత్ క్రిమినల్ పరువునష్టం దావా
అయితే, ముచ్చుమర్రి ఎత్తిపోతల కాలువలో బాలిక మృతదేహం కోసం ముమ్మరంగా పోలీసులు గాలిస్తున్నారు. ముచ్చుమర్రి బాలిక వాసంతి మృతదేహం గాలింపును ఎమ్మెల్యే జయసూర్య పర్యవేక్షిస్తున్నారు. బాలికపై అత్యాచారం, హత్య ఘటనపై తీవ్రంగా మండిపడ్డారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూండ చూడాలి.. రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనితతో కూడా ఈ విషయం మాట్లాడాను అని చెప్పుకొచ్చారు. నింధితులు ఎవరైనా సరే కఠినంగా శిక్షించాలి అని ఎమ్మెల్యే జయసూర్య డిమాండ్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తు్న్నారు. ఇక, బాలికను హత్య చేసి నాలుగు రోజులైనా నిందితుడి ఆచూకీ లభించలేదు.. దీంతో నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి 50 వేల రూపాయలు బహుమతి ఇస్తామని పోలీసులు ప్రకటించారు. బస్సులపై పోస్టర్ లు అతికించి సెర్చింగ్ చేస్తున్నారు. నిందితుడి స్నేహితుల, బంధువుల ఇళ్ల వద్ద నిఘా పెట్టారు. పోలీస్ టోల్ ఫ్రీ నంబర్స్ కు వస్తున్న ఫేక్ కాల్స్.. కేసులో పురోగతి లేకపోవడంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు.
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!