Kurnool: ముచ్చుమర్రిలో బాలిక మృతదేహం కోసం కొనసాగుతున్న గాలింపు..
- కర్నూలు జిల్లా ముచ్చుమర్రిలో విషాదం..
- నాలుగు రోజుల క్రితం అదృశ్యమైన బాలిక మృతదేహం కోసం గాలింపు..
- నిందితులను కఠినంగా శిక్షించాలని ఎమ్మెల్యే జయసూర్య డిమాండ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kurnool: కర్నూలు జిల్లా ముచ్చుమర్రిలో నాలుగు రోజుల క్రితం అదృశ్యమైన బాలిక మృతదేహం కోసం పోలీసులు వెతుకుతున్నారు. వాసంతి అనే బాలిక 7వ తేదీ నుంచి కనిపించడం లేదు.. అన్ని ప్రాంతాల్లో వెతికినా దొరకని బాలిక ఆచూకీ.. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు జాగిలాలతో గాలిస్తున్నారు. అయితే, ముగ్గురు మైనర్ బాలురపై అనుమానంతో పోలీసులు విచారిస్తున్నారు. బాలికపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు అనుమానితులు అంగీకరించారు. ఇంట్లో చెప్తుందని బాలికను హత్య చేసినట్లు వారు తెలిపారని పోలీసులు వెల్లడించారు.
Read Also: Kidney Scandal : కిడ్నీ రాకెట్ గుట్టురట్టు.. 500 మందికి కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్
Also Read
- Byreddy Siddharth Reddy: “నన్ను తిట్టేవారికి బహుమతులు ఇస్తున్నారు”.. మంత్రి టీజీ భరత్పై బైరెడ్డి విమర్శలు..
- AP Student Suicide in US: అమెరికాలో కర్నూలు యువకుడు ఆత్మహత్య.. పిస్టల్తో కాల్చుకుని..
- Mantralayam Road Accident: మంత్రాలయం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఎనిమిది మంది భక్తులు మృతి
- Umrah Scam: ఉమ్రా యాత్ర పేరుతో రూ. 4 కోట్లు వసూలు చేసిన కేటుగాడు..!
అయితే, ముచ్చుమర్రి ఎత్తిపోతల కాలువలో బాలిక మృతదేహం కోసం ముమ్మరంగా పోలీసులు గాలిస్తున్నారు. ముచ్చుమర్రి బాలిక వాసంతి మృతదేహం గాలింపును ఎమ్మెల్యే జయసూర్య పర్యవేక్షిస్తున్నారు. బాలికపై అత్యాచారం, హత్య ఘటనపై తీవ్రంగా మండిపడ్డారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూండ చూడాలి.. రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనితతో కూడా ఈ విషయం మాట్లాడాను అని చెప్పుకొచ్చారు. నింధితులు ఎవరైనా సరే కఠినంగా శిక్షించాలి అని ఎమ్మెల్యే జయసూర్య డిమాండ్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తు్న్నారు. ఇక, బాలికను హత్య చేసి నాలుగు రోజులైనా నిందితుడి ఆచూకీ లభించలేదు.. దీంతో నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి 50 వేల రూపాయలు బహుమతి ఇస్తామని పోలీసులు ప్రకటించారు. బస్సులపై పోస్టర్ లు అతికించి సెర్చింగ్ చేస్తున్నారు. నిందితుడి స్నేహితుల, బంధువుల ఇళ్ల వద్ద నిఘా పెట్టారు. పోలీస్ టోల్ ఫ్రీ నంబర్స్ కు వస్తున్న ఫేక్ కాల్స్.. కేసులో పురోగతి లేకపోవడంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు.
తాజావార్తలు
-
Dragon Glimpse: ‘డ్రాగన్’ బాక్సాఫీస్ ఊచకోత ఖాయం.. ప్రశాంత్ నీల్ మైండ్ బ్లాకింగ్ గ్లింప్స్!
-
CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
-
Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
-
Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
-
Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!