Illegal Soil Mafia: కాకినాడ జిల్లా అన్నవరంలో మట్టి మాఫియా ఆగడాలు..
- కాకినాడ జిల్లా అన్నవరంలో మట్టి మాఫియా ఆగడాలు..
- శ్మశానంలో సమాధులు తవ్వుతున్న మట్టి మాఫియా..
- నూతన భవన నిర్మాణాల కోసం తీసుకెళ్తున్న వ్యాపారులు..
- మట్టి ట్రాక్టర్లు, ప్రొక్లైన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Illegal Soil Mafia: కాకినాడ జిల్లా అన్నవరంలో మట్టి మాఫియా రెచ్చిపోతుంది. స్మశానంలో సమాధులు తవ్వుతుంది ఈ మట్టి మాఫియా.. సమాధులతో పాటు ముస్లిం స్మశాన భూమిని తవ్వుకుని వెళ్లి సొమ్ములు చేసుకుంటున్నారు. ఈ మట్టిని నూతన భవన నిర్మాణాల కోసం వ్యాపారులు తీసుకొని వెళ్తున్నారు. అయితే, ఇటీవల మృతి చెందిన వ్యక్తుల సమాధులకు సంబంధించి కళేబరాలు మాయం అయ్యాయని ముస్లిం మత పెద్దలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Also Read
- Deputy CM Pawan Kalyan: కాకినాడలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. అభివృద్ధి, స్వేచ్ఛపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
- Minister Narayana: అన్ని మున్సిపాలిటీలకు ఒకేసారి ఎన్నికలు.. మంత్రి నారాయణ కీలక ప్రకటన
- Speaker Ayyanna Patrudu: ఎమ్మెల్యేల హాజరుకు ఇక కెమెరాలే సాక్ష్యం.. స్పీకర్ అయ్యన్న సంచలన నిర్ణయం
- Kakinada: కాలేజ్ యాజమాన్యం వేధింపులకి విద్యార్థి బలి.. మనస్దాపంతో ఉరి వేసుకుని విద్యార్ది ఆత్మహత్య.!
ఇక, రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇందులో, ఒక మృతదేహం కళేబరంను బయటకు రావడంతో పోలీసులు సమక్షంలో మసీదులో భద్రపరిచారు ముస్లిం మత పెద్దలు.. స్మశాన మట్టి ట్రాక్టర్లు ప్రోక్లైన్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అర్ధరాత్రి వేళల్లో మట్టిని తవ్వుకుని వెళుతున్నారు అని రెవిన్యూ అధికారులకి పోలీసులకు సమాచారం అందజేశారు. దీంతో పాటు పోలీసులు కూడా విచారణ చేస్తున్నారు. ఇలాంటి, చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని మట్టి మాఫియాకు పోలీసులు వార్నింగ్ ఇచ్చారు.
తాజావార్తలు
-
Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!
-
AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
-
OTR : అమరావతిలో MLA క్వార్టర్స్ రెడీ..వైసీపీ ఎమ్మెల్యేలు తీసుకుంటారా?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
-
Star Couple: బిగ్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ కపుల్.. నిర్మాతలుగా మారుతున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా!
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!