AP Politics: ఏలూరు ఎంపీ అభ్యర్థి ప్రకటనతో బీజేపీ, టీడీపీలో ముసలం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఈ క్రమంలో.. ఏలూరు ఎంపీ అభ్యర్థి ప్రకటనతో బీజేపీ, టీడీపీలో ముసలం ఏర్పడింది. టీడీపీ నేత పుట్టా మహేష్ యాదవ్ కు టికెట్ కేటాయించడంపై పార్టీ నేతల్లో అసంతృప్తి నెలకొంది. ఈ క్రమంలో.. టీడీపీని వీడేందుకు గోపాల్ యాదవ్ సిద్ధమయ్యారు. ఆయన ఎంపీ టికెట్ ఆశించగా నిరాశ ఎదురైంది.
Shaharyar Khan: పాక్ క్రికెట్ బోర్డు మాజీ ఛైర్మన్ కన్నుమూత
Also Read
- Lemon Prices: అమాంతం పెరిగిన నిమ్మకాయల ధరలు.. రూ.30 నుంచి రూ.130కి..!
- Home Minister Anitha: 'మావిగన్' పేరు ఎత్తితే జనం నవ్వుకుంటున్నారు.. అనిత సెటైర్లు
- Nimmala Ramanaidu: కేంద్ర జలశక్తి కార్యదర్శికి మంత్రి నిమ్మల కీలక సూచనలు..
- CM Chandrababu: నిర్వాసితుల త్యాగానికి ప్రతిఫలం పోలవరం ప్రాజెక్టు.. మీరు ప్రజల హృదయాల్లో నిలిచిపోతారు..
కొన్ని రోజులుగా ఏలూరు సీటు తనదేనని ప్రచారం చేసుకున్న గోపాల్ యాదవ్.. ఇప్పుడు టికెట్ దక్కకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చివరి నిమిషంలో గోపాల్ యాదవ్ కు టీడీపీ అధిష్టానం హ్యాండిచ్చింది. దీంతో.. రేపు ఆత్మీయ సమావేశానికి గోపాల్ యాదవ్ పిలుపునిచ్చారు. మరోవైపు.. అటు టీడీపీకి టికెట్ కేటాయించడంపై బీజేపీలో అసమ్మతి గళం వినిపిస్తోంది. పదేళ్లుగా బీజేపీ కోసం పనిచేస్తున్న గారపాటి చౌదరికి టికెట్ ఇవ్వకపోవడంపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానికులను కాదని కడప జిల్లాకు చెందిన వ్యక్తికి ఎలా టికెట్ ఇస్తారంటుూ బీజేపీ క్యాడర్ ప్రశ్నిస్తోంది.
AAP Office: ఢిల్లీ ఆప్ కార్యాలయానికి సీల్.. నేతల మండిపాటు
గతేడాది కాలంగా.. టీడీపీ నుంచి గోపాల్ యాదవ్ ఎంపీ అభ్యర్థిగా ప్రచారం చేసుకుంటూ.. అనేక పార్టీ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో తెలుగుదేశం పార్టీ స్థానికుడుకి కాకుండా.. వేరే వ్యక్తికి సీటు కేటాయించడంతో గోపాల్ యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేపు ఆత్మీయ సమావేశానికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో టీడీపీతో కొనసాగాలా.. పార్టీని వీడాలన్న నిర్ణయంపై క్లారిటీ రానుంది. మరోపక్క బీజేపీ కోసం 16 ఏళ్ల పాటు పనిచేసిన గారపాటి చౌదరిని పక్కకు పెట్టడంపై బీజేపీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక సమస్యలు తెలిసినటువంటి వారికి సీటు కల్పించాలని వారు కోరుతున్నారు. ఈ క్రమంలో.. బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు.
తాజావార్తలు
-
Allu Aravind: ఇప్పుడు లవ్ స్టోరీస్ అన్నిటికీ ఓయోలో ఎండ్ కార్డ్.. అల్లు అరవింద్ సంచలనం
-
NITI Aayog Meeting: మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ భారత్పై ఫోకస్
-
Nuclear Warheads: ప్రపంచాన్ని ఆలోచింపజేస్తున్న భారత్ నిర్ణయం.. ఆ 12 న్యూక్లియర్ వార్ హెడ్ల కథేంటి?
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
YS Jagan: ప్రశ్నించే ప్రతి ఒక్కరూ ‘కాక్రోచ్లే’.. నేను కూడా వారిలో ఒకడిని!
ట్రెండింగ్
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?