Chandrababu Delhi Tour: ఢిల్లీ పర్యటనలో ప్రస్తావించాల్సిన అంశాలపై సీఎం చంద్రబాబు కసరత్తు..
- ఢిల్లీ టూర్లో ప్రస్తావించాల్సిన అంశాలపై ఏపీ సీఎం చంద్రబాబు కసరత్తు..
- రాష్ట్రానికి కీలక ప్రాజెక్టులు.. నిధుల సమీకరణ.. పెండింగ్ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఢిల్లీ టూర్..
- ఢిల్లీ టూర్లో ప్రధాని.. హోంమంత్రి సహా వివిధ కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandrababu Delhi Tour: ఢిల్లీ పర్యటనలో ప్రస్తావించాల్సిన అంశాలపై ఏపీ సీఎం చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. వివిధ శాఖల మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రానికి కీలక ప్రాజెక్టులు, నిధుల సమీకరణ, పెండింగ్ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సీఎం ఢిల్లీ టూర్.. కేంద్రం నుంచి ఏయే స్కీములు, ప్రాజెక్టులను రాబట్టొచ్చనే అంశంపై ప్రధానంగా చర్చ జరిపారు. మౌళిక వసతులకు వీలైనన్ని నిధుల రాబట్టేలా రిప్రజెంటేషన్లు సిద్దం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఢిల్లీ పెద్దలకు పూర్తిగా వివరించేలా ప్రభుత్వ ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు ఆదేశాల జారీ చేశారు సీఎం చంద్రబాబు.
Read Also: Tragedy: విషాదం.. చెరువులో మునిగి తల్లితో సహా ఇద్దరు కూతుళ్లు మృతి
Also Read
- AP Doctors: విధులకు గైర్హాజరైన 43 మoది డాక్టర్ల డిస్మిస్.. మరో 34 మంది రాజీనామా..
- Sai Krishna Incident: సాయికృష్ణ ఘటనపై సీఎం సీరియస్.. ఉన్నతస్థాయి విచారణకు ఆదేశాలు
- Beach Shacks in AP: గోవా తరహాలో ఏపీ బీచ్లలో బార్లు.. మార్గదర్శకాలు జారీ
- Shyamala: శాంతిభద్రతలపై మౌనం.. మేకప్పై స్పందన.. హోంమంత్రి వ్యాఖ్యలకు ఆరే శ్యామల కౌంటర్..
ఇక, గత ఐదేళ్ల కాలంలో ప్రభుత్వ వ్యవస్థల విధ్వంసం వల్ల రాష్ట్రం ఏ విధంగా నష్టపోయిందోననే అంశాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సహా అందుబాటులో ఉన్న కేంద్ర మంత్రులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వివరించే అవకాశం ఉంది. ఏపీకి పారిశ్రామిక రాయితీలను కల్పించాలని కోరే అవకాశం ఉంది. వ్యవసాయ అనుబంధ రంగాలకు ప్రొత్సాహం, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు సహకారం అందివ్వాలని కేంద్రానికి ముఖ్యమంత్రి విఙప్తి చేయనున్నారు. అత్యవసరంగా రోడ్లు, పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం, ఆర్థిక సాయం లాంటి అంశాలే లక్ష్యంగా కేంద్ర మంత్రులను కలవాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఇక, చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ప్రధాని, హోం మంత్రి సహా వివిధ కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, నితీన్ గడ్కరి, జేపీ నడ్డా, సీఆర్ పాటిల్ లాంటి కేంద్రలమంత్రులతో చంద్రబాబు సహా రాష్ట్ర మంత్రులు సమావేశం కానున్నారు. చంద్రబాబు వెంట మంత్రులు పయ్యావుల కేశవ్, బీసీ జనార్దన్ రెడ్డి, నిమ్మల రామానాయుడు తదితరులు వెళ్లనున్నారు.
తాజావార్తలు
-
DA Hike: విద్యుత్ ఉద్యోగులకు సర్కార్ గుడ్న్యూస్..
-
Kitchen Tips : చపాతీ ఎక్కువ సేపు మెత్తగా ఉండాలంటే.. పిండి కలిపేటప్పుడు ఈ చిట్కాలను పాటించండి.!
-
Off The Record: సత్యవేడు టీడీపీలో ఆల్ సెట్ అయినట్టేనా..?
-
Chicken Bones : చికెన్ తిన్నాక ఎముకలను పారేస్తున్నారా.? వాటితో ఎన్నో ప్రయోజనాలు.!
-
India-UK: జూలై 15 నుంచి స్వేచ్ఛా వాణిజ్య అమలు.. ఏవేవి తగ్గనున్నాయంటే..!
ట్రెండింగ్
-
Hair Care Tips : జుట్టు త్వరగా జిడ్డుగా మారుతోందా? ఈ సింపుల్ టిప్స్తో రోజంతా ఫ్రెష్గా!
-
Cleaning Hacks : బాత్రూమ్ బకెట్లు నల్లగా మారాయా.? ఈ ఒక్క చిట్కాతో కొత్తవాటిలా మెరిపించండి.!
-
Vaibhav Sooryavanshi Controversy: వైభవ్ అవుట్పై వివాదం.. థర్డ్ అంపైర్ నిర్ణయంపై అఫ్గాన్ ప్లేయర్స్ అసంతృప్తి!
-
Ragi Bun Dosa: ఆరోగ్యం, రుచి రెండూ ఒకేచోట.. స్పాంజీ లాంటి ‘రాగి బన్ దోస’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Wedding Expenses: పెళ్లి ముహూర్తాలకు వేళాయే.. తక్కువ టైమ్ ఉండటంతో తెలుగు ఇళ్లల్లో బడ్జెట్ టెన్షన్!!