Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Cm Chandrababu Made A Key Announcement On Jobs

CM Chandrababu: సీఎం కీలక ప్రకటన.. డీఎస్సీ పరీక్షలు అవగానే ఉద్యోగాలు

Published Date :October 1, 2024 , 3:35 pm
By Rajesh Veeramalla
  • ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన
  • డిసెంబర్లో డీఎస్సీ పరీక్షలు అవగానే ఉద్యోగాలు ఇస్తాం- సీఎం
  • 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం- చంద్రబాబు
  • విశాఖలో లూలు గ్రూప్ వచ్చింది.. బాగా ఉద్యోగాలు వస్తాయి- సీఎం
  • ప్రభుత్వ.. ప్రైవేట్ ఉద్యోగాలు ఇస్తాం- చంద్రబాబు.
CM Chandrababu: సీఎం కీలక ప్రకటన.. డీఎస్సీ పరీక్షలు అవగానే ఉద్యోగాలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

కర్నూలు జిల్లా పెన్షన్ల కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. డిసెంబర్లో డీఎస్సీ పరీక్షలు అవగానే ఉద్యోగాలు ఇస్తామని అన్నారు. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. విశాఖలో లూలు గ్రూప్ వచ్చింది.. బాగా ఉద్యోగాలు వస్తాయని అన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఇదిలా ఉంటే.. మాజీ సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. 1995లో చంద్రబాబును చూపించాలనుకుంటున్నా.. మొన్నటి వరకు సీఎంగా ఉన్న వ్యక్తి జలజలా మొత్తం పీల్చేశారని ఆరోపించారు. తన జీవితంలో ఎందరినో చూసానని.. ఇలాంటి వ్యక్తిని చూడలేదని దుయ్యబట్టారు.

Read Also: Alluri Sitaramaraju District: బాలింత కష్టంపై స్పందించిన ప్రభుత్వం.. రోప్ వే బ్రిడ్జి మంజూరు

ఆ మాజీ సీఎం ఎస్కో బార్.. కొలంబియాలో స్మగ్లర్ లాంటి వాడని సీఎం చంద్రబాబు విమర్శలు గుప్పించారు. 93 శాతం ఎమ్మెల్యే అభ్యర్థులను, 21 మంది ఎంపీలను గెలిపించారు.. అదే తమకు సంజీవని అన్నారు. 21 మందిని గెలిపించకుండా ఉంటే చాలా ఇబ్బంది పడాల్సి వచ్చేదని తెలిపారు. రాష్ట్రానికి పూర్వ వైభవం తెచ్చే వరకు తాను అండగా ఉంటానని చెప్పారు. అలాగే.. అన్ని చెరువులకు హంద్రీ నీవా నీరు ఇవ్వాలని ఆలోచించాను.. వేదవతి, గుండ్రేవుల ప్రాజెక్టులు పూర్తి చేయాలనుకున్నాం.. వైసీపీ ప్రభుత్వం ఒక్క తట్ట మట్టి వేయలేదని ఆరోపించారు. అధికార యంత్రాంగం నిర్వీర్యమైందని ముఖ్యమంత్రి తెలిపారు.

Read Also: AN-12 Plane Crash: 1968లో కూలిన సైనిక విమానం.. 56 ఏళ్ల తర్వాత 102 మందిలో 9 మృతదేహాలు లభ్యం!

ఎవరికి ఏ ఉద్యోగాలు ఇచ్చామో లెక్క వేసుకుంటూ ముందుకు వెళతామని ముఖ్యమంత్రి తెలిపారు. ఆర్జీల్లో 50 శాతం భూ సమస్యలు వస్తున్నాయి.. మీ భూములు వేరే వాళ్ళు రాసుకొన్నారన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కాపీలు ఇక్కడే కాల్చేశారు.. భూ సర్వే పేరుతో బౌండరీస్ మార్చేశారు.. మీ పట్టాదారు పాస్ బుక్ పై ఆనాటి సీఎం ఫోటో వేసుకున్నారు.. ఇకపై రాజముద్రతో పట్టాదారు బుక్ ఇస్తామని చంద్రబాబు చెప్పారు. ఇప్పటికే 175 అన్నా క్యాంటీన్లు ప్రారంభించాం.. 15 రూపాయలకే మూడు పూటలా భోజనం ఎక్కడైనా పెడతారా.. అన్నా క్యాంటీన్ లో తప్పా అని అన్నారు. ఇసుక ఉచితంగా ఇస్తానని చెప్పా.. మీకు దగ్గరగా నది, వాగు ఉంటే ఇసుక ఉచితంగా తెచ్చుకోండి.. హంద్రీనీవా నుంచి మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు పుచ్చకాయలమాడకు మంజూరు చేస్తానని చెప్పారు.

Apple AirPods: ఎయిర్‌పాడ్‌ ద్వారా చోరీకి గురైన.. రూ.5 కోట్ల విలువైన ఫెరారీ కారు లభ్యం!

పోలవరం ప్రాజెక్టును గోదావరిలో ముంచే ప్రయత్నం చేశారు.. వర్షాలు అధికంగా వచ్చినా నిలువ ఉంచుకునే పరిస్థితి లేదని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తుంగభద్ర ప్రాజెక్టు గేటు కొట్టుకుపోతే ఆ ప్రభుత్వం వారు చేయలేమంటే కన్నయ్య నాయుడును పంపించి చేయించామని తెలిపారు. ఏ రాష్ట్రానికి వెళ్లినా పింఛన్ వెయ్యి, 2 వేలు ఇస్తున్నారు.. ఇక్కడ 4 వేలు ఇస్తున్నామన్నారు. ఎన్టీఆర్ 30 రూపాయలు పింఛన్ మొదలు పెడితే.. తాను సీఎం అయ్యాక 70, ఆ తరువాత 200 చేశా.. ఆ తరువాత వెయ్యి, 2 వేలు చేశా.. ఇపుడు 4 వేలు ఇస్తున్నానని అన్నారు. మరోవైపు.. మద్యం షాపుల్లో బిసిలకు 10శాతం రిజర్వేషన్ కల్పించాం.. ఇకపై మద్యం కోసం కర్ణాటక, తెలంగాణకు వెళ్లాల్సిన అవసరం లేదని తెలిపారు. క్వార్టర్ బాటిల్ 99కి ఇవ్వాలని ఆదేశించా.. తాగకుండా చేయాల్సిన బాధ్యత ఆడబిడ్డలదేనని చెప్పారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ వస్తుంది, పరిశ్రమలు వస్తాయి.. విజన్ 2020 అని తాను చెప్తే ఎగతాళి చేశారు.. ఇపుడు 2047కి భారత్ ప్రపంచంలో నెంబర్ 1గా ఉంటుంది. భారత్‌లో ఏపీ నెంబర్ 1గా ఉండాలి అని అన్నారు. పేదరిక నిర్మూలన తన ధ్యేయమని సీఎం చంద్రబాబు చెప్పారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • cm chandrababu
  • Jobs
  • Key Announcement
  • Kurnool
  • telugu news

తాజావార్తలు

  • Air India: ఎయిర్ ఇండియా బ్లండర్.. కెనడా రూట్‌కి తప్పుడు బోయింగ్.. ప్రయాణికులు 8 గంటలు గాల్లోనే

  • China and Russia Back Cuba: క్యూబా కోసం ఏకమైన చైనా-రష్యా.. ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు..

  • BCCI: ‘బీసీసీఐ నన్ను నిర్లక్ష్యం చేసింది.. రాజీనామా చేస్తున్నా’-భారత మాజీ క్రికెటర్..

  • Hyundai Exter: మిడిల్ క్లాస్ ఫేవరెట్.. సన్‌రూఫ్, డాష్‌క్యామ్‌తో హ్యుందాయ్ ఎక్స్టర్ విడుదల

  • LPG Shortage: LPG సిలిండర్ల డెలివరీపై మంత్రి నాదెండ్ల కీలక ఆదేశాలు..

ట్రెండింగ్‌

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • 55dB ANC, LHDC 5.0 సపోర్ట్‌తో కేవలం రూ. 3,999కే OnePlus Nord Buds 4 Pro భారత్‌లో లాంచ్.!

  • Gut Health : పేగుల్లో మంచి బ్యాక్టీరియాను పెంచే ఆహారాలు ఇవే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions