Mithun Reddy: ప్రభుత్వ తీరుపై ఎంపీ మిథున్రెడ్డి ఫైర్.. లోక్సభ స్పీకర్కు ఫిర్యాదు చేస్తానని వెల్లడి..
- వైసీపీ కార్యకర్తలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు..
- పోలీసులు నన్ను హౌస్ అరెస్టున్నామని నోటీసులిచ్చారు..
- నేను బీజేపీలోకి వెళ్తున్నానని బుద్దిలేని వారు ప్రచారం చేస్తున్నారు: మిథున్ రెడ్డి
Mithun Reddy: రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల తర్వాత మా కార్యకర్తలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు అంటూ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మండిపడ్డారు. వారి ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు.. ఇళ్లులు కూల్చుతున్నారు.. మా వారిని పరామర్శించేందుకు వెళుతున్న నన్ను అడ్డగిస్తున్నారు.. ఎంపీగా నాకు ఉన్న అర్హత అడ్డుకుంటున్నారు.. పోలీసులు నన్ను వెళ్ళద్దు అంటున్నారు.. దీనిపై లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేస్తాను అని ఆయన వెల్లడించారు. 40 శాతం మంది వైసీపీకి ఓటు వేశారు.. వీరి అందరిపై కూడా దాడులు చేస్తారా.. అధికారం శాశ్వతం కాదు.. ప్రతి కార్యకర్తకు మేము అండగా ఉంటాము.. మీరు వెళ్ళడానికి లేదు.. హౌస్ అరెస్టు చేస్తున్నాము.. అని నాకు నోటీస్ ఇచ్చారు.. పోలీస్ అధికారులపై ఒత్తిడి తెచ్చి ఇలా చేస్తున్నారని ఎంపీ మిథున్ రెడ్డి మండిపడ్డారు.
Read Also: Amarnath Yatra : అమర్నాథ్ యాత్రలో తొలిరోజు బాబా బర్ఫానీని దర్శించుకున్న 13 వేల మంది భక్తులు
Also Read
- RK Roja: రాజకీయాలంటేనే టెన్షన్.. ఎమ్మెల్యే అయ్యాకే బీపీ, షుగర్ ఎటాక్..!
- Chittoor Mayor Couple Murder Case: మాజీ మేయర్ కఠారి దంపతుల హత్య కేసు.. మరోసారి కోర్టు సీరియస్.. కలెక్టర్కు కీలక అదేశాలు..
- AP Crime: పేకాటలో బాకీ వివాదం.. స్నేహితుడిని తుపాకీతో కాల్చి చంపిన యువకుడు..
- Young Man D*ied with Heart Attack in Gym: జిమ్లో గుండెపోటుతో యువకుడు మృతి..
ఇక, నేను భారతీయ జనతా పార్టీలోకి వెళ్తున్నానని బుద్ధి లేని వారు ప్రచారం చేస్తున్నారు అంటూ వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చల్లా బాబును అనేక సంవత్సరాల నుంచి చూస్తున్న ఇలాంటివి ఎప్పుడు చేయలేవు.. చంద్రబాబు ట్రాప్ లో పడొద్దు అని చల్లా బాబుకు సలహా ఇస్తున్నాను.. పోలీసులపై దాడి చేసి చల్లా బాబు జైలుకి వెళ్ళారు.. నేను అరెస్టు కైనా, ప్రాణ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నాను అని చెప్పుకొచ్చారు. మంత్రి పదవి భద్ర పర్చుకోవడం కోసం రాం ప్రసాద్ కూడా మాపై అనేక విమర్శలు చేస్తున్నారు అని వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Nashik TCS Case: నిదా ఖాన్ బెయిల్ పిటిషన్పై కోర్టులో ముగిసిన కీలక వాదనలు.. ఆసక్తికరంగా మారిన తీర్పు..!
-
Mahesh Babu: రాజమౌళి తర్వాత మహేష్ బాబు ప్లాన్ మామూలుగా లేదుగా!
-
PM Modi: క్రీడాకారులతో కలిసి ఫుట్బాల్ ఆడిన మోడీ.. ఫొటోలు వైరల్
-
CM Revanth Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్పై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచాలి.. మంత్రులకు సీఎం సూచన..
-
Bhuvneshwar Kumar: విమర్శకులకు వికెట్లతో సమాధానం.. భువనేశ్వర్ గణాంకాలు చూస్తే దిమ్మతిరిగి పోవాల్సిందే..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!