Andhra Pradesh: భార్యభర్తల మధ్య గొడవల.. అర్ధరాత్రి భార్య చేసిన పనేంటో తెలుసా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓ జంట ప్రేమించి పెళ్లి చేసుకుంది.. వారి కాపురం పదేళ్లు సాఫీగా సాగింది.. ఎంతో అన్యోనంగా ఉన్న వారి జంటకు ఎవరి దిష్టి తగిలిందో ఏమో కానీ గత కొంతకాలంగా గొడవలు మొదలైయ్యాయి..చాలా సార్లు ఇద్దరికీ పెద్దలు పంచాయితీ పెట్టి మరీ సర్ది చెప్పారు.. అయితే మళ్లీ కొద్ది రోజులకు గొడవలు జరిగేవి..ఈ క్రమంలో భర్తతో గొడవపడి పుట్టింటికి వెళ్లిన భార్య.. నిన్న రాత్రే అత్తగారింటికి వచ్చింది. ఏమైందో ఏమో కానీ.. అర్ధరాత్రి సమయంలో భార్య పక్కన పడుకున్న భర్తపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టింది. దీంతో అతను మరణించాడు.. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లో వెలుగు చూసింది..
Read Also:Tamannah Bhatia: బీచ్ ఒడ్డున డాన్స్ చేస్తూ… బాల్యాన్ని గుర్తుచేసుకున్న మిల్కీ బ్యూటీ !
Also Read
- CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
- Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
- Dokka Seethamma Mid-Day Meal : స్మార్ట్ కిచెన్స్పై క్లారిటీ.. వంట కార్మికులకు గుడ్ న్యూస్.!
- CM Chandrababu : చిన్నారులే భవిష్యత్ సంపద.. ఉమ్మడి కుటుంబాలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
వివారాల్లోకి వెళితే..అన్నమయ్య జిల్లా మదనపల్లిలో చోటుచేసుకుంది. నిద్రిస్తున్న భర్తపై భార్య పెట్రోల్ పోసి నిప్పు పెట్టిందని.. దీంతో భర్తకు తీవ్రగాయాలు కాగా.. ఆసుపత్రికి తరలించే లోపే మరణించాడని పోలీసులు తెలిపారు… ఈ ఘటన పూజారోల్లపల్లి గ్రామంలో జరిగింది..గ్రామానికి చెందిన శ్రీధర్ కు అదే గ్రామానికి చెందిన మమతను ఇచ్చి 17 ఏళ్ల క్రితం పెళ్లి చేశారు.. శ్రీధర్ 15 ఏళ్లపాటు ఆర్మీలో సర్వీసు పూర్తి చేసి ఏడాది క్రితం గ్రామానికి తిరిగి వచ్చాడు. అనంతరం భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరగడంతో పెద్దలు పంచాయితీ చేశారు..
Read Also:Lifestyle : పెళ్లి తర్వాత మగవాళ్ళు ఈ టిప్స్ పాటిస్తే అస్సలు గొడవలే రావు..
భర్తతో గొడవపడిన మమత ఇటీవల పుట్టింటికి వెళ్ళిపోయింది. నిన్న రాత్రి అత్తగారి ఇంటికి తిరిగి వచ్చిన మమత.. మళ్లీ శ్రీధర్ తో గొడవపడింది… ఇక కోపంతో రగిలి పోతున్న మమత అర్ద రాత్రి ఘాడ నిద్రలో ఉన్న భర్తపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టింది. మంటల్లో చిక్కుకున్న శ్రీధర్ 80 శాతం గాయాలు అవ్వడంతో మెరుగైన చికిత్స కోసం బెంగుళూరుకు ఆసుపత్రికి తరలించారు. ఈ లోపే శ్రీధర్ మృతిచెందాడు. అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు శ్రీధర్ భార్య మమతను అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో మమత నేరాన్ని అంగీకరించింది. భర్త వేధింపులను తట్టుకోలేక ప్లాన్ ప్రకారమే చంపినట్లు చెప్పింది.. దాంతో ఆమెను అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
-
Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!