iBomma Ravi: సైబర్ క్రైమ్ కేసుల్లో అరెస్టయిన ఐబొమ్మ రవి బెయిల్ పిటిషన్పై నేడు నాంపల్లి కోర్టులో కీలక విచారణ జరగనుంది. ఇప్పటికే ఎనిమిది రోజుల పాటు కస్టడీలో విచారించిన పోలీసులు, ఈ కేసులో పలు ముఖ్యమైన ఆధారాలను సేకరించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. రవిపై మరొక మూడు కేసులు నమోదు కావడంతో, ఆయన్ని ఈ కేసుల్లో కూడా కోర్టు ముందు హాజరుపరచేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. డిసెంబర్ 2వ తేదీ లోపు ఈ కేసుల్లో రవిని…
Uttarpradesh : ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో సొంత భార్యను హత్య చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. విషయం ముస్సోరి పోలీస్ స్టేషన్ పరిధిలోని అంబేద్కర్ నగర్ కాలనీకి చెందినది.
సైబర్ నేరగాళ్లు జనాలను మోసం చేసేందుకు కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు.. ఇటీవల కాలంలో నేరగాళ్ళు ఆన్ లైన్ ద్వారా మోసాలకు పాల్పడుతున్నారు.. తాజాగా ఓ మహిళ ఆన్లైన్లో 4 డజన్ల కోడి గుడ్లను ఆర్డర్ చేసి ఏకంగా రూ.48,000 పోగొట్టుకుంది.. ఈ ఘటన బెంగుళూరులో వెలుగు చూసింది.. వివరాల్లోకి వెళితే.. బెంగళూరులోని వసంత్నగర్కు చెందిన ఆ మహిళ ఈనెల 17 న ఆన్లైన్ షాపింగ్ కంపెనీ నుండి ఆఫర్ మెసేజ్ వచ్చింది. ఆ మహిళ మెసేజ్పై క్లిక్…
బంగారం, మత్తు పదార్థలను అక్రమ రవాణా చేస్తున్న ముఠాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.. రెవెన్యూ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తూ భారీగా వీటిని పట్టుకుంటున్నా కూడా ముఠాలు ఆగడాలు తగ్గడం లేదు.. తాజాగా మరో ఆపరేషన్ లో భారీగా బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.. డెరైక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) యొక్క పూణే ప్రాంతీయ యూనిట్ బుధవారం పూణేలో ఒక మహిళా ప్రయాణీకురాలు ధరించే బెల్ట్లో బంగారు పేస్ట్ రూపంలో దాచిన రూ. 3.66 కోట్ల…
ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది.. ఈ ప్రమాదం రెండు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది.. రెండు కుటుంబాలు సజీవదహనం అయ్యాయి. ఈ దారుణ ఘటన గురువారం రాత్రి జరిగింది. పితంపుర ప్రాంతంలోని ఓ నాలుగు అంతస్తుల ఇంట్లోని మొదటి, రెండో అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.. మంటలు ఒక్కసారిగా వ్యాపించడంతో భయ బ్రాంతులకు గురైన స్థానికులు పోలీసులకు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు.. ఫైర్ సిబ్బంది 8 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదులోకి తీసుచొచ్చారు. మంటల్లో…
ఒక విషాద సంఘటన.. పశ్చిమ బెంగాల్లోని మధ్యంగ్రామ్లో 55 ఏళ్ల ఓ వ్యక్తి, తన భార్యను ఆరు ముక్కలుగా చేసి, శరీర భాగాలను జనపనార సంచిలో ప్యాక్ చేసి, కాలువలో పడేశాడు. పైగా తన చర్యలను కప్పిపుచ్చడానికి, అతను తన భార్య అదృశ్యమైందని పేర్కొంటూ పోలీసులకు తప్పిపోయిన వ్యక్తి నివేదికను సమర్పించాడు. అయితే, తన తల్లి తప్పిపోయిన సెల్ఫోన్లో రక్తపు మరకలు కనిపించడంతో అతని కుమార్తెకు అనుమానం వచ్చింది. మరుసటి రోజు, ఆ వ్యక్తి తన కుమార్తెను…
ఢిల్లీ పోలీసులు తన కార్యాలయంలో ఉద్యోగం చేస్తున్న ప్రవాస భారతీయ (ఎన్ఆర్ఐ) మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారనే ఆరోపణలపై రాజధానికి చెందిన ఓ ప్రైవేట్ కంపెనీ సీఈవోపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు ఆదివారం తెలిపారు..ఈ సంఘటన సెప్టెంబర్ 14, 2023 నాటిది, ఇది ఢిల్లీలోని చాణక్యపురి ప్రాంతంలోని ఫైవ్ స్టార్ హోటల్లో జరిగిందని PTI నివేదకలో పేర్కొంది.. శనివారం రాత్రి, భారతీయ సంతతికి చెందిన అమెరికా పౌరుడు చేసిన ఫిర్యాదు మేరకు చాణక్యపురి పోలీస్ స్టేషన్లో ఇండియన్…
Iran : ఇరాన్ ప్రపంచంలో నేరాల విషయంలో చాలా కఠినంగా ఉండే దేశం. డ్రగ్స్కు సంబంధించిన నేరాల్లో కూడా ఇక్కడ కఠినమైన విధానాన్ని అవలంబిస్తున్నారు. ఇరాన్లో అతిపెద్ద సమస్య నల్లమందు వినియోగానికి సంబంధించినది.
కన్నతల్లి అంటే కనిపించే దేవత.. బంగారు పల్లకిలో కాకపోయిన భాధ పెట్టకుండా చూసుకోవడం బిడ్డల బాధ్యత.. అలాంటి కన్న తల్లిని ఓ మానవత్వం లేని మృగం అష్ట కష్టాలు పెడుతున్నాడు.. చిన్న దొంగతనం చేసిందని కరెంట్ స్తంబానికి కట్టేసి దారుణంగా కొట్టాడు.. ఈ ఘటన ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.. ఈ అవమానీయ ఘటన ఒడిశాలో వెలుగు చూసింది.. వివరాల్లోకి వెళితే.. ఒడిశా కియోంఝర్ జిల్లాలోని సరస్పాసి అనే గ్రామంలో జరిగింది ఈ ఘటన. ఓ…
ఇటీవల మైనర్లు ఎక్కువగా నేరాలకు పాల్పడుతున్నారు.. క్షణికావేశంలో చేసే పొరపాట్లు వారిని నేరస్తులుగా మారుస్తున్నాయి.. తాజాగా ఢిల్లీ లో మరో దారుణం వెలుగు చూసింది.. 17ఏళ్ల బాలుడిని మరో మైనర్ చంపేశాడు. మోమోలు తింటుండగా మొదలైన గొడవ ఇందుకు కారణం… ఈ ఘటనతో ఢిల్లీ నగరం ఉలిక్కిపడింది.. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీ ద్వారకాలోని డాబ్రి ప్రాంతంలోని రోహ్తాష్ నగర్లో ఈ నెల 17న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ మైనర్.. సమీపంలోని దుకాణానికి…