CPM Party: 2025 నాటికి ఇండియాను అఖండ హిందూ దేశంగా ప్రకటించాలని బీజేపీ ప్లాన్..!
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీపీఎం విస్తృత సమావేశం..
- 2025 నాటికి ఇండియాను అఖండ హిందూ దేశంగా ప్రకటించాలని బీజేపీ ప్లాన్..
- దేశంలో సీపీఎం ఓటింగ్ శాతం ఎక్కడ తగ్గలేదు: సీపీఎం నేత ఎంఏ బేబీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CPM Party: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీపీఎం విస్తృత సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో సీపీఎం పోలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, ఎం.ఏ.బేబీ, రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు, రాష్ట్ర నాయకుడు మధు, కేంద్ర కమిటీ సభ్యుడు ఎం,ఏ గఫూర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీపీఎం పోలిట్ బ్యూరో సభ్యుడు ఎంఏ బేబీ మాట్లాడుతూ.. హిందూ రాష్ట్ర అనే ఆలోచన ఉన్న ఆర్ఎస్ఎస్ విధానాలతో కూడిన దేశం వైపు మార్చాలని చూస్తున్నారు.. 2025 నాటికి ఇండియాను మైనారిటీ వ్యతిరేక దేశంగా.. అఖండ హిందూ దేశంగా ప్రకటించాలని చూస్తోంది భారతీయ జనతా పార్టీ అని ఆయన ఆరోపించారు. 2025 నాటికి ఆర్ఎస్ఎస్ స్థాపించి వందేళ్లు అవుతుందని తెలిపారు.
Read Also: Aparna Vastare Death: ప్రముఖ లేడీ యాంకర్ మృతి.. సంతాపం తెలిపిన సీఎం!
Also Read
- CM Chandrababu : ఏపీలో ఎండల బీభత్సం.. లోకల్ సెలవులపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
- AP Weather Alert : ఏపీలో నిప్పుల కుంపటి.. 8 జిల్లాలకు 'రెడ్ అలర్ట్' జారీ!.
- Andhra Pradesh : ఏపీకి కేంద్రం భారీ నజరానా.. రూ.1,990 కోట్ల అర్బన్ చాలెంజ్ ఫండ్ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్.!
- CM Chandrababu : గోవా ప్లస్గా సూర్యలంక బీచ్.. త్వరలో బాపట్ల మాస్టర్ ప్లాన్
ఇక, మతరాజ్య నిర్మాణానికి 2024 ఎన్నికలను ఉపయోగించుకునేందుకు భారతీయ జనతా పార్టీ ప్రయత్నించింది అని సీపీఎం పోలిట్ బ్యూరో సభ్యుడు ఎంఏ బేబీ తెలిపారు. ప్రతిపక్ష పార్టీలు ఒకరితో ఒకరు మాట్లాడుకునేందుకు సిద్ధంగా లేరు.. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటికీ ఆపాదించబడిన కేసులో జైలులో ఉన్నారు.. నరేంద్ర మోడీ సీట్లు పార్లమెంటులో 240కి పడిపోయాయి.. మోడీకి రెండు ఊతకర్రలుగా చంద్రబాబు, నితీష్ కుమార్ ఉన్నారు అని ఆయన ఎద్దేవా చేశారు. తమిళనాడులో ఒక్క సీటు కూడా గెలవకుండా ఓటింగ్ పర్సంటేజీ పెంచుకోవాలని చూసింది బీజేపీ.. గతంలో విడిపోయిన కూటమి మరోసారి కలిస్తేనే కమలం పార్టీ ఏపీలో స్ధానం సంపాదించింది.. ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ కూచుని మాట్లాడుకోవడం లేదు.. బీజేపీ కేరళలో గెలిచిన తిరుచూరు స్థానంలో ఓటు పర్సంటేజీ సీపీఎంకు తగ్గలేదు.. యూడీఎఫ్ ఓటింగ్ తగ్గడమే బీజేపీ కేరళలో గెలవడానికి కారణం అయిందని ఎంఏ బేబీ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!