CPM Party: 2025 నాటికి ఇండియాను అఖండ హిందూ దేశంగా ప్రకటించాలని బీజేపీ ప్లాన్..!
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీపీఎం విస్తృత సమావేశం..
- 2025 నాటికి ఇండియాను అఖండ హిందూ దేశంగా ప్రకటించాలని బీజేపీ ప్లాన్..
- దేశంలో సీపీఎం ఓటింగ్ శాతం ఎక్కడ తగ్గలేదు: సీపీఎం నేత ఎంఏ బేబీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CPM Party: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీపీఎం విస్తృత సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో సీపీఎం పోలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, ఎం.ఏ.బేబీ, రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు, రాష్ట్ర నాయకుడు మధు, కేంద్ర కమిటీ సభ్యుడు ఎం,ఏ గఫూర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీపీఎం పోలిట్ బ్యూరో సభ్యుడు ఎంఏ బేబీ మాట్లాడుతూ.. హిందూ రాష్ట్ర అనే ఆలోచన ఉన్న ఆర్ఎస్ఎస్ విధానాలతో కూడిన దేశం వైపు మార్చాలని చూస్తున్నారు.. 2025 నాటికి ఇండియాను మైనారిటీ వ్యతిరేక దేశంగా.. అఖండ హిందూ దేశంగా ప్రకటించాలని చూస్తోంది భారతీయ జనతా పార్టీ అని ఆయన ఆరోపించారు. 2025 నాటికి ఆర్ఎస్ఎస్ స్థాపించి వందేళ్లు అవుతుందని తెలిపారు.
Read Also: Aparna Vastare Death: ప్రముఖ లేడీ యాంకర్ మృతి.. సంతాపం తెలిపిన సీఎం!
Also Read
- CM Chandrababu: వికసిత్ భారత్తో స్వర్ణాంధ్ర 2047 విజన్ అనుసంధానం..
- AP Liquor Scam: లిక్కర్ కేసులో అరెస్ట్లపై ఈడీ కీలక ప్రకటన.. రూ.195.33 కోట్ల నష్టం..!
- AP DSC Recruitment: మరో డీఎస్సీ.. నిరాశ చెందిన అభ్యర్థులకు గుడ్న్యూస్
- Rajya Sabha Elections: ఏపీ నుంచి రాజ్యసభకు నలుగురు సభ్యులు ఏకగ్రీవ ఎన్నిక.. అధికారిక ప్రకటన
ఇక, మతరాజ్య నిర్మాణానికి 2024 ఎన్నికలను ఉపయోగించుకునేందుకు భారతీయ జనతా పార్టీ ప్రయత్నించింది అని సీపీఎం పోలిట్ బ్యూరో సభ్యుడు ఎంఏ బేబీ తెలిపారు. ప్రతిపక్ష పార్టీలు ఒకరితో ఒకరు మాట్లాడుకునేందుకు సిద్ధంగా లేరు.. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటికీ ఆపాదించబడిన కేసులో జైలులో ఉన్నారు.. నరేంద్ర మోడీ సీట్లు పార్లమెంటులో 240కి పడిపోయాయి.. మోడీకి రెండు ఊతకర్రలుగా చంద్రబాబు, నితీష్ కుమార్ ఉన్నారు అని ఆయన ఎద్దేవా చేశారు. తమిళనాడులో ఒక్క సీటు కూడా గెలవకుండా ఓటింగ్ పర్సంటేజీ పెంచుకోవాలని చూసింది బీజేపీ.. గతంలో విడిపోయిన కూటమి మరోసారి కలిస్తేనే కమలం పార్టీ ఏపీలో స్ధానం సంపాదించింది.. ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ కూచుని మాట్లాడుకోవడం లేదు.. బీజేపీ కేరళలో గెలిచిన తిరుచూరు స్థానంలో ఓటు పర్సంటేజీ సీపీఎంకు తగ్గలేదు.. యూడీఎఫ్ ఓటింగ్ తగ్గడమే బీజేపీ కేరళలో గెలవడానికి కారణం అయిందని ఎంఏ బేబీ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
AP Weather Report Today: నేడు ఏపీలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన.. ఎల్లో అలర్ట్ జారీ!
-
AP Schools Reopen: నేటి నుంచే బడి గంట.. 2026-27 అకడమిక్ క్యాలెండర్ విడుదల.. హాలిడేస్ లిస్ట్ ఇదే!
-
FIFA World Cup 2026: మెస్సీ vs రొనాల్డో పోరు.! అభిమానులు ఎదురుచూస్తున్న డ్రీమ్ మ్యాచ్ ఎప్పుడంటే.?
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!
-
JR NTR : ఎన్టీఆర్ లైనప్లో ఊహించని ట్విస్ట్.. స్టార్ డైరెక్టర్తో సినిమా రెండేళ్లు పోస్ట్పోన్
ట్రెండింగ్
-
FIFA World Cup: రెండు గోల్స్, మూడు రెడ్ కార్డ్స్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి బోణి కొట్టిన మెక్సికో.!
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!