CM Chandrababu: వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ నినాదంతో ‘స్వర్ణాంధ్ర 2047’ డాక్యుమెంట్ రూపొందించాం..
- అసెంబ్లీలో 'స్వర్ణాంధ్ర - 2047' డాక్యుమెంట్పై మాట్లాడిన సీఎం చంద్రబాబు
- వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ నినాదంతో 'స్వర్ణాంధ్ర 2047' డాక్యుమెంట్ రూపొందించాం- సీఎం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇచ్చారు- చంద్రబాబు
- నియోజకవర్గ పరిధిలోనూ విజన్ డాక్యుమెంట్ తయారు చేయాలి- ముఖ్యమంత్రి
- 2047 నాటికి మీ నియోజకవర్గం ఎలా ఉండాలని కోరుకుంటున్నారో అందులో పొందుపర్చాలి- సీఎం
- రాష్ట్రాన్ని నిలబెట్టే బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉంది- సీఎం చంద్రబాబు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ శాసన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ‘స్వర్ణాంధ్ర – 2047’ డాక్యుమెంట్పై మాట్లాడారు. వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ నినాదంతో ‘స్వర్ణాంధ్ర 2047’ డాక్యుమెంట్ రూపొందించామని అన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇచ్చారని సీఎం తెలిపారు. 2047 నాటికి దేశానికి స్వాతంత్ర్యం వచ్చి వందేళ్లు అవుతుంది.. ప్రధాని మోదీ వికసిత్ భారత్ పిలుపునిచ్చారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. మనం స్వర్ణాంధ్ర – 2047తో ముందుకెళ్లాలి.. నియోజకవర్గ పరిధిలోనూ విజన్ డాక్యుమెంట్ తయారు చేయాలన్నారు. 2047 నాటికి మీ నియోజకవర్గం ఎలా ఉండాలని కోరుకుంటున్నారో అందులో పొందుపర్చాలని చెప్పారు. రాష్ట్రాన్ని నిలబెట్టే బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉంది.. ప్రజల కోసం పని చేస్తే ప్రజలే ఎన్నుకుంటారని సీఎం చంద్రబాబు తెలిపారు.
Read Also: Mumbai 26/11 attack: భారత్కి అప్పగింతను వ్యతిరేకిస్తూ, యూఎస్ సుప్రీంకోర్టుకు ఉగ్రవాది రానా..
Also Read
- Pawan Kalyan: జనసేన కీలక సమావేశం.. 25 పార్లమెంట్ కమిటీలతో పవన్ ప్రత్యేక భేటీ
- CM Chandrababu Markapuram Tour: రూ.300 కోట్ల పరిహారం పంపిణీకి సీఎం.. మార్కాపురం జిల్లాలో నేడు విస్తృత పర్యటన
- Sai Krishna Lockup Dea*th Case : సాయికృష్ణ మృతి కేసు.. ఏపీ పోలీసులపై NHRC ఆగ్రహం.. నోటీసులు జారీ
- Tobacco Farmers: పొగాకు రైతులకు ప్రభుత్వం అండ.. కిలో రూ.200 కంటే తక్కువకు కొనొద్దు..
అనివార్య పరిస్ధితుల్లో 1999లో ధరలు పెంచాం.. ప్రజలు నమ్మారు.. మార్చక్కర్లేని విధంగా 2047 విజన్ డాక్యుమెంట్ తయారు చేశామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. నేర రాజకీయాలు చేస్తాం అంటే ఊరుకునేది లేదు.. గత ఐదేళ్లలో వ్యవస్థలన్నీ విధ్వంసం చేశారు.. అధికార యంత్రాంగం మొత్తం నిర్వర్యమైందని చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్ర అప్పులు తీవ్రస్థాయికి చేరాయి.. తప్పుడు ప్రచారాన్నే ఆధారంగా చేసుకుని పనిచేశారు. తప్పుడు ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టాలని చూశారు.. ఎన్నికల్లో ప్రజలు మంచి తీర్పు ఇచ్చారని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.
Read Also: IND vs AUS: ముగిసిన మొదటి రోజు ఆట.. ఆస్ట్రేలియన్లను కంగారెత్తించిన భారత బౌలర్లు
సంపద కలిగిన, ఆరోగ్యవంతమైన, సంతోషకరమైన ఏపీ తమ లక్ష్యమని సీఎం చంద్రబాబు అన్నారు. ఆర్ధిక అసమానతల పైన ప్రత్యేకంగా ఆలోచించాలి.. 2047 నాటికి అభివృద్ధి చెందిన ఏపీగా మారుతామని ముఖ్యమంత్రి తెలిపారు. కేంద్రం, రాష్ట్రం కలిసి పని చేస్తేనే మోదీ వికసిత్ భారత్ సాకారం అవుతుందని అన్నారు. పది సూత్రాలతో అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం బాటలు వేస్తోందని.. ప్రతీ ఒక్కరికీ క్వాలిటీ ఉద్యోగాలు రావాలని చెప్పారు. రాష్ట్రంలో మానవ వనరుల అభివృద్దికి ప్రధాన్యత ఇచ్చాం.. వ్యవసాయ ఖర్చులు తగ్గడానికి టెక్నాలజీ సపోర్టు తీసుకోవాలని పేర్కొన్నారు. భవిష్యత్తులో హార్డ్ వర్క్ కాదు.. స్మార్ట్ వర్క్ కావాలని సూచించారు. తాను అనునిత్యం ఒక స్టూడెంట్ని.. అది నా బాధ్యత.. చేస్తూనే ఉంటానన్నారు. ప్రజలను ఒక క్యాపిటల్గా తీసుకుని.. షార్ట్, లాంగ్, మిడిల్ టర్మ్లలో అభివృద్ధి ప్రణాళికలు వేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Chicken and Egg Prices: నాన్వెజ్ ప్రియులకు ధరల షాక్.. భారీగా పెరిగిన చికెన్, గుడ్ల ధరలు
-
Samantha : సమంత వర్సెస్ శోభితా-చైతూ.. విడిపోయినా ఆగని సోషల్ మీడియా వార్!
-
Rahul Dev: భార్య మరణంతో కుప్పకూలిపోయా.. కొడుకే నా జీవితాన్ని మార్చేశాడు: రాహుల్ దేవ్
-
Bhagirath Choudhary: మంత్రే లబ్ధిదారుడు.. సొంత మంత్రిత్వ శాఖ పథకం నుంచి రూ.99 లక్షల సబ్సిడీ..
-
Herbal Hair Care: షాంపూలు రాకముందు జుట్టు మెరిసేలా ఉంచిన సహజ చిట్కాలు ఇవే..
ట్రెండింగ్
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!