Minister Sandhya Rani: మన్యం జిల్లాలో ఉన్న అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తాం..
- తోటపల్లి కుడి కాలువ నుంచి సాగు నీరు విడుదల చేసిన మంత్రి సంధ్యారాణి..
- మన్యం జిల్లాలోని అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తాం..
- మళ్లీ ఐటీడీఏ పని తీరును మెరుగుపరుస్తాం: మంత్రి సంధ్యారాణి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పార్వతీపురం మన్యం జిల్లా తోటపల్లి కుడి కాలువ నుంచి సాగు నీరును గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటుగా కురుపాం, పాలకొండ ఎమ్మెల్యేలు జగదీశ్వరి, జయకృష్ణ పాల్గొన్నారు. కురుపాం, పాలకొండ నియోజకవర్గాలతో పాటుగా మరో ఐదు నియోజకవర్గాల రైతులకు 1, 31, 221 ఎకరాలకు సాగునీరు అందనుంది.. రైతుల పక్షపాతి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయిడు అని ఆమె పేర్కొన్నారు. గత 5 ఏళ్లలో రైతులు అందరూ చాలా ఇబ్బంది పడ్డారు.. మళ్ళీ అధికారులు అందరికీ సమయానికి పంట పొలాలకు పూర్తి స్థాయిలో నీటిని విడుదల చేసేలా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అని మంత్రి సంధ్యారాణి తెలిపారు.
Read Also: High Court: కేసీఆర్ పిటిషన్పై తీర్పు రిజర్వ్..
Also Read
ఇక, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రజలకు త్రాగునీటికి, సాగునీటికి కొరత ఉండకూడదని మా మంత్రులు అందరికీ ఆదేశించారు అని గుమ్మడి సంధ్యారాణి అన్నారు. త్వరలోనే జంజావతి, పూర్ణపాడు లాబెసు సమస్యలను అరికట్టడానికి నిధులు కేటాయిస్తాము.. అలాగే, మన్యం జిల్లాలో ఉన్న అన్ని ప్రాజెక్టులకు నిధులు కేటాయించి.. తొందరలోనే ఆ ప్రాజెక్టులు పూర్తి చేసే బాధ్యత మా నలుగురు శాశనసభ్యులది అని హామీ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఐటీడీఏలు ఏ విధంగా ఉండేవో మళ్ళీ అదే విధంగా తీర్చి దిద్దుతూ ఐటీడీఏ పని తీరును మెరుగుపరుస్తామని మంత్రి సంధ్యారాణి వెల్లడించారు.
తాజావార్తలు
-
Sanae Takaichi: ఢిల్లీ చేరుకున్న జపాన్ ప్రధాని సనే తకైచి.. 3 రోజులు పర్యటన
-
Trump: ఇరాన్తో చర్చలు బాగున్నాయి.. ఖతార్ భేటీపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Ramayan Leak: రణబీర్ కపూర్ ‘రామాయణం’ లీక్? ఆ 11 సెకన్ల క్లిప్ చూసి తలబాదుకుంటున్న ఫ్యాన్స్!
-
Adani Ports: రూ.13,225 కోట్ల మెగా డీల్.. అదానీ షేర్ కొనేందుకు ఎగబడుతున్న ఇన్వెస్టర్లు! ఆ షేర్ ఏదో తెలుసా?
ట్రెండింగ్
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!
-
185Hz OLED డిస్ప్లే, 8300mAh బ్యాటరీ, ట్రాన్స్పరెంట్ డిజైన్తో REDMAGIC Gaming Tablet 5 Pro లాంచ్.!
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!