Minister Sandhya Rani: మన్యం జిల్లాలో ఉన్న అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తాం..
- తోటపల్లి కుడి కాలువ నుంచి సాగు నీరు విడుదల చేసిన మంత్రి సంధ్యారాణి..
- మన్యం జిల్లాలోని అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తాం..
- మళ్లీ ఐటీడీఏ పని తీరును మెరుగుపరుస్తాం: మంత్రి సంధ్యారాణి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పార్వతీపురం మన్యం జిల్లా తోటపల్లి కుడి కాలువ నుంచి సాగు నీరును గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటుగా కురుపాం, పాలకొండ ఎమ్మెల్యేలు జగదీశ్వరి, జయకృష్ణ పాల్గొన్నారు. కురుపాం, పాలకొండ నియోజకవర్గాలతో పాటుగా మరో ఐదు నియోజకవర్గాల రైతులకు 1, 31, 221 ఎకరాలకు సాగునీరు అందనుంది.. రైతుల పక్షపాతి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయిడు అని ఆమె పేర్కొన్నారు. గత 5 ఏళ్లలో రైతులు అందరూ చాలా ఇబ్బంది పడ్డారు.. మళ్ళీ అధికారులు అందరికీ సమయానికి పంట పొలాలకు పూర్తి స్థాయిలో నీటిని విడుదల చేసేలా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అని మంత్రి సంధ్యారాణి తెలిపారు.
Read Also: High Court: కేసీఆర్ పిటిషన్పై తీర్పు రిజర్వ్..
Also Read
ఇక, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రజలకు త్రాగునీటికి, సాగునీటికి కొరత ఉండకూడదని మా మంత్రులు అందరికీ ఆదేశించారు అని గుమ్మడి సంధ్యారాణి అన్నారు. త్వరలోనే జంజావతి, పూర్ణపాడు లాబెసు సమస్యలను అరికట్టడానికి నిధులు కేటాయిస్తాము.. అలాగే, మన్యం జిల్లాలో ఉన్న అన్ని ప్రాజెక్టులకు నిధులు కేటాయించి.. తొందరలోనే ఆ ప్రాజెక్టులు పూర్తి చేసే బాధ్యత మా నలుగురు శాశనసభ్యులది అని హామీ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఐటీడీఏలు ఏ విధంగా ఉండేవో మళ్ళీ అదే విధంగా తీర్చి దిద్దుతూ ఐటీడీఏ పని తీరును మెరుగుపరుస్తామని మంత్రి సంధ్యారాణి వెల్లడించారు.
తాజావార్తలు
-
Mandadi : ‘మండాడి’కి కలెక్షన్స్ వర్షం.. ఇద్దరు కమెడియన్లు ఎంత కొల్లగొట్టారంటే?
-
Sai Krishna Missing Case: సాయి కృష్ణ కేసులో కీలక మలుపు.. హైకోర్టులో తల్లి సంచలన వాదనలు
-
PMAY Houses: తెలుగు రాష్ట్రాల ప్రజలకు కేంద్రం గుడ్న్యూస్.. 5 లక్షల ఇళ్లు కేటాయింపు.!
-
The Paradise: యూట్యూబ్ ని షేక్ చేస్తున్న ‘ఏష నాగుల’ సాంగ్.. 17 రోజుల్లోనే 100 మిలియన్ వ్యూస్!
-
Alla Nani No More: మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత..
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?